Category తెలంగాణ

సీఎల్పీ బృందాన్ని కాళేశ్వరం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

రోడ్డుపై బైఠాయించిన సీఎల్పీ బృందం మంజూరు నగర్‌ ‌వద్ద ఉద్రిక్తత కాళేశ్వరం పాకిస్తాన్లో ఉన్నదా.. సీతక్క ఫైర్‌ చిట్యాల(భూపాలపల్లి), ప్రజాతంత్ర, ఆగస్టు 17 : కాంగ్రెస్‌ ‌లెజిస్లేచర్‌ ‌పార్టీ బృందాన్ని భూపాలపల్లిలో బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళుతున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీని మంజూరు…

పలు రాష్ట్రాల్ల్లో పొంగి ప్రవహిస్తున్న నదులు

ఉప్పొంగుతున్న నదులతో కేంద్రం హెచ్చరికలు న్యూఢిల్లీ, ఆగస్ట్ 17: ‌దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు వరదలు వెల్లువెత్తడంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లోని డ్యాంలలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో డేంజర్‌ ‌లెవెల్‌ ‌స్థాయికి చేరాయి. దీంతో డ్యాంల వద్ద ప్లడ్‌ అలర్ట్ ‌జారీ చేశారు. వరదల వల్ల డ్యాం నీటిని విడుదల…

మీ దార్శనికతకు దాసోహం!

సిరివెలుగులతో సిద్ధిపేట రాత మార్చారు ప్రపంచస్థాయి సొబగులతో పట్టణ కీర్తి ఇనుమడింపజేశారు అభివృద్ధిపై అసమాన దీక్షాదక్షత మీకు మాత్రమే సొంతం పుట్టి పెరిగిన ఊరిని చూసి ఆనంద భాష్పాలు ఉప్పొంగాయి స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మంత్రి హరీష్‌రావుకు ప్రవాస భారతీయుని అరుదైన లేఖ ఎన్‌ఆర్‌జి గ్రూప్‌ ఆఫ్‌ ‌కంపెనీస్‌ ‌సిఈవో నరేందర్‌రెడ్డి మనోగతం ఇటీవల సిద్ధిపేటలో…

జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి

కులమతాల పేరుతో విడదీసే కుట్రలను నిలవరించాలి నీచరాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు తెలంగాణలో అభివృద్ధి విచ్ఛిన్నానికి కుట్ర మోసపోతే గోస పడుతాం మేడ్చెల్‌ ‌కలెక్టర్‌ ‌కార్యాలయ ప్రారంభోత్సవంలో సిఎం కెసిఆర్‌ 24 ‌గంటల కరెంట్‌ ‌దేశానికే ఆదర్శమని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : ‌జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సి ఉందని సిఎం…

తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన శత్రువు

బిజెపిని నమ్ముకుంటే కైలాసం ఆటలో పెద్ద పాము నోట్లే పడ్డట్టే 8 సంవత్సరాలయినా కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా తేల్చడం లేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏర్పాటు చేసి సాగు, తాగునీరు అందిస్తా రాష్ట్రం సాధనతోనే వికారాబాద్‌ ‌జిల్లా ఏర్పాటు 58 సంవత్సరాల సమైక్య పాలనలో తెలంగాణ ఎంతో నష్టపోయింది కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె…

గడీల పాలనకు స్వస్తిపలకాలి…

కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి పాద యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, ఆగష్టు 16 : రాష్ట్రంలో గడీల పాలన బద్దలు కొట్టి పేదల రాజ్యం తీసుకురావడానికి బిజెపి మహా సంగ్రామ యాత్ర చేపట్టిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం మహా సంగ్రామ యాత్ర పాలకుర్తి…

స్కూల్లో డ్రగ్స్ ‌పంపిణీ కలకలం

జయపుర, అగస్టు 16 : స్వాతంత్య ్రదినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం రాజస్దాన్‌లోని బర్మార్‌ ‌జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో డ్రగ్స్ ‌పంపిణీ చేయడం కలకలం రేపింది. గుడమలని ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒపియం, పప్పీ హస్క్ ‌వంటి నిషేధిత డ్రగ్స్ ‌సేవించారని చీఫ్‌ ‌బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ అధికారి ఓంప్రకాష్‌ ‌విష్ణోయ్‌ ‌వెల్లడించారు. ఈ ఘటనకు…

రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కరణ

సామూహిక జాతీయ గీతాలాపనతో పులకరించిన నేల జనగణమనతో ఊరూవాడా, పల్లె పట్టణం మమేకం ఆబిడ్స్‌లో జాతీయ గీతాలాపన చేసిన సిఎం కెసిఆర్‌ ఎక్కడిక్కడే నిలిచి చెయ్యెత్తి జైకొట్టిన జనం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వాతంత్య వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన ఉద్వేగభరితంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సామూహిక…

బండి సంజయ్‌ ‌పాదయాత్రలో రాళ్లదాడి

బండి సంజయ్‌ ‌పాదయాత్రలో రాళ్లదాడి, పలువురికి గాయాలు, కార్దు ధ్వంసం దేవరుప్పుల మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌, ‌బిజెపి కార్యకర్తల మధ్య దాడులు, ప్రతిదాడులు నెలకొనడం జరిగింది.పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్‌ ‌చేపట్టిన మహాసంగ్రామ యాత్రలో టీఆర్‌ఎస్‌, ‌బిజెపి నాయకులు ఒకరిపై ఒకరు దూషణలు,…