ఉపాధి కోసం వెళ్తూ అనంత లోకాలకు
నలుగురు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు కూలీల ట్రాలీని ఢీ కొట్టిన లారీ చెల్లా చెదురుగా మృతదేహాలు – రోడ్డుపై తెగిపడిన అవయవాలు మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు శాయంపేట, ఏప్రిల్ 08 (ప్రజాతంత్ర విలేఖరి) : మాందారిపేటలో శుక్రవారం ఉదయం 5:30 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం…

