సీఎల్పీ బృందాన్ని కాళేశ్వరం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
రోడ్డుపై బైఠాయించిన సీఎల్పీ బృందం మంజూరు నగర్ వద్ద ఉద్రిక్తత కాళేశ్వరం పాకిస్తాన్లో ఉన్నదా.. సీతక్క ఫైర్ చిట్యాల(భూపాలపల్లి), ప్రజాతంత్ర, ఆగస్టు 17 : కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బృందాన్ని భూపాలపల్లిలో బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళుతున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీని మంజూరు…
