Category తెలంగాణ

‘‌భారత్‌ ‌మాతాకి జై’…మారుమ్రోగిన భదాద్రి

75 మీటర్ల త్రివర్ణ పతాకంతో 10 వేల మందితో భారీ ర్యాలీ భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : 75 సంవత్సరాల స్వతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా భద్రాచలం పట్టణంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. త్రివర్ణ పతాకంతో పట్టణ ప్రజలు ప్రతీరోజు ర్యాలీ నిర్వహిస్తూ 75 సంవత్సరాల స్వాతంత్య్ర సంబురాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం నాడు…

‌ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోడీ

ప్రభుత్వాలను కూల్చే పనిలో బిజెపి కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జానారెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మోడీ, కేసీఆర్‌ ‌పాలన ఉందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జానారెడ్డి విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని.. అది కాంగ్రెస్‌ ‌పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని పడగొట్టడం.. ప్రభుత్వాలను కూలగొట్టి పార్టీలను బలహీనపరచడమే మోడీ సర్కార్‌ ‌పని అని ఆరోపించారు.…

తెలంగాణలో అమరుల ఆకాంక్షలు నెరవేరలేదు….!

అమరుల త్యాగాలను వృథా కానివ్వం రాష్ట్రంలో కెసిఆర్‌ ‌నియంత పాలనకు అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పొడిచేడులోసంజయ్‌కు ఘన స్వాగతం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ, అమరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి పాదయాత్రలో పాల్గొన్న జీవిత రాజశేఖర్‌ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 13…

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు అదిరిపోవాలె…

టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌ ‌రావు మంత్రి హరీష్‌రావు చొరవతో జర్నలిస్టులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు సిద్ధిపేట/జగదేవ్‌పూర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 13 : స్వాతంత్య్ర స్ఫూర్తి అందరికీ తెలియాలని, వాడవాడలా వజ్రోత్సవ వేడుకలు అదిరేలా నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. ఈ నెల14(ఆదివారం)న సిద్ధిపేట కోమటి…

సమాజం పట్ల యువత అవగాహన పెంచుకోవాలి

నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి యువజన సదస్సులో వర్చువల్‌గా ప్రసంగించిన మంత్రి కెటిఆర్‌ ‌యువతలో సమాజం పట్ల అవగాహన, నైతిక విలువలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తమదైన లక్ష్యాలను నిర్ధేశించుకుని యువత ముందుకు సాగాలని, వారిని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రంగారెడ్డి…

రాష్ట్ర వ్యవహారంపై రాహుల్‌ ‌వద్దే తేల్చుకుంటా

మునుగోడు వ్యవహారం నాతో చర్చించడం లేదు నన్ను పార్టీ నుంచి పంపించాలన్న కుట్ర జరగుతోంది తనను తిట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోరు మీడియాతో ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి మునుగోడు విషయంలో కాంగ్రెస్‌ ‌నేతల తీరుపై గుర్రుగా ఉన్న ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  వ్యవహారాన్ని రాహుల్‌గాంధీ దగ్గరనే తేల్చు కుంటానని ప్రకటించారు. ఆయనకు రాష్ట్ర…

‌ప్రగతి భవన్‌లో రాఖీ సందడి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : ‌రక్షా బంధన్‌  ‌వేడుకలు ప్రగతి భవన్‌ ‌లో ఘనంగా జరిగాయి. అక్కాచెల్లెళ్ల రాకతో సీఎం కేసీఆర్‌  ‌నివాసంలో సందడి నెలకొంది. అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ కేసీఆర్‌ ‌కు రాఖీలు కట్టారు. అనంతరం సీఎం వాళ్ల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు సీఎం కేసిఆర్‌…