Category తెలంగాణ

బీఆర్‌ ‌కేఆర్‌ ‌భవన్‌లో పతాకావిష్కరణ చేసిన సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 15 : భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్‌ ‌కేఆర్‌ ‌భవన్‌ ‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌నేడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యదర్శులు, సీనియర్‌ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది హాజరయ్యారు.నేటి సామూహిక జాతీయ గీతాలాపన ఏర్పాట్లను పరిశిలించిన సిఎస్‌‌భారత స్వతంత్ర…

ఉచిత పథకాలు వద్దన్న బిజెపిని రద్దు చేయాలి

పేదరిక నిర్మూలనే టిఆర్‌ఎస్‌ ఎజెండా ఎనిమిదేండ్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి మంత్రి హరీష్‌రావు డిమాండ్‌ పేదలకు ఉచిత పథకాలు వద్దన్న కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఎనిమిదేండ్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి…

సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న బిజెపి ప్రభుత్వం

‌కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ ‌మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం తెరలేపిందని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తి అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం పాలుచేస్తున్నదని ధ్వజమెత్తారు. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాల నెత్తిన రుద్దుతున్నదని విమర్శించారు. గోల్కొండ…

75వ స్వాతంత్య్ర వజ్రోత్సవ దిన శుభాకాంక్షలు..

పాఠకులకు, ప్రకటన కర్తలకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవ దిన శుభాకాంక్షలు.. – ప్రజాతంత్ర 

ఆత్మీయుల ఆశిస్సులు ..!

శనివారం హైదరాబాద్‌ ‌సంధ్య కన్వెన్షన్‌ ‌సెంటర్‌లో జరిగిన ఆంద్ర ప్రదేశ్‌ ‌జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ ‌కుమారుడు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌రాహుల్‌, ‌రిషికల వివాహ రిసెప్షన్‌లో నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర మంత్రులు హరీష్‌ ‌రావు, దయాకర్‌ ‌రావు, నిరంజన్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు, రాజ్యసభ సభ్యులు దామోదర్‌ ‌రావు, ట్రాన్స్కో…

మన ఊరు-మన బడిని పక్కాగా అమలు చేయాలి

ప్రతిపాదిత నిర్మాణ పనులు వేగవంతం చేయాలి జిల్లా అధికారులకు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : సీఎం కేసీఆర్‌ ‌ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు విద్యా, ఇంజనీరింగ్‌ ‌శాఖ అధికారులను ఆదేశించారు.…

రేపటి సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

పోలీసు శాఖ కీలక పాత్ర పోషించాలి : డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 14 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన కారకయక్రమాన్ని విజయవంతం చేయడంలో పోలీస్‌ ‌శాఖ కీలక పాత్ర పోషించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ…

రేపటి సీఎం పర్యటనకు భారీ బందోబస్తు

1600 మంది పోలీస్‌ ‌సిబ్బందితో ఏర్పాటు విలేఖరుల సమావేశంలో వికారాబాద్‌ ‌జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 14 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రేపు 16వ తేదీన వికారాబాద్‌ ‌జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్‌ ‌కార్యాలయంలో…

కాళేశ్వరం అవకతవకలపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ సరిపించాలి

టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ఆగస్ట్ 13 : ‌కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ రామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. అసంబద్ధ విధానాల కారణంగానే కాళేశ్వరం ముంపుకు గురయ్యిందన్నారు. దీనికి టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. ‘జల విషాదాల అసమర్థ పాలకులపై రణ దీక్ష’…