Category తెలంగాణ

బోధన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

బిజెపి బంద్‌ ‌పిలుపుతో ముందస్తుగా నేతల అరెస్ట్ ‌శివాజీ విగ్రహం ఏర్పాటుతో మొదలైన ఉద్రిక్తత ప్రత్యేక బందోబస్తు నిర్వహించిన పోలీసులు ప్రజాతంత్ర, నిజామాబాద్‌, ‌మార్చి 21 : జిల్లాలోని బోధన్‌లో ఆదివారం ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుతో మొదలైన రచ్చతో పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. విగ్రహాన్ని శివసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. దీనిపై ఒక…

హోదా పెంచిండ్రు.. సౌలతులు మరిచిండ్రు..!

జంట బల్దియాల్లో అదనంగా అంగన్‌వాడీ కేంద్రాల ఆవశ్యకత.. కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్‌. ‌మేడిపల్లి, ప్రజాతంత్ర విలేఖరి, మార్చి  19 : హైదరాబాద్‌ ‌మహా నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీల నుంచి మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌లుగా హోదా పెంచినా వసతుల కల్పనలో మాత్రం నేటికీ దృష్టి సారించిన దాఖలాలు లేవని…

‌ప్రాజెక్టుల పేరుతో వేలాది మందిని రోడ్డున పడేశారు

సొంత ఫామ్‌హౌజ్‌ ‌కోసమే నీటి ప్రాజెక్టుల నిర్మాణం కెసిఆర్‌పై పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి విమర్శలు ప్రజాతంత్ర, గజ్వేల్‌, ‌మార్చి 19 : మల్లన్న సాగర్‌, ‌కొండపోచమ్మ ప్రాజెక్టుల వల్ల వేలాదిమంది నిరుపేదలు నిరాశ్రయులైతే కేసీఆర్‌ ‌పట్టించుకోవడంలేదని  పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కొండపోచమ్మ ద్వారా పేదలకు నీళ్లియ్యడంలేదని, తన ఫాం హౌజ్‌కు ఆ…

నిండు వేసవిలో వాగులు, కాలువల్లోకి గోదావరి జలాలు

నదికి కొత్త నడక నేర్పిన సిఎం కేసీఆర్‌ ‌కొడకండ్ల వద్ద గోదావరి జలాలను వదిలిన మంత్రి హరీష్‌ ‌‌రావు గజ్వేల్‌, ‌మార్చి 19(ప్రజాతంత్ర విలేఖరి) : సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం మొగులు వైపు ఆర్తిగా కళ్లు పెట్టి చూడాల్సిన పరిస్థితి ఉంటే స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగు నీరు విడుదల కోసం ముఖ్యమంత్రి…

కొందరు మంత్రులు, అధికారులతో.. సీఎం కెసిఆర్‌ అత్యవసర సమావేశం ..!

నోటిఫికేషన్లు, పథకాలపై అధికారులతో సమీక్ష మంత్రుల ముందు పికే రిపోర్ట్? ‌ముందస్తు ఎన్నికలపై మంత్రులతో సిఎం కేసీఆర్‌ ‌చర్చ? 21న తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం సిద్ధిపేట, మార్చి 19(ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం అత్యసర మీటింగ్‌ ఏర్పాటు చేశారు.…

మార్చిలోనే ఠారెత్తిస్తున్న ఎండలు

ఉత్తరాది గాలులతో పెరిగిన ఉష్ణోగ్రతలు దేశ వ్య్తాంగా అత్యధికంగా నల్లగొండలో నమోదు న్యూ దిల్లీ, మార్చి 18 : ఏప్రిల్‌ ‌నుంచి దంచికొట్టాల్సిన ఎండలు మార్చి మధ్యలోనే తీవ్ర ప్రభావంచూపుతున్నాయి. అప్పుడే ఠారెత్తిస్తున్నాయి. మార్చిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మండుటెండలకు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్‌…

సమ్మక్క సారలమ్మపై ఎలాంటి అల్ప వ్యాఖ్యలు చేయలేదు

20 ఏళ్ల క్రితం ప్రసంగంలో ఒక భాగాన్ని తీసుకుని దుష్ప్రచారం దీనివెనక అన్య ప్రయోజనాలు ఉన్నాయేమో మైక్‌ ‌దొరికింది కదాని కొందరు ఇష్టం వొచ్చినట్లు వ్యాఖ్యలు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరికాదు సమాజానికి మేలు చేయడమే మా కర్తవ్యం యాదాద్రికి పిలిస్తే వెళతాం..లేకుంటే చూసి ఆనందిస్తాం రాజకీయాలకు మేం దూరం..పూసుకుని తిరిగే అలవాటు లేదు మాంసాహారంపై…

ఆర్టీసీలో రౌండప్‌ ‌ఛార్జీలు

చిల్లర సమస్యలకు చెక్‌ ‌పెట్టిన సంస్థ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 18 : తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్‌ ‌పడింది. చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ‌రౌండప్‌ ‌చార్జీలను ఖరారు చేశారు. దీంతో స్వల్పంగా ఛార్జీలు కూడా పెరిగాయి. శుక్రవారం  నుంచి ఈ కొత్త రౌండప్‌…

పండగ రోజు కొత్తపల్లిలో తీవ్ర విషాదం

ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య సిరిసిల్ల టౌన్‌, ‌మార్చి 18(ప్రజాతంత్ర విలేఖరి)  : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ వివాహిత తన ఇద్దరు కూతుళ్ళతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలో…