Category తెలంగాణ

మాట్లాడిన ప్రతీసారి కన్ఫ్యూజ్‌ ‌చేస్తున్నారు

డీసెంట్రలైజ్డ్ ‌ప్రొక్యూర్‌మెంట్‌ ‌విధానంలో కేంద్రం ధాన్యం కొంటుందా..లేదా..? ఎంత బియ్యం సేకరిస్తారో స్పష్టం చేయండి రాజ్య సభలో టిఆర్‌ఎస్‌ ఎం‌పి కె కేశవ రావు : తెలంగాణ నుంచి కేంద్రం ఎంత బియ్యాన్ని కొంటుందో స్పష్టం చేయాలని టిఆర్‌ఎస్‌ ఎం‌పి  కేశవరావు డిమాండ్‌ ‌చేశారు. ధాన్యం సేకరణ గురించి ఎన్నో సార్లు చర్చించామని మంత్రి అంటున్నారని,…

దేశంలో కరెంటు సంక్షోభం… తెలంగాణలో వెలుగు జిలుగులు

మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పవర్‌ ‌హాలీడే దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దళితబంధు ఈ ఏడాది 2 లక్షల మందికి అమలు పటాన్‌చెరులో దళిత బంధు పంపిణీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌దేశానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది శూన్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ…

మమ్మల్ని  నూకలు తినమంటావా…?

పీయూష్‌ ‌గోయల్‌ అహంకారపూరిత వ్యాఖ్యలు బిజెపి అహంకారాన్ని సహించేది లేదు దేన్నాయినా భరిస్తాం కానీ అవమానాన్ని సహించం ఉద్యమంలో తెలంగాణేతరులు  ఎన్నో అవమానాలు చేశారు ఉద్యమంతోనే వారిని అణచివేసి తెలంగాణ సాధించాం బియ్యం కొనమంటే కాకమ్మ కబుర్లెందుకు చెబుతారు మీడియా సమావేశంలో మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 1: ‌నూకలు కూడా తింటాం..కేందద్రంలోని…

భానుడి భగభగలు ..!

ఉష్ణోగ్రతల పెరుగుదలకు తోడు వడగాలులు రానున్న 2 రోజుల్లో 2-4 డీగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ ‌జిల్లా కెరమెరిలో 43.9 డిగ్రీలు, ఆదిలాబాద్‌ ‌జిల్లా…

ఆర్టీసీ ఛార్జీలు ఇంకా పెరుగతాయి

ఆర్‌టీసీ ఛైర్మన్‌ ‌బాజిరెడ్డి వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 30 : పెరిగిన సెస్‌ ‌చార్జీలతో ప్రభుత్వానికి ఏలాంటి సంబందం లేదని ఆర్టీసీ చైర్మన్‌ ‌బాజిరెడ్డి గోవర్ధన్‌ ‌స్పష్టం చేశారు. అవి ఆర్టీసీ చార్జీల పెంపు కాదని సెస్‌ ‌చార్జీలు మాత్రమేనని.. భవిష్యత్తులో ఆర్టీసీ చార్జీలు ఇంకా పెరుగుతాయని తెలిపారు. టోల్‌ ‌ప్లాజా డబ్బులు టీఎస్‌ఆర్టీసీ…

రైతులకు విద్యుత్‌ ‌కోతలు తగవు

ఎరువుల ధరలు తగ్గించి ఇవ్వండి సిఎం కెసిఆర్‌కు కోమటిరెడ్డి లేఖ ఢిల్లీలో రైతుల కోసం ధర్నాకు సిద్దమని వెల్లడి రాహుల్‌ను విమర్శిస్తూ కవిత ట్వీట్‌పై మండిపాటు న్యూ దిల్లీ, మార్చి 29 : రైతాంగ సమస్యలను పరిష్కరించి, వారిని ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశారు. తన లేఖలో…రాష్ట్రంలో…

కార్మిక చట్టాలను కాలరాస్తున్న ప్రభుత్వాలు

జగిత్యాల కలెక్టరేట్‌ ‌ముందు కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి ధర్నా ప్రజాతంత్ర, జగిత్యాల, మార్చి 28 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ఆరోపించారు. ప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ఆందోళనలో జీవన్‌…

టీఎస్‌ ఎం‌సెట్‌-2022 ‌నోటిఫికేషన్‌ ‌విడుదల

ఏప్రిల్‌ 6 ‌నుంచి మే 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 28 : టీఎస్‌ ఎం‌సెట్‌-2022 ‌నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. ఏప్రిల్‌ 6 ‌నుంచి మే 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎంసెట్‌ ‌కన్వీనర్‌ ‌సూచించారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు…

రెచ్చిపోతున్న మృగాళ్లు

పదిహేనేళ్ల బాలిక పై అత్యాచారం…ఆపై హత్య. చట్టాలెన్నున్నా…రక్షణ సున్నా ఆడపిల్లలపై ఆగని అరాచకాలు ఉరి శిక్షే సరైన శిక్ష అంటున్న మహిళలు పరిగి, మార్చి 28(ప్రజాతంత్ర విలేఖరి) : చట్టాలెన్ని వొచ్చినా మహిళలు, ఆడపిల్లల పట్ల అగాయిత్యాలు ఆగడం లేవు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నామని చెప్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం ఆడ…