Category తెలంగాణ

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

వానాకాలం వొచ్చినా రైతులకు రైతు బంధు ఇవ్వలేదు..ఇంకా ఎప్పుడిస్తారు రైతులకు రైతు బంధు లేదు.. ఉద్యోగులకు జీతాలు లేవు ఎనిమిదేళ్ల మీ పాలనలో తెలంగాణ దివాలా సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌ధనిక రాష్ట్రంగా ప్రారంభమైన స్వరాష్ట్ర ప్రస్థానం ఎనిమిదేళ్ల కేసీఆర్‌ ‌పాలనలో ఉద్యోగులకు…

మంత్రి కెటిఆర్‌ ‌పర్యటన సందర్భంగా… ‘నిమ్జ్’ ‌భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జి

పలువురికి గాయాలు ఉద్రిక్తతల మధ్య నిమ్జ్‌లో తొలి ‘వేమ్‌ ‌కంపెనీ’కి మంత్రి భూమి ఫూజ సంగారెడ్ది, ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‘‌నిమ్జ్’ ‌భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జిలో పలువురికి గాయాలయ్యాయి. బుధవారం మంత్రి కెటిఆర్‌ ‌పర్యటన సందర్భంగా 17 గ్రామాలను పోలీసులు నిర్భందించారు. కేటీఆర్‌ ‌కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు భూ నిర్వాసితులు గ్రామాల నుండి పెద్ద…

రక్షణరంగ సంస్థలకు తెలంగాణ హబ్‌

కారిడార్‌ ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యం నిమ్జ్ ‌భూముల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి సంస్థల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి వెమ్‌ ‌టెక్నాలజీకి మంత్రి కెటిఆర్‌ ‌శంఖుస్థాపన పర్యావరణహితంగా పరిశ్రమలు ఉండాలని హితవు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రమన్న కెటిఆర్‌ ‌గీతారెడ్డికి మంత్రి పదవి వొచ్చినా జహీరాబాద్‌కు ఒరిగిందేమీ లేదన్న మంత్రి సంగారెడ్డి, ప్రజాతంత్ర,…

ఎన్‌డిఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

ప్రకటించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా న్యూ దిల్లీ, జూన్‌ 21 : ‌సుదీర్ఘ తర్జన భర్జన అనంతరం ఎన్‌డిఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును మంగళవార బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు. అంతకుముందు జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒడిషా రాష్ట్రం మయూర్‌బంజ్‌ ‌జిల్లాలో…

త్వరలోనే కొత్త పెన్షన్లు.. రేషన్‌ ‌కార్డులు

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్‌కార్డులు జారీ చేయనున్నుట్లు మంత్రి కెటిఆర్‌ ‌ప్రకటించారు. మంగళవారం నగర పరిధిలో కైతలాపూర్‌ ‌ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ..ఇప్పటి వరకు మంచినీటి సదుపాయం, రోడ్లు, కరెంటు, పార్కులు, వైకుంఠధామాలు బాగు చేసుకున్నామని, బస్తీల్లో…

‌తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు

రాష్ట్ర ప్రభుత్వంపై టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌ప్రత్యేక రాష్ట్రం అందరి జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆశించామని…అయితే కలలు మాత్రం నెరవేరడం లేదని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. జయశంకర్‌ ‌సార్‌ ‌కలలు కన్న తెలంగాణ సాకారం…

తెలంగాణ కోసం జయశంకర్‌ ‌సార్‌ ‌జీవితం అంకితం

నీళ్లు నిధులు నియామకాలు సార్‌ ‌కల ఆ కలను నిజం చేసిన సీఎం కేసీఆర్‌ ‌బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేని డబుల్‌ ఇం‌జిన్‌ అభివృద్ధి తెలంగాణలోనే సార్‌ ‌వర్ధంతి సందర్భంగా పెద్దపల్లిలో చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి హరీష్‌ ‌రావు నివాళి పెద్దపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌జయశంకర్‌ ‌సార్‌ ‌తెలంగాణ కోసం జీవితాన్ని…

రాష్ట్రంలో 100 డయాలసిస్‌ ‌సెంటర్ల ఏర్పాటు

నాణ్యమైన వైద్యం అందించడంలో దేశంలోనే మూడవ స్థానంలో రాష్ట్రం సైన్యాన్ని ప్రైవేట్‌ ‌పరం చేసేందుకు కేంద్రంలోని బిజెపి కుట్ర సైనికులతో రాజకీయం చేస్తున్నది మంథనిలో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌‌రావు మంథని, ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌రాష్ట్రంలో 100 డయాలసిస్‌ ‌సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి…

తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఆచార్య జయశంకర్‌

‌దాంతోనే ఉద్యమం మరింత ముందుకు జయంతి సందర్భంగా సిఎం సహా రాష్ట్ర వ్యాప్తంగా సార్‌కు ఘన నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌తెలంగాణ కోసం జరిగిన మహోద్యమంలో ఆచార్య జయశంకర్‌ ఆద్యంతం అందరికీ స్ఫూర్తిగా నిలిచారని సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం జయశంకర్‌ ‌వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో…