కెసిఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే

అప్పుడే ఎపిలోకి అడుగు పెట్టాలి మరోమారు డిమాండ్ చేసిన జివిఎల్ గుంటూరు, జనవరి 21 : ఏపీ ప్రజలకు తెలంగాణ సిఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మరోమారు డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పిన తరవాతనే ఏపీలో రాజకీయాలు చేయాలని ఎంపీ అన్నారు. ఏపీ రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా…








