హామీలను కెసిఆర్ అమలు చేయాలి
మోకాళ్లపై నిరసనలు చేపట్టిర విఆర్ఎలు రంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. శంషాబాద్ మండల వీఆర్ఏల నిరవధిక సమ్మె గురువారానికి 39వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా వీఆర్ఏలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వీఆర్ఏలు సమ్మెలో ఉన్నప్పటి నుండి…
