Category తెలంగాణ

హామీలను కెసిఆర్‌ అమలు చేయాలి

మోకాళ్లపై నిరసనలు చేపట్టిర విఆర్‌ఎలు రంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని వీఆర్‌ఏలు డిమాండ్‌ ‌చేశారు. శంషాబాద్‌ ‌మండల వీఆర్‌ఏల నిరవధిక సమ్మె గురువారానికి 39వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా వీఆర్‌ఏలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వీఆర్‌ఏలు సమ్మెలో ఉన్నప్పటి నుండి…

మన మునుగోడు..మన కాంగ్రెస్‌

‌కాంగ్రెస్‌ ‌ప్రచారం…ముగ్గురు అభ్యర్థులతో షార్ట్ ‌లిస్ట్ ‌విభజన హామీమీలు పక్కన పెట్టి బకాయిలపై బుకాయింపా: కేంద్రంపై మండిపడ్డ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క నల్గొండ/ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌మునుగోడు  ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌  ‌పార్టీ జోరు పెంచుతుంది. గురువారం నుంచి ఇంటింటికి కాంగ్రెస్‌ ‌పేరుతో మునుగోడులోని ఏడు మండలాల్లో నేతలు పర్యటన…

ఉత్తరాదిలో మరిన్ని పర్యటనలకు కెసిఆర్‌ ‌ప్లాన్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌కెసిఆర్‌ ‌బిహార్‌ ‌పర్యటన విజయవంతం కావడం టీఆర్‌ఎస్‌లో జోష్‌ ‌నింపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మరిన్ని పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. తదుపరి టార్గెట్‌గా యూపిని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఎస్పీ నేత అఖిలేశ్‌తో కలసి పోరాడాలని చూస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌త్వరలో ఉత్తరప్రదేశ్‌ ‌పర్యటనకు ప్లాన్‌ ‌చేస్తున్నారని…

రాష్ట్ర పరువు తీస్తున్న కెసిఆర్‌

‌కెసిఆర్‌ను పట్టించుకోని నితీశ్‌ ‌కుమార్‌ ‌బిజెపిని తిట్టడానికే రాష్ట్రాల పర్యటనలు తెలంగాణలో ఆయనను సాగనంపడం ఖాయం కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 1 : ‌తెలంగాణ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గమనే పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్‌.. ‌బీహార్‌ ‌పర్యటనపై ప్రతిపక్ష నేతలు మండిపడు తున్నారు.…

డబుల్‌ ఇం‌జన్‌ ‌ప్రభుత్వం ఉన్నచోట పెన్షన్‌ ఆరు వందలే

దేశంలో రూ. 2016 పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ 45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు..ఏటా రూ.12 వేల కోట్లు కొద్ది రోజుల్లో మరో 28 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి డీఎస్సీ సహా 9 వేల గ్రూప్‌-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ‌సంగారెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి,ప్రజాతంత్ర, సెప్టెంబర్‌…

ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ళు

అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…సామాన్యునికి ఒక వరం నిరుపేద కుటుంబాలలో కోటి వెలుగులు పంచుతున్న 2బిహెచ్‌కె రూ.19,329 కోట్ల వయ్యంతో 2,91,057 ఇళ్ళ నిర్మాణం సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికీ ఓ అందమైన కల, ఎందరో నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు నేనున్నాను అంటూ నిలబడ్డ మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నాయకత్వంలో…

రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్‌ ‌వినాయక చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ‌రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్‌ ‌వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథుణ్ణి ఆరాధిస్తారని సీఎం కేసీఆర్‌ అన్నారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక…

టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల కుమ్మక్కు రాజకీయాలు

చీకటి ఒప్పందంలో భాగంగా పరస్పర విమర్శలు ఉప ఎన్నిక వేళ వోట్ల కోసం కొత్తగా విద్యుత్‌ ‌బకాయిల లొల్లి లిక్కర్‌ ‌కుంభకోణంలో కవిత ఇంటిపై సిబిఐ, ఇడి ఎందుకు దాడి చేయరు మోడీతో కుమ్మక్కయి విమర్శలు చేస్తున్న గులాం నబీ ఆజాద్‌ ‌వి•డియా సమావేశంలో మండిపడ్డ పిసిసి చీఫ్‌, ఎం‌పి రేవంత్‌, ఎం‌పి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి…

నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

రంగారెడ్డి, ప్రజాతంత్ర, అగస్ట్ 30 : ‌కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇబ్రహీమ్‌పట్నం ప్రభుత్వ హాస్పిటల్‌లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో దారుణం జరిగింది. నాలుగు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఒకే హాస్పిటల్‌లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న వీరు అస్వస్థతకు గురై మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున…