Category తెలంగాణ

ఉచితాలు బంద్‌ ‌చేయాలన్న బిజెపిని బంద్‌ ‌చేయాలి

కాళేశ్వరం నీళ్లు పారలేదని అనవసర విమర్శలు: మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27: ఉచితాలు బంద్‌ ‌చేయాలని చెబుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు బంద్‌ ‌చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన మిరుదొడ్డి మండలంలో ఇప్పటికే…

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాల కుంభకోణం

చర్యలు తీసుకోవాలంటూ సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : ‌సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాల కుంభకోణంపై సీఎం కేసీఆర్‌ ‌చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే చందర్‌, ‌మంత్రి కొప్పుల కలిసి 800 మంది నిరుద్యోగుల…

బిజెపి కంట్రోల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థలు

సిబిఐ,ఇడి దర్యాప్తులపై బిజెపి నేతలు ముందే చెప్పేస్తున్నారు మేము నీళ్లు పారిస్తుంటే..వారు రక్తం పారిస్తున్నారు 8 రాష్ట్రాల్లో అక్రమంగా ప్రభుత్వాల కూల్చివేత ఎంఎన్‌జె హాస్పిటల్‌లో రోబో థియేటర్‌ ‌రాబోతుందన్న మంత్రి హరీష్‌ ‌రావు సిటీకాలేజీకి పూర్వ వైభవం తెస్తాం… శతవసంతాల వేడుక ‘మెగా ఫెస్ట్ 2022’‌లో పాల్గొన్న మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 26 :…

సీఎం కేసీఆర్‌ అవినీతి బయటపడుతుందనే పాదయాత్ర అడ్డగింత

సీఎం కేసీఆర్‌ అవినీతి బయపడుతుందనే భయంతో ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు.సంజయ్‌ ‌చేపట్టిన పాదయాత్ర స్టేషణ్‌ఘన్‌పూర్‌ ‌మండలంలోని పామునూర్‌ ‌నుండి పాదయాత్ర కొనసాగింది.ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కూనూర్‌ ‌గ్రామంలో బండి సంజయ్‌ ‌గోబ్యాక్‌ అం‌టూ టీఆర్‌ఎస్‌ ‌నాయకులు…

సీజేకు ‘టీయుడబ్ల్యుజె – ఐజేయూ’ కృతజ్ఞతలు

సంతోషం వ్యక్తం చేసిన మాజీ సీజే ఎన్వీ రమణ ఇళ్ల స్థలాల తీర్పుపై జర్నలిస్టుల హర్షాతిరేకాలు ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : హైదరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లి ఏయిడెడ్ కో-ఆపరెటీవ్ హౌజింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల వ్యవహారంపై తీర్పు చెప్పి, ఎంతోకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు…

తెలుగు బాష తల్లిపాల లాంటింది

మండలి పురస్కారాల ప్రదానోత్సవంలో గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 26 : ‌తెలుగు బాష తల్లిపాల లాంటిందని గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ అన్నారు. పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన మండలి వెంకట కృష్ణారావు సాంస్కృతిక పురస్కారాల ప్రధానోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మండలి వెంకట కృష్ణారావు…

దివ్యాంగుల పట్ల సానుభూతి ఉండాలి మంత్రి కిషన్‌ ‌రెడ్డి

దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రగడ్డ మోతినగర్‌ ‌లో ఆర్టిఫిషయల్‌ ‌లింబ్స్ ‌మ్యానుఫ్యాక్చరింగ్‌ ‌కార్పొరేషన్‌ ఇం‌డియా ఆధ్వర్యంలో దివ్యాగులకు కిషన్‌ ‌రెడ్డి కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమ ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను నాలుగు శాతానికి పెంచామన్నారు.…

పాతబస్తీలో ర్యాలీలు, ధర్నాలు నిషేధం

ఉద్రిక్తతల నేపథ్యంలో సౌత్‌జోన్‌ ‌డీసీపీ సాయి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 24 : ‌హైదరాబాద్‌ ‌పాతబస్తీలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని సౌత్‌జోన్‌ ‌డీసీపీ సాయి తెలిపారు. ఎవరైనా ర్యాలీలు, ధర్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్‌ ‌వి•డియాలో వదంతులను నమ్మొద్దన్నారు. ఓ వ్యక్తి వ్యాఖ్యల వల్ల ఓ వర్గం మనోభావాలు…

హైదరాబాద్‌లో అల్లర్లకు సీఎం కుట్ర

లిక్కర్‌ ‌స్కామ్‌పై చర్చను దారి మళ్లించేందుకు తెగబడుతున్నాడు సీఎం డైరెక్షన్లోనే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్లాన్‌ ‌కేసీఆర్‌ ‌కుటుంబం చీకటి దందాలు బయటకొస్తుంటే తట్టుకోలేకపోతున్నారు అమరుల చితి మంటలపై చలి కాచుకుంటున్న వైనం రాళ్లు, రాడ్లతో అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు 27న హన్మకొండ ఆర్టస్ ‌కాలేజీలో జరిగే బహిరంగ సభకు…