ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసిన కెసిఆర్

ఆయన ఓటమే నా ప్రథమ లక్ష్యం బిజెపి ఎంఎల్ఏ ఈటల రాజేందర్ కరీంనగర్, ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణ ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీసి, సొంత కుటుంబ సంక్షేమానికి పాటుపడుతున్న కెసిఆర్ ఓటమే తన లక్ష్యమని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ప్రకటించారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారని, ఎప్పుడు ఎన్నికలు వొచ్చినా…
