Category తెలంగాణ

నేడు ఓయూ స్నాతకోత్సవం

చీఫ్‌ ‌జస్టిస్‌ ‌రమణకు గౌరవ డాక్టరేట్‌ ‌ప్రదానం హైదరాబాద్‌,అగస్టు4 : ఓయూ 82వ కాన్వొకేషన్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తామని ఓయూ వీసీ ప్రొఫెసర్‌ ‌రవీందర్‌ ‌తెలిపారు. శుక్రవారం జరగనున్న ఈ కాన్వొకేషన్‌కు సీజేఐ ఎన్వీ రమణ, గవర్నర్‌ ‌తమిళసై హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కాన్వొకేషన్‌ ‌లో చీఫ్‌ ‌జస్టిస్‌ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్‌ ఇవ్వనున్నారు. ఓయూ…

దళిత జర్నలిస్టులకు దశల వారీగా దళిత బంధు: మంత్రి హరీష్‌ ‌రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 4: సిద్దిపేట జిల్లాలో అక్రిడేషన్‌ ‌కలిగి ఉన్న ప్రతీ దళిత జర్నలిస్టుకు దశల వారీగా దళిత బంధు అందిస్తామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు వెల్లడించారు.దళిత్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్టు వెల్ఫేర్‌ ‌సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత్‌ ‌జర్నలిస్ట్ ‌శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి గురువారం ముఖ్య అతిథిగా…

అం‌దుబాటులోకి ఇంటిగ్రేటెడ్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం పోలీస్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను ప్రారంభించిన కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 4 : హైదరాబాద్‌ ‌నగర సిగలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ఇంటిగ్రేటెడ్‌ ‌పోలీస్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గురువారం ప్రారంభించారు. తెలంగాణ స్టేట్‌ ‌పోలీస్‌ ఇం‌టిగ్రేటెడ్‌ ‌కమాండ్‌ అం‌డ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను రాష్ట్ర…

సంకల్ప బలానికి ప్రతీక… కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో అద్భుతాలు నేరాల అదుపులో పోలీసులు మరింత పురోగమించాలి సంస్కారవంతమైన పోలీస్‌ ‌వ్యవస్థ నిర్మాణం కావాలి డ్రగ్స్ ‌ఫ్రీ హైదరాబాద్‌ ‌కోసం కృషి ఎనిమిదేళ్లుగా శాంతిభద్రతలకు నిలయంగా రాష్ట్రం కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 4 : హైదరాబాద్‌ ‌నడిబొడ్డున పోలీస్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌నెలకొల్పడం…

మునుగోడే కాదు.. మరో 10, 12 చోట్ల ఉప ఎన్నికలు

బిజెపిలో చేరేందుకు చాలామంది టచ్‌లో ఉన్నారు నయీమ్‌ ‌బాధితులను ఆదుకునే ప్రయత్నం ప్రజా సమస్యలు తెలుసుకుని పార్టీ మ్యానిఫెస్టో రూపొందిస్తాం ఎన్నికల వరకు పాదయాత్ర మూడోరోజు పాదయాత్ర ప్రారంభంలో బండి సంచలన వ్యాఖ్యలు వర్షం పడుతున్నా యాత్ర కొనసాగించిన బండి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4 : ఒక్క మునుగోడులోనే కాదు..పలు నియోజకవర్గాల్లో త్వరలోనే…

రాష్ట్రంలో మళ్లీ వేయి దాటిన రోజువారీ కొరోనా కేసులు

కొత్తగా 1054 మందికి పాజిటివ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 02 : రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు మళ్లీ వేయి దాటాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1054 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం తాజాగా 1054 కొరోనా కేసులు…

హైదరాబాద్‌లో మరోమారు వర్షం

మంగళవారం పలుచోట్ల దంచికొట్టిన వాన ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ, మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోను కొన్ని ప్రాంతాల్లో మంగళవారం భారీగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు,…

డబ్బా పాలు వద్దు..తల్లి పాలు ముద్దు

సిఎం కేసీఆర్‌ ఆదేశాలతో త్వరలో మదర్‌ ‌మిల్క్ ‌బ్యాంకులు గజ్వేల్‌లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు మహతి ఆడిటోరియంలో 500 మంది తల్లులతో బుక్‌ ఆఫ్‌ ఇం‌డియా రికార్డు సిద్ధిపేట / గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 1 : డబ్బా పాలు వద్దు..తల్లి పాలు ముద్దు అనేది నినాదం కావాలని రాష్ట్ర వైద్యారోగ్య…

కేంద్రం తీరు దుర్మార్గం

రాజకీయ లబ్ది కోసమే ఉప ఎన్నిక ప్లాన్‌ ‌మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు మెదక్‌లో మంత్రి నిరంజన్‌తో కలసి ఎరువుల రేక్‌ ‌పాయింట్‌ ‌ప్రారంభం మెదక్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 1 : అధికార దాహం, రాజకీయ లబ్ది కోసమే కేంద్రం ఉప ఎన్నికలు తెస్తున్నదని మంత్రి హరీష్‌ ‌రావు కేద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ…