Category తెలంగాణ

20 మంది పేదలకు ‘డబుల్‌’ ఇం‌డ్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

చెమట చుక్క పడకుండా..రూపాయి ఖర్చు లేకుండా…   దసరాకు సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం త్రాగు నీటి వలయం..మంచినీళ్ల మణిహారంగా సిద్ధిపేట రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట/గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ‌రూపాయి ఖర్చు లేకుండా చెమట చుక్క పడకుండా రెండు పడక గదుల…

కుర్నపల్లి ఉప సర్పంచ్‌ ‌రాముడిని హత్య చేసిన మావోయిస్టులు

చర్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 30 : భదాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని సెలమల సిఆర్‌పిఎఫ్‌ ‌క్యాంపుకు కూతవేటు దూరంలో ఉన్న కుర్నపల్లి పంచాయతీ ఉప సర్పంచ్‌ ఇర్ఫా రాముడిని మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వొచ్చింది. సోమవారం కొందరు సాయుధ మావోయిస్టులు రాముడి ఇంటి వద్దకు వొచ్చి రాముడుని తీసుకువెళ్తుండగా…

8 ‌సంవత్సరాలలో టిఎస్‌ఎం‌డిసి అద్భుత ప్రగతి

హైదరాబాద్‌, ఆగస్ట్ 30 : ‌సిఎం కె.చంద్రశేఖర్‌ ‌రావు దార్శనికత మేరకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ గత 8 సంవత్సరాలలో అద్భుతమైన విజయాలు సాధించింది. రాష్ట్ర అవతరణ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కార్పొరేషన్‌ ‌ద్వారా ప్రభుత్వానికి రూ.5072 కోట్ల 76 లక్షలు ఆదాయం సమకూరింది. 98 ఇసుక రీచులను నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని…

సిఎం కేసీఆర్‌…. ‌మీ మనవడు కూడా కప్పల భోజనమే తింటున్నాడా?

సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్స్‌ను పట్టించుకోరా? విద్యార్థుల వసతులు ఖైదీలకు ఇచ్చే వసతుల కన్నా హీనంగా ఉన్నాయి తెలంగాణ సర్కార్‌పై మండిపడ్డ బిజెపి జాతీయ నాయకురాలు విజయశాంతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: ‌తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌ప్రభుత్వంపై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ తాజాగా…

మా డిమాండ్లు పరిష్కరించండి

మిడ్‌ ‌మానేరు నిర్వాసితులు ఆందోళన ముంపు బాధితులు మహాధర్నాతో ఉద్రిక్తత పోలీసులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం రైతులను అరెస్ట్ ‌చేయడంపై విపక్షాల మండిపాటు రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఉద్రిక్తత నెలకొంది. మధ్య మానేరు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, నిర్వాసితులకు మధ్య…

బిజెపి ముక్త భారత్‌తోనే దేశానికి మేలు

అవినీతి గద్దలను గద్దె దించాల్సిందే కార్పోరేట్‌లకు దోచి పెడుతున్న మోడీ ఎనిమిదేళ్లుగా దేశంలో ఒక్క మంచి పనీ చేయ లేదు గుజరాత్‌ ‌మోడల్‌ ‌పేరుతో దేశాన్ని మోసం మోడీకి వి•టర్‌ ‌బింగించాల్సిన సమయం వొచ్చింది జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి ప్రభంజనం సృష్టిస్తా పెద్దపల్లి కలెక్టరేట్‌ ‌ప్రారంభించిన అనంతరం సభలో కేంద్రం, మోడీపై కెసిఆర్‌ ‌నిప్పులు పెద్దపల్లి,…

వచ్చే ఎన్నికల్లో బిజెపిని సాగనంపాలి

విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలస్తున్న కేంద్రం విద్యార్థి ర్యాలీలో మమతా బెనర్జీ పిలుపు కోల్‌కతా,ఆగస్టట్29: ‌కమలదళానికి తగిన బుద్ధి చెప్పాలంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రజలకు పశ్చిమబెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయ శిబిరాన్ని వ్యతిరేకించే పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, అక్రమంగా…

చెప్పులు మోసే సన్నాసులు కూడా కారుకూతలు

అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి మేధావులు, కళాకారులు అప్రమత్తంగా ఉండాలి పరోక్షంగా బండి సంజయ్‌పై ఘాటు విమర్శలు పెద్దపల్లి, ప్రజాతంత్ర, అగస్ట్ 29 : ‌బండి సంజయ్‌ ‌విమర్శలపై సిఎం కెసిఆర్‌ ‌ఘాటుగా స్పందించారు. దొంగల బూట్లు మోసే సన్నాసులు తెలంగాణలో కనబడుతున్నారు. వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని అంటూ పరోక్షంగా బండి సంజయ్‌పై…

కెసిఆర్‌ను గద్దె దించే సమయం ఆసన్నమైంది

పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది ప్రజా స్వయంపాలన పేరుతో కుటుంబ పాలన చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వ పథకాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు ప్రజా సంగ్రామ యాత్రకు రావడం అదృష్టం తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బిజెపి చీఫ్‌ ‌జేపీ నడ్డా వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 27 : తెలంగాణ…