Category తెలంగాణ

పోలీస్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌ ‌సరే… మిగతా ఉద్యోగాల సంగతేంటి

వాటికి కూడా నోటిఫికేషన్‌ ఇవ్వాలి సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 26 : ‌పోలీసు శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ నేపథ్యంలో..మిగతా శాఖల్లో పోస్టుల భర్తీ ఎప్పుడంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకటించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.…

గిరిజన హక్కులను కాలరాస్తున్న మావోయిస్టులు

భదాద్రి కొత్తగూడెం ఎస్‌పి సునీల్‌ ‌దత్‌ ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు – ఒకరు అరెస్ట్ ‌కొత్తగూడెం, ఏప్రిల్‌ 26(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : మావోయిస్టులు సిద్ధాంతాల పేరుతో అమాయక గిరిజనుల హక్కులను హరిస్తున్నారని ఎస్పీ సునీల్‌ ‌దత్‌ అన్నారు. ఇద్దరు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మహిళా సభ్యులు 141 సీఆర్పీఎఫ్‌ ‌బెటాలియన్‌ ఎదుట లొంగిపోగా మరో…

తల్లీ కొడుకుల ఆత్మహత్యపై గవర్నర్‌ ‌తమిళి సై ఆరా

వివరాలును గవర్నర్‌కు అందచేసిన పోలీసులు ప్రజాతంత్ర, కామారెడ్డి, ఎప్రిల్‌ 23 : ‌జిల్లా కేంద్రంలోని మహారాజా లాడ్జిలో రామాయంపేటకు చెందిన తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గవర్నర్‌ ‌తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికార పార్టీకి చెందిన నేతలు, పోలీసులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారన్న విమర్శలపై గవర్నర్‌ ఆరా తీశారు. లొంగిపోయిన ఆరుగురు…

అన్నిరంగాల్లోనూ మహిళలపై వివక్ష

అయినా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు మహిళా జర్నలిస్టుల శిక్షణా తరగతుల్లో మంత్రి సబిత ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 23 : ‌మహిళలపై వివక్ష లేని రంగం అంటూ ఏదీ లేదని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కుని రాణించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సమాజంలో సగమై నేడు మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని, అత్యంత…

టిఆర్‌ఎస్‌ అరాచాకాలను ప్రజలకు తెలియచేస్తాం

తెలంగాణకు కెసిఆర్‌ ‌చీడ, పీడ వొదిలిస్తాం వరంగల్‌ ‌రాహుల్‌ ‌సభతో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం… కాంగ్రెస్‌లో నూతనోత్తేజం సన్నాహక సమావేశంలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 23 : ‌వరంగల్‌ ‌సభతో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రైతుసంఘర్షణ సభతో తెలంగాణ ఆత్మగగౌరవాన్ని…

అవయవ దానం ప్రాణదానంతో సమానం: వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అవయవ మార్పిడి వంటి ఖరీదైన చికిత్సను ప్రభుత్వ దవాఖానాలలో అందిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు చెప్పారు. దేశంలో అవయవ దానాన్ని పారదర్వకంగా ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ అనీ, కేంద్ర ప్రభుత్వం ఇతర అనేక రాష్ట్రాలు…

పాదయాత్రలో అన్ని అబద్ధాలే

గోబెల్స్‌ను మించి అసత్య ప్రచారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై నోరు విప్పాలి రూ.7183 కోట్ల బకాయిలు తొక్కిపెట్టిన కేంద్రం రూ.1350 కోట్ల వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులకు మొండి చేయి సెస్‌ల రూపంలో రాష్ట్ర ఆదాయానికి గండి మంత్రి కెటిఆర్‌ ‌సవాల్‌కు సమాధానం చెప్పే దమ్ముందా ఉంటే కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి నిధులు…

‌ప్రగతి భవన్‌ ‌కేంద్రంగా దలారీలకు కమీషన్లు

ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరగడానికి ఇదే కారణం టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌ప్రగతి భవన్‌ ‌కేంద్రంగా దలారీలు అధిక కమీషన్లు తీసుకుని కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు చేయిస్తున్నారని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతున్నదని వ్యాఖ్యానించారు. శనివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో…

నేడు మార్చ్ ‌ఫర్‌ ‌పీస్‌, ‌యూనిటీ ర్యాలీ

అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి : టీపీయూ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌మార్చ్ ‌ఫర్‌ ‌పీస్‌, ‌యూనిటీ పేరుతో ఆదివారం ఎల్బీ స్టేడియం జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్‌ ‌వద్ద ఉన్న అంబేద్కర్‌ ‌విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఫర్‌ ‌పీస్‌ ‌యూనిటీ (టీపీయూ) ప్రతినిధులు పద్మజా షా,…