Category తెలంగాణ

టెక్స్‌టైల్ రంగంలో ప్రధాన కేంద్రంగా తెలంగాణ

– రీ ఇమేజింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ టెక్స్‌టైల్స్ బ్రోచర్ ఆవిష్కరణ్ణ – మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల హైదరాబాద్‌లో జరగనున్న 13వ ఆసియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన రీ ఇమేజింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ టెక్స్‌టైల్స్ బ్రోచర్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు…

ప్రైవేట్ ప్లే స్కూళ్లకు దీటుగా అంగన్‌వాడీ సెంటర్లు

– ఇసామియా బజార్‌లో ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: నగరంలో జనాభా అధికంగా ఉన్నప్పటికీ తగిన సంఖ్యలో అంగన్‌వాడి కేంద్రాలు లేవని, స్థలాలు అందుబాటులో లేకపోవడంతో నిర్మాణం కష్టమవుతోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. అయినప్పటికీ రద్దీ ప్రాంతమైన ఇస్సామీయా బజార్‌లో రూ.16.5 లక్షలతో…

అభాగ్యులకు సేవ చేయడం గొప్ప కార్యక్రమం

 – రెయిన్‌బోహోమ్స్ వార్షికోత్సవంలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేకపోయిన చిన్నారులను ఆదరించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న రెయిన్‌బోహోమ్స్ దాతృత్వం చాలా గొప్పదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కొనియాడారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన రెయిన్‌బో హోమ్స్ వార్షికోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా…

భూదాన్ భూముల విలువ‌ రూ.500 కోట్లు

– ఆంధ్రా లాబీయింగ్ పని చేసిందా? – బాధితులందరికి న్యాయం జరిగేనా?? ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 10 : ఖమ్మం నగరం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూముల్లో 600 నివాసాల కూల్చివేతలపై రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. జిల్లా కలెక్టరేట్ కూత వేటు దూరంలో వెలుగుమట్లలో భూదాన్ ట్రస్టు బోర్డుకు సంబంధించి సర్వే నంబర్లు…

భద్రత విభాగం కార్యదర్శిగా ఉదయ్ కుమార్ రెడ్డి

– నియ‌మించిన డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 10: పోలీస్ భద్రత, ఆరోగ్య భద్రత విభాగం నూతన కార్యదర్శిగా రిటైర్డ్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, భద్రత విభాగం మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బి.శివధర్ రెడ్డి నియమించారు. డిజిపి కార్యాలయంలో భద్రత, ఆరోగ్య భద్రత మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్,…

విద్యా నివేదిక తయారీ అర్బన్ నక్సల్స్‌తోనా?

– విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే – తెలంగాణ విద్యా విధానం-2026పై రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్‌లో అర్బన్ నక్సల్స్, మావోయిస్టు భావజాలం ఉన్న వారు ఎక్కువగా ఉన్నారని, అలాంటి వారితో తెలంగాణ విద్యా విధానంపై నివేదిక తయారు చేయించడం ఆందోళనకరమని బీజేపీ…

12న గ్రామ‌, ప‌ట్ట‌ణ ప్రజాప్రతినిధులకు శిక్షణ

– 99 రోజుల కార్యాచరణపై అవగాహన కల్పించాలి – కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10 : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు,…

పారదర్శక సేవలే లక్ష్యం

– రీ-సర్వే కోసం ఆధునిక రోవర్ల కొనుగోలు : పొంగులేటి – డిప్యూటీ సీఎం భట్టితో బడ్జెట్ సన్నాహక సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: రాష్ట్రంలో భూ లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహించి, ప్రజలకు ముఖ్యంగా రైతులకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

రంగనాయక్‌ ‌సాగర్‌పై ఎందుకీ తాత్సారం

– ఆందోళన చేస్తున్న రైతుల అరెస్ట్ ‌దుర్మార్గం – మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి10: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రంగనాయక్‌ ‌సాగర్‌ ‌కెనాల్‌ ‌పనులు పూర్తి చేయాలంటూ నిరసనకు దిగిన రైతులను అరెస్ట్ ‌చేయడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌ఖండించారు. సమస్యలపై ఆందోళన చేస్తే అరెస్ట్ ‌చేస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాప్రభుత్వం…