Category తెలంగాణ

మహనీయుల త్యాగాలు భవిషత్‌ ‌తరాలకు తెలియాలి : మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 21: ‌దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల త్యాగాలు, వారి పోరాటాలు భవిష్యత్తు తరాలకు తెలియ జేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని .. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం మీర్‌ ‌పేట్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలోని చంద…

అత్యంత వైభవంగా స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు

 నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: ఆదివారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు హైదరాబాద్‌ ‌లోని వివిధ వాయిద్య విధ్వంసులచే 75 పార్కులలో ఏర్పాటు చేసిన ‘‘శుభోదయం -మార్నింగ్‌ ‌రాగాస్‌’’ ఆహ్లాదపరచాయి.హైదరాబాద్‌ ‌మునిసిపల్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ , గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మరియు తత్వ ఆర్టస్, ‌హైదరాబాద్‌ ‘‘‌స్వతంత్ర…

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ ‌భవనాన్ని ప్రారంభించనున్నారు. సెప్టెంబర్‌ 5‌న నిజామాబాద్‌ ‌జిల్లా కలెక్టరేట్‌ను, సెప్టెంబర్‌ 10‌న జగిత్యాల కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ‌ప్రారంభించనున్నారు. టీఆర్‌ఎస్‌…

హెరాఫెరీ…గోల్‌మాల్‌ ‌బైపోల్‌

‌మునుగోడు ఉప ఎన్నిక ఎవరి కోసం కేవలం ఉప ఎన్నిక కాదు..బతుకు దెరువు ఎన్నిక మరో ఏడాదిలో ఎన్నికలుండగా ఉప ఎన్నిక ఏంది ప్రాణం పోయినా బాయిలకాడ మీటర్లు పెట్టేది లేదు మీటర్లు పేట్టే బిజెపి కావాల్నా..వద్దనే టిఆర్‌ఎస్‌ ‌కావాల్నా 24 గంటలు కరెంటు ఇస్తుంటే అది కూడా బంద్‌ ‌చేసే ప్రయత్నం ఆలోచించి వోటేయండి..ఈ…

టిఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే అభివృద్ధి సాధ్యం

బిజెపి ఎంపిలు నలురుగు రాజీనామా చేస్తే మరింత అభివృద్ధి ఎనిమిదేళ్లలో ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు కాంగ్రెస్‌ ‌గెలిస్తేనే ప్రజాస్వామ్యం నిలుస్తుందన్న పిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పొర్లగడ్డ తండాలో..మన మునుగోడు-మన కాంగ్రెస్‌ ‌యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి దళితులు, గిరిజనుల పూర్తి మద్దతు ఉందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌…

మరోమారు విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచే కుట్ర

4 వేల కోట్ల భారం మోపేందుకు కెసిఆర్‌ ‌స్కెచ్‌ ‌కేంద్రంపై విమర్శల వెనక కుతంత్రం పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ఘాటు విమర్శలు జనగామ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌రాష్ట్రంలో మరోసారి విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజలపై మరో…

బిజెపి సభకు అడ్డంకులు సృష్టించే యత్నం

కాళేశ్వరంలో అవినీతి జరగకుంటే ఎందుకు అడ్డుకుంటారు పోలీసులు, డబ్బుతో మునుగోడులో గెలవాలన్న పన్నాగం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌సీఎం కేసీఆర్‌ ‌వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ఫైర్‌ అయ్యారు. కాళ్లల్లో కట్టె పెట్టే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభకు అడ్డంకులు…

కేసీఆర్‌ ‌కబంద హస్తాల్లో తెలంగాణ బందీ

అమిత్‌షా సభతో తెలంగాణలో మార్పులు ఉప ఎన్నికతో నిధులు కేటాయిస్తున్నారు ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా రాజగోపాల్‌ ‌రెడ్డి, వివేక్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్‌ ‌గ్రాఫ్‌ ‌మరింతగా దిగజారుతుందని బీజేపీ నేత వివేక్‌ ‌వెంకటస్వామి అన్నారు. మునుగోడులో అమిత్‌ ‌షా సభ తర్వాత మార్పు వొస్తుందని…

కేసీఆర్‌ ‌సర్కార్‌ను గద్దె దించండి

సంచారజాతుల బాధలు చూస్తే దుఖ:మొస్తుంది బీసీల ద్రోహి కేసీఆర్‌ ‌పాలనకు చరమగీతం పాడుదాం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ జనగామ, ప్రజాతంత్ర, ఆగస్టట్ 19 : ‌సంచార జాతులు తల్చుకుంటే రాజ్యాలే మారిపోతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌కుమార్‌ అన్నారు.రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకాలను నోచుకోని సంచార జాతులకు సీఎం…