Category తెలంగాణ

మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

ఖరారు చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థినిగా పాల్వాయి శ్రవంతి పేరును కాంగ్రెస్‌ అధిష్టానం ఖరారు చేసింది. పాల్వాయి శ్రవంతి మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. ఈ మేరకు సీఈసీ జనరల్‌ ‌సెక్రటరీ ఇన్‌ఛార్జ్ ‌ముకుల్‌ ‌వాస్నిక్‌ ‌పేరిట ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ..మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి…

కాళోజీ తెలంగాణ ఆణిముత్యం

ప్రభుత్వ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ పురస్కారం ‌కాళోజీ విప్లవ కవి..ప్రజా కవి అని మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు. సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ఆయన కవితలు ఉంటాయన్నారు. కాలోజీ తెలంగాణ ఆణిముత్యమని హోమ్‌ ‌మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. రవీంద్ర భారతిలో భాషా…

అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ‌కృషి

తాండూర్‌కు 30 కోట్లతో నర్సింగ్‌ ‌కళాశాల ఏర్పాటు ప్రజా ఆరోగ్య పరిరక్షకులుగా, వారధులుగా ఏఎన్‌ఎం‌లు, ఆశాలు ముందుండి పని చేయాలి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అమ్మ పాత్రలో ఆశా వర్కర్లు..వారి సేవలు మరువలేనివి : మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో కలిసి…

నిమజ్జనాలను సిసి టివిల ద్వారా పర్యవేక్షించిన డిజిపి

శుక్రవారం నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎక్కడా ఆగకుండా వర్షంలోనే శోభాయాత్రలు కొనసాగాయి. గోల్కొండ, మల్లేపల్లి, రాజేంద్రనగర్‌, ‌శంషాబాద్‌, ‌గండిపేట్‌, ‌మెహిదీపట్నం, కార్వాన్‌, ‌లంగర్‌హౌస్‌, ‌చార్మినార్‌, అత్తాపూర్‌, ‌బండ్లగూడలో మోస్తరు వర్షం పడింది. హుస్సేన్‌సాగర్‌ ‌పరిసరాల్లోనూ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలువడంతో వాహనాలు స్తంభించాయి. వర్షాల కారణంగా పలుప్రాంతాల్లో…

డెంగీ, సీజనల్‌ ‌జ్వరాలపై ప్రభుత్వం అప్రమత్తం

క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బందికి తగు సూచనలు వ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలకు ఆదేశం రాష్ట్రంలో విస్తరిస్తున్న డెంగీ, సీజనల్‌ ‌జ్వరాలను నియంత్రించేం దుకు ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. జీహెచ్‌ఎం‌సీతో పాటు ఇతర మున్సిపాలిటీలు, గ్రామాల్లో రోజురోజుకు విస్తరిస్తున్న సీజనల్‌ ‌జ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ ‌జ్వరాలను నియంత్రించడానికి…

రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణశాఖ హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7: ‌తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్ ‌జారీచేసింది. ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌…

మోసేటోళ్లకు బరువు… పని చేసేటోళ్లకు విలువ తెలుస్తది

దిల్లీలో, గాంధీ భవన్‌లో కూసుండి మాట్లాడే వారికి ఏం తెలుస్తది ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకుల తీరుపై రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు తిన్నరేవు తలవాలని.. సీఎం కేసీఆర్‌కు చల్లని దీవెనలు ఇవ్వాలని ప్రజలను కోరిన మంత్రి సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌కాళేశ్వరం నీళ్లు వొచ్చాయో..లేదో..తెలియాలంటే బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకులను రాజగోపాల్‌…

విఆర్‌ఏల సమస్యలపై 12న నిరసన ర్యాలీ

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు ఎవరైనా వద్దంటే నా భార్యను నిలబెడతా అసెంబ్లీలో సమస్యలపై చర్చకు తావేదీ ఆరు నెలల తరవాత రెండ్రోజుల సమావేశాలా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్య సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు.…

నిమజ్జనంపై ప్రభుత్వ తీరుకు హిందూసంస్థల ఆగ్రహం

నగరంలో పలుచోట్ల దీక్షలకు దిగిన నేతలు..అరెస్ట్ ‌సీతాఫల్‌మండిలో దీక్షకు దిగిన భగవతంతరావు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బిజెపి నేత మురళీధర్‌ ‌రావు ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనాలకు క్రేన్లను ఏర్పాటు చేస్తున్న జిహెచ్‌ఎం‌సి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌ట్యాంక్‌ ‌బండ్‌పై గణేష్‌ ‌నిమజ్జనాల వివాదానికి తెరపడింది. ఎట్టకేలకు నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌పై జీహెచ్‌ఎం‌సీ క్రేన్లను ఏర్పాటు…