Category తెలంగాణ

వర్దన్నపేట బాలికల వసతి గృహంలో దారుణం

బల్లిపడ్డ ఆహారం తిని బాలికలకు అస్వస్థత హుటాహుటిన వరంగల్‌ ఎం‌జిఎంకు తరలింపు కొందరి పరిస్థితి విషమం…ఎంఎల్‌ఏ, ‌కలెక్టర్‌ ‌పరామర్శ హాస్టల్‌ ‌వార్డెన్‌, ‌కుక్‌ ‌సస్పెన్షన్‌ ‌హాస్పిటల్‌ ‌ముందు తల్లిదండ్రుల ఆందోళన హాస్టల్‌ను సందర్శించిన ఐటిడిఎ పివో అంకిత్‌ వరంగల్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌బల్లి పడిన ఆహారం తిని విద్యార్థినులు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు.…

హైదరాబాద్‌ ‌సిగలో మరో మణిహారం

మొట్టమొదటి సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిలింగ్‌ ‌ట్రాక్‌ ఐటి ఆఫీసులకు వెళ్లే వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు మొదటి దశలో మొత్తం 23 కిలోవి•టర్ల  మేర నిర్మాణం సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌కు మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌హైదరాబాద్‌కు సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌ ‌మరో మణిహారం అని మంత్రి కేటీఆర్‌…

మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు

కేవలం మూడే రోజలు నిర్వహణలో ఆంతర్యం సమస్యలపై చర్చకు అవకాశం లేకుండా నిర్ణయాలు కెసిఆర్‌ అహంకారానికి పరాకాష్ట మండిపడ్డ బిజెపి ఎంఎల్‌ఏలు ఈటల రాజేందర్‌, ‌రఘునందర్‌ ‌రావు బిఎసి సమావేశానికి ఎందుకు పిలవరని స్పీకర్‌ ‌తీరుపై ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని బిజెపి ఈటల రాజేందర్‌ అన్నారు.…

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

దివంగత నేతలకు సంతాపం అనంతరం 12కు వాయిదా 12,13 రెండ్రోజలు మాత్రమే సమావేశాలు బిఎసి సమావేశంలో అధికార పక్షం నిర్ణయం సమావేశాల తేదీలను పెంచాలని కాంగ్రెస్‌, ‌మజ్లిస్‌ల విజ్ఞప్తి బిఎసి సమావేశానికి బిజెపికి అందని ఆహ్వానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ఇటీవల మరణించిన అసెంబ్లీ…

హిందూ జాతిని ఏకీకృతం చేసిన తిలక్‌

గణేశ్‌ ఉత్సవాలతో స్వాతంత్య్రపోరాటంలో కర్తవ్యోన్ముఖం వినాయక నిమజ్జనంలో నిర్లక్ష్యంగా ప్రభుత్వం తీరు ఖైరతాబాద్‌ ‌వినాయకుడిని దర్శించుకున్న బండి తదితరులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: ‌దేశం నుంచి బ్రిటిష్‌ ‌వారిని తరిమికొట్టడానికే బాలగంగాధర్‌ ‌తిలక్‌ ఆనాడు వినాయక నవరాత్రులని ఏర్పాటు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. హిందూ సమజాన్ని ఏకం చేయడంతో…

9 ‌ననే నిమజ్జనం.. కావాలనే తప్పుడు ప్రచారం

తగిన ఏర్పాట్లు చేయాలని గణేష్‌ ఉత్సవ సమితి డిమాండ్‌ ‌ప్రభుత్వ తీరుపై ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌గణెష్‌ ‌నిమజ్జనంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాగ్యనగర గణెళిష్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావ్‌ ‌మండిపడ్డారు. సంప్రదాయం ప్రకారం అనంత చతుర్దశి ఈ నెల 9న శుక్రవారం వినాయకుడి నిమజ్జనం…

భారీగా పెరిగిన ఇంజనీరింగ్‌ ‌ఫీజులు

పెంపును తాత్కాలికంగా అనుమతించిన హైకోర్టు ప్రభుత్వం నిర్లక్ష్యంతో యాజామాన్యాలు కోర్టుకెక్కిన ఫలితం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ‌ఫీజులు భారీగా పెరిగాయి. తెలంగాణలోని ప్రముఖ కాలేజీలు సహా 36 కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలు దాటింది. ఏడు కళాశాలల్లో ఫీజు లక్షన్నర మించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులపై ఉత్తర్వులు ఇవ్వకుండానే కౌన్సెలింగ్‌…

‌ప్రజల ఆశిస్సులతో జాతీయ రాజకీయాల్లోకి

2024లో కేంద్రంలో మన ప్రభుత్వమే దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట్‌ 2024 ఎన్నికలు దేశానికి అత్యం కీలకం బావులకాడ మీటర్లు పెటాలంటున్న వారికే మనం మీటర్లు పెట్టాలి బిజెపి ముక్త భారత్‌కు ప్రజలంతా మద్దతు పలకాలి నిజామాబాద్‌ ‌సభలో సిఎం కెసిఆర్‌ ‌కీలక ప్రకటన కార్పొరేట్లకు కేంద్రంలో ప్రభుత్వం దోచి పెడుతున్నదని ఫైర్‌ ‌త్వరలోనే సింగూరు…

నా ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా విమర్శలా

రైతుల ఆత్మహత్యలపైనా జవాబు చెప్పండి నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా దాటవేస్తే ఎలా మూడోరోజు పర్యటనలో రాష్ట్ర సర్కార్‌పై మరోమారు కేంద్ర మంత్రి నిర్మల ధ్వజం వ్యాక్సినేషన్‌ ‌సెంటర్‌ ‌వద్ద మోడీ ఫోటో ఏదీ : పాలమూరు పర్యటనలో కేంద్ర మంత్రి మహేందర్‌ ‌నాథ్‌ ‌పాండే కామారెడ్డి/మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3 : ‌శుక్రవారం జిల్లాలో తన…