Category తెలంగాణ

రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమే

– స్పీకర్ తీర్పుపై బీజేపీ చీఫ్ రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలల్లోపే మరో పార్టీలో చేరి అదే పార్టీ…

స్పీకర్ తీరు ప్రజా తీర్పును కాలరాయడమే

– కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యానికి అగౌరవం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యానికి అడుగడుగునా అగౌరవం ఎదురవుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి పార్టీ ఫిరాయింపుదారులకు అసెంబ్లీ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజల…

నేను పార్టీ మారలేదు.. కాంగ్రెస్‌లో చేరలేదు

– నాపై కేసు వేయడానికి కౌశిక్ రెడ్డి ఎవరు? – స్పీకర్ తీర్పును స్వాగతించిన దానం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11 : తాను బీఆర్ఎస్ పార్టీ మారలేదని, అలాగే తాను పార్టీ మారానని ఏనాడూ ఆ పార్టీ నుంచి నోటీసులు రాలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. స్పీకర్ అనర్హత విషయంలో…

నైతిక విలువలు నా ఒక్కడికేనా

– కేసీఆర్ నైతికత పాటించారా? – ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారే – స్పీకర్ తీర్పుఅనంత‌రం కడియం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11 : అనర్హత పిటిషన్‌పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వాగతించారు. ప్రస్తుతం తాను బీఆర్ ఎస్‌లోనే ఉన్నానని, నియోజకవర్గం అభివృద్ధి…

యుద్ధం బాధ క‌లిగిస్తోంది

– నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరుగుతున్నాయి – పెట్రోల్‌, డీజిల్‌, వంట‌గ్యాస్  కొర‌త ఏర్ప‌డుతోంది – హ‌రీష్‌రావు సంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌, మార్చి 10:  పవిత్ర రంజాన్ మాసం లో జరుగుతున్న యుద్ధం చాలా బాధకలిగిస్తున్నద‌ని బీఆర్ ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు ఆవేదన వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం సంగారెడ్డి లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింత…

మా భూములు మాకివ్వాలి

– కూల్చినందకు నష్టపరిహారం చెల్లించాలి – వెలుగమట్ల బాధితుల ఆవేదన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి10: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్‌ ‌భూముల్లో పేదలు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడ బెట్టుకుని కట్టుకున్నఇళ్లను రేవంత్‌ ‌సర్కార్‌ ‌బుల్డోజర్లతో నేలమట్టం చేయడంపై విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరించిన తీరుతో పేదలకు నిలువ నీడ లేకుండా పోయింది.…

కవిత దీక్ష ఖమ్మం టు హైదరాబాద్

ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 10 : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత ఖమ్మంలో నిరవధిక దీక్ష చేస్తుండగా పోలీసులు భగ్నం చేశారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులకు అండగా ఉండేందుకు సోమవారం ఆమె ఇక్కడకు వచ్చారు. బీస , ఎస్సీ , ఎస్ టీ ఐకాస ఛైర్మెన్ విశారదన్‌ మహారాజ్‌ తో కలిసి…

రాష్ట్రాన్ని పట్టించుకోని కేంద్రం

– ఒక్క పెద్ద ప్రాజెక్టూ మంజూరు లేదు – కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు సాధించండి – కేంద్ర మంత్రులకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ హుస్నాబాద్, ప్రజాతంత్ర, మే 10: రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.…

టెక్స్‌టైల్ రంగంలో ప్రధాన కేంద్రంగా తెలంగాణ

– రీ ఇమేజింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ టెక్స్‌టైల్స్ బ్రోచర్ ఆవిష్కరణ్ణ – మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల హైదరాబాద్‌లో జరగనున్న 13వ ఆసియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన రీ ఇమేజింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ టెక్స్‌టైల్స్ బ్రోచర్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు…