Category తెలంగాణ

బిజెపి ఫేక్‌ ‌ప్రచారాలను తిప్పికొట్టాలి…

ఉద్యోగాల నోటిఫికేషన్‌తో బిత్తర పోయిన ‘బత్తాయి’నేతలు నిరుద్యోగ యువకుల్లో అవగాహన కలిపించాలి టిఆర్‌ఎస్‌ ‌యువనేతలకు మంత్రి హరీష్‌రావు పిలుపు సిద్ధిపేట, మార్చి 18(ప్రజాతంత్ర బ్యూరో) : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మరోసారి తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. కేంద్రం పరిధిలో ఉన్న ఉద్యోగాల భర్తీ ఎన్నడూ మాట్లాడని…

28 ‌నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం ..

21 నుంచి 28 వరకు ఉద్ఘాటన కార్యక్రమాలు 28న మహాకుంభ సంప్రోక్షణ..హాజరుకానున్న సిఎం కెసిఆర్‌ ‌వివరాలు వెల్లడించిన ఆలయ ఇవో గీత ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 18 : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారని ఆలయ ఈవో  గీతారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె ఇక్కడ…

రామయ్య పెళ్ళికొడుకాయనే… భదాద్రిలో మొదలైన రామయ్య పెళ్లి సందడి

స్వామివారికి ఘనంగా వసంతోత్సవం, డోలోత్సవం కల్యాణంకు 20 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు భద్రాచలం, మార్చి 18 (ప్రజాతంత్ర ప్రతినిధి) :  ఏప్రియల్‌ 10 ఆదివారం నాడు జరగనున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి వివాహ వేడుకకు సంబంధించిన పెండ్లి పనులు శుక్రవారం ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. దీంతో రామాలయంలో పెళ్లి సందడి నెలకొంది. ఉదయం స్వామివారికి ఆలయంలో…

పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఛైర్మన్‌గా రంగాచారి

నూతన కమిటీని ప్రకటించిన మంత్రి హరీష్‌రావు మంత్రి హరీష్‌రావు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా: రంగాచారి సిద్ధిపేట రూరల్‌ ‌మండల పరిధిలోని పుల్లూరులో స్వయంభూగా వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఛైర్మన్‌గా పుల్లూరు(సిద్ధిపేట)క• చెందిన కలకుంట్ల రంగాచారి నియమితులయ్యారు. ఈ మేరకు స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు…

సిఎం కేసీఆర్‌…‌ ప్రాణహిత పుష్కరాలపై ఎందుకింత నిర్లక్ష్యం..?

మీ కంటే వాళ్లే నయం: విజయశాంతి మండిపాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ తనదైనశైలిలో మండిపడ్డారు. గురువారం ఆమె సోషల్‌ ‌మీడియాలో ఓ పోస్టు చేస్తూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగనున్న ప్రాణహిత పుష్కరాలపై సిఎం కేసీఆర్‌ ‌సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ, ఎంతో ఘనంగా…

తెలంగాణలో కెసిఆర్‌ ‌దొరహంకార పాలన

బిజెపి ఆందోళనలో ఎంపి సోయం బాపూరావు బుల్‌డోజర్లు వస్తున్నాయన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌బండి సంజయ్‌, ఈటెలలు వ్యక్తులు కాదు ..శక్తులని వ్యాఖ్య ముగ్గురం…63 మందిమై వస్తాం..నిన్ను నిలదీస్తాం అన్న రఘునందన్‌ దొర అహంకారంతో సీఎం కేసీఆర్‌ ‌పాలన చేస్తున్నారని ఆదిలాబాద్‌ ‌బిజెపి ఎంపీ సోయం బాపూరావు అన్నారు. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌.. అం‌బేడ్కర్‌…

ఉద్యమకారులను అవమానించిన ఘనత కెసిఆర్‌దే

గవర్నర్‌ను , సభను అవమానించిన ఘనుడు తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండాయే కెసిఆర్‌కు ఇక రోజులు దగ్గర పడ్డాయి నిరంకుశ విధానాలను ప్రజలు తిప్పి కొట్టడం ఖాయం తను అసెంబ్లీలో చూడడం ఇష్టం లేకే సస్సెనషన్‌ ఇం‌దిరాపార్క్ ‌వద్ద ధర్నాలో మాజీమంత్రి ఈటెల రాజేందర్‌ తనను సభలో లేకుండా చేయాలన్న సీఎం కేసీఆర్‌ ‌దుర్మార్గపు ఆలోచనే…

శివారు ప్రాంతాల మంచి నీటి వసతి కి రు. రూ.1200 కోట్లు -మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లాలోని శివారు పట్టణాల తాగు నీటి అవసరాలు తీర్చటానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రూ.1200 కోట్లు మంజూరు చేసినట్లు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం జల్‌ ‌పల్లి మున్సిపాలిటీ 27 వ వార్డులో రూ.7 కోట్ల 40 లక్షల రూపాయలతో నిర్మించే 60 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్‌ ‌రిజర్వాయర్‌,…

కరీంనగర్‌ అభివృద్దికి 600కోట్ల నిధులు

సిఎం కెసిఆర్‌ అడగ్గానే నిధులు ఇచ్చారు ప్రశంసించిన మంత్రి గంగుల కమలాకర్‌ కరీంనగరానికి 600 కోట్లు నిధులు ఇచ్చినందుకు కేసీఆర్‌, ‌కేటీఆర్‌లకు రుణపడి ఉంటామని మంత్రి గంగుల కమలాకర్‌ ‌తెలిపారు. ఒకప్పుడు వేరే ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక్క కోటి రూపాయలు నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదని, తెలంగాణ వచ్చాక కరీంనగర్‌లో అభివృద్ధి పనులు శరవేగంగా…