Category తెలంగాణ

మునుగోడులో పోటీపై నీ సలహాలు అక్కర్లేదు

బండి సంజయ్‌కు సీపీఐ నారాయణ కౌంటర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : ఇటీవల మెగాస్టార్‌ ‌చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన సీపీఐ నారాయణ ఈసారి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై  మాటల తూటాలు పేల్చారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పోటీ చేసిన మునుగోడులో పోటీ చేయాలా? వద్దా? అనేది…

ఎం‌సెట్‌ ‌ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబిత

ఇంజినీరింగ్‌లో లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డికి మొదటి ర్యాంకు త్వరలోనే కౌన్సిలింగ్‌ ‌మొదలు పెడతామని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్12 : ‌తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ ‌ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, అ‌గ్రికల్చర్‌లో టాప్‌-10 ‌ర్యాంకులు సాధించిన వారి పేర్లను వెల్లడించారు. హైదరాబాద్‌ ‌జేఎన్‌టీయూహెచ్‌ ‌ప్రాంగణంలో మంత్రి ఫలితాలను విడుదల…

16,ఆగస్ట్ ‌న సామూహిక జాతీయ గీతం ఆలాపన

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ అధికారులకు ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్12 :‌స్వతంత్ర భారత వజ్రోత్సవాలు – తెలంగాణ రాష్ట్రం వేడుకలలో భాగంగా, సామూహిక జాతీయ గీతం ఆలాపన (జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించడం) కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం,16 ఆగస్ట్ ‌న నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ అధికారులను ఆదేశించినట్లు కమిషనర్‌,…

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే బిజెపి లక్ష్యం

బి జె పి లో మహిళలకే అధిక ప్రాధాన్యత సృష్టికి మూలం స్త్రీ, స్త్రీ లేనిదే మనుగడ లేదు మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బిజెపి దే రాజకీయాల్లో మహిళలకు పదవులు ఇచ్చింది ప్రధాని మోదీ ఒక్కరే: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ రామన్నపేట, ప్రజాతంత్ర, ఆగస్టు12 : మహిళలను పారిశ్రామికవేత్తలుగా…

నిజామ్‌ ‌పాలనను తలపిస్తున్న కేసీఆర్‌

కమిషన్లు కాంట్రాక్ట్ ఇస్తేనే అభివృద్ధి పనులు..కెసిఆర్‌ ‌కుటుంబానికి ఉద్యోగాలు పరిమితం రాముని వారసులే రామన్నపేట ప్రజలు.. నీరుద్యోగుల, దళితుల పట్ల కపట ప్రేమ ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వల పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలం కెసిఆర్‌ ‌మోసపూరిత ప్రకటనలకు లోను కావద్దు ఎన్నికలు సమయంలో కొత్త వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసం బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి…

కొత్తగా పదిలక్షల మందికి పెన్షన్లు

21 తలపెట్టిన ప్రత్యేక అసెంబ్లీ భేటీ రద్దు 75మంది ఖైదీల విడుదలకు నిర్ణయం కోఠి ఇఎన్‌టిలో ప్రత్యేక టవర్‌ ‌నిర్మాణం మరో పదిమంది ప్రత్యేక డాక్టర్‌ ‌పోస్టుల మంజూరు ఖాళీగా ఉన్న 5111 అంగన్‌ ‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీ తెలంగాణ కేబినేట్‌ ‌కీలక నిర్ణయాలు తెలంగాణలో 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా…

అమ్మ ఒడి ఎక్కడా లేని పథకం

ప్రభుత్వ దవాఖానాలు  బలోపేతం సహజ ప్రసవాలను ప్రోత్సహించేలా  చర్యలు ఇప్పటివరకు 13.30 లక్షల మందికి కేసీఆర్‌ ‌కిట్లు ఏ ‌రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ పథకాల లబ్దిదారులతో మంత్రి కేటీఆర్‌ ‌జూమ్‌ ‌కాన్ఫరెన్స్…

అబద్ధాలకు, ఫేక్‌ ‌ప్రచారానికి కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌బిజెపి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 11: అబద్ధాలు చెప్పడంలో, ఫేక్‌ ‌ప్రచారానికి బిజెపి పార్టీ కేరాఫ్‌ అ‌డ్రస్‌ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు బిజెపి పార్టీపై విరుచుకుపడ్డారు. గురువారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజగోపాల్‌పేటకు చెందిన కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీకి చెందిన పలువురు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. టిఆర్‌ఎస్‌లో…

తెలంగాణ ఉప్పుడు బియ్యానికి కేంద్రం ఓకే

తెలంగాణలో ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2021-22 రబీ సీజన్‌లో పండించిన 8లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. గతంలో ఇచ్చిన 6.05లక్షల మెట్రిక్‌ ‌టన్నులకు అధనంగా బియ్యం సేకరించాలని నిర్ణయించినట్లు కేంద్రం లేఖలో పేర్కొంది.…