Category తెలంగాణ

‌ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసిన కెసిఆర్‌

ఆయన ఓటమే నా ప్రథమ లక్ష్యం బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణ ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీసి, సొంత కుటుంబ సంక్షేమానికి పాటుపడుతున్న కెసిఆర్‌ ఓటమే తన లక్ష్యమని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌మరోసారి ప్రకటించారు. కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారని, ఎప్పుడు ఎన్నికలు వొచ్చినా…

మీ సొంత రాష్ట్రంలో… ఇక్కడికన్నా ఎక్కువ అభివృద్ధి ఉంటే చూపించండి

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : వి• సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో తెలంగాణలో కంటే మెరుగైనా అభివృద్ధి జరిగి ఉంటే చూపించాలని మంత్రి కేటీఆర్‌ ‌కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు సవాల్‌ ‌విసిరారు. తెలంగాణపై కేంద్ర మంత్రి సింధియా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ఘాటుగా…

కెసిఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవు

విద్యార్థులకు పురుగులన్నం పెడతారా ట్విట్టర్‌ ‌వేదికగా మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : కేసీఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని మల్కాజ్‌ ‌గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి నిప్పులు చెరిగారు. మహబూబాబాద్‌ ‌జిల్లాలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇటీవల జరిగిన ఫుడ్‌ ‌పాయిజన్‌పై కాంగ్రెస్‌…

హైదరాబాద్‌ ‌వొదిలి దిల్లీలో ఏం చేస్తున్నారు

ప్రజలు వరద కష్టాలు పడుతున్న పట్టించుకోరా  మూసీ వరదలపై ఎందుకు నోరు మెదపరు మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ అభివృద్ధి ఏమయ్యింది కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్‌ ‌రెడ్డి మూసారాంబాగ్‌ ‌పరిసరాలను పరిశీలించిన మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : వరదలతో ప్రజలను నానాయాతన పడుతుంటే దిల్లీలో మకాం వేసిన సిఎం కెసిఆర్‌ ఏం…

విశ్వనగరంగా హైదరాబాద్‌..

‌ప్రేమను పంచే నగరం తెలంగాణ ఇప్పుడొక బ్రాండ్‌ ‌రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : అనేక రంగాలకు హైదరాబాద్‌ ‌కేంద్రంగా మారిందని, అంతే కాకుండా దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ ఉం‌దని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా గ్రూప్‌…

దిల్లీలో ఏం వెలగబెడుతున్నారో చెప్పండి

ట్విట్టర్‌ ‌వేదికగా సిఎం కెసిఆర్‌పై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌ఫైర్‌ ‌రైతులకు ఎకరాకు 15 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 29 : వర్షాలతో రాష్ట్రంలో రైతుల కష్టం వరద పాలైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం అంచనా వేయాలన్న సృహ కూడా కేసీఆర్‌ ‌సర్కార్‌కు లేదని…

పాలమూరు లిఫ్ట్ ‌పనుల్లో ఘోర ప్రమాదం

క్రేన్‌ ‌వైర్‌ ‌తెగిపడి ఐదుగురు కార్మికుల దుర్మరణం రాత్రికిరాత్రే మృతదేహాలు ఉస్మానియాకు తరలింపు ఘటనాస్థలిని పరిశీలించిన అధికారలు బృందం మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్న బండి, రేవంత్‌ నాగర్‌కర్నూలు, ప్రజాతంత్ర, జూలై 29 : జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి లిప్ట్ ఇరిగేషన్‌ ‌స్కీం పనుల్లో విషాదం నెలకొంది. కొల్లాపూర్‌ ‌మండలం రేగమనగడ్డ దగ్గర జరుగుతున్న లిప్ట్ ఇరిగేషన్‌…

సంకుచిత రాజకీయాల కోసమే ఐటిఐఆర్‌ ‌రద్దు

బీజేపీ డీఎన్‌ఏలో అసత్యాలు, అవాస్తవాలు తెలంగాణకు శనిలా పట్టిన మోడీ ఘాటుగా విమర్శించిన మంత్రి కెటిఆర్‌ ‌మోడీ అసమర్థత వల్లే దేశీయంగా బొగ్గు కొరత ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 29 : సకుంచిత రాజకీయాల కోసమే కేంద్రం ఐటీఐఆర్‌ ‌రద్దు చేసిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల…

అవినీతిలో కూరుకుపోయిన టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం

విమర్శలతో, ఎదురు దాడితో తప్పించుకునే యత్నం టిఆర్‌ఎస్‌ ‌నేతల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణలో బిజెపి బలోపేతం అవుతుంది కార్యాకర్తలతో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 29 : టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని అందుకే విమర్శలతో ఎదురుదాడి చేయాలని చూస్తోందిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దీంతో సహజంగానే ప్రస్తుత…