సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనపై మోడీ దిగ్బ్రాంతి
ఘటనా స్థలిని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అగ్ని ప్రమాద బాదిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : సికింద్రాబాద్లో సోమవారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రెండు…
