Category తెలంగాణ

కెసిఆర్‌ ‌క్షమాపణలు చెప్పాల్సిందే

అప్పుడే ఎపిలోకి అడుగు పెట్టాలి మరోమారు డిమాండ్‌ ‌చేసిన జివిఎల్‌ గుంటూరు, జనవరి 21 : ఏపీ ప్రజలకు తెలంగాణ సిఎం కేసీఆర్‌ ‌క్షమాపణ చెప్పాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ ‌నరసింహారావు మరోమారు డిమాండ్‌ ‌చేశారు. క్షమాపణలు చెప్పిన తరవాతనే ఏపీలో రాజకీయాలు చేయాలని ఎంపీ అన్నారు. ఏపీ రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా…

జై తెలంగాణ అనడానికి సిగ్గుపడ్డ కెసిఆర్‌ అభివృద్ధి ఎలా చేస్తారు?

తొమ్మిదేళ్ల కెసిఆర్‌ ‌పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ముఖ్యమంత్రి నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైంది 30న కృష్ణా జలాల వాటా సాధనకు జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద దీక్ష ప్రైవేటుకు వ్యతిరేకం అంటూ విద్యా, వైద్యం, సింగరేణిని ప్రైవేటు చేశారు రోజూ వారి నిర్వహణ ఖర్చులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు రాష్ట్రం మరో…

‌ప్రమాదంలో దేశ ప్రజాస్వామ్యం

రాష్ట్రాలను కూల్చడమే లక్ష్యంగా అరాచకం కెసిఆర్‌ ‌జాతీయ లక్ష్యానికి మా మద్ధతు కలసికట్టుగా పోరాడుదామని దిల్లీ, పంజాబ్‌, ‌కేరళ రాష్ట్రాల సిఎంలు, జాతీయ నేతల పిలుపు ఖమ్మం సభలో పాల్గొన్న నేతలు ఖమ్మం, ప్రజాతంత్ర నెట్‌వర్క్, ‌జనవరి 18 :అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్‌ ‌మాట్లాడుతూ…ఈ సభ దేశానికి దిక్సూచి, కేసీఆర్‌ ‌పోరాటానికి మద్దతు…

2024‌లో మీరు ఇంటికి…మేం దిల్లీకి

దేశం లక్ష్యం వైపు వెళ్లేలా పాలన దేశంలో అడుక్కునే అసవరం లేకుండా చేస్తాం దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట్‌ ‌వనరులను సద్వినియోగం చేస్తే దేశం సుభిక్షం ఎల్‌ఐసీని, ఇతర సంస్థలను ప్రైవేటుపరం చేస్తే తిరిగి తీసుకుంటాం బిఆర్‌ఎస్‌తో దేశ రాజకీయాలను మారుస్తాం పప్పు దినుసులు, వంటనూనెల దిగుమతి దేనికి ఖమ్యం బిఆర్‌ఎస్‌ ‌జాతీయ సభ…

రాష్ట్రం అయిపోయింది… ఇక దేశాన్ని దోచుకోవడమే

గౌరవెల్లి నిర్వాసితులను నట్టేట ముంచిన కెసిఆర్ ‌నిర్వాసితుల ఆందోళనకు కాంగ్రెస్‌ ‌నేత పొన్నం ప్రభాకర్‌ ‌మద్దతు సిద్దిపేట: బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆవిర్భావ సభ ఖమ్మంలో పెట్టడం వెనుక ఉన్న మతలాబు ఏంటని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ‌ప్రశ్నించారు. రాష్ట్రంలో దోచుకున్నది చాలదని దేశాన్ని దోచుకు తినేందుకే కేసీఆర్‌ ‌కొత్త ప్లాన్‌ ‌వేసిండని ఆరోపించారు. గౌరవెల్లి…

ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్‌ ‌ప్రారంభోత్సవం

‘కంటి వెలుగు’కూ ఖమ్మంలోనే శ్రీకారం… లబ్దిదారులకు అద్దాలు అందచేసిన పంజాబ్‌ ‌సిఎం జాతీయ నేతలతో కలసి ప్రారంభించిన సిఎం కెసిఆర్‌ ఖమ్మం: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగగా నిర్మించిన ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను, రెండత విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేరళ, దిల్లీ, పంజాబ్‌ ‌ముఖ్యమంత్రులు విజయన్‌, అరవింద్‌ ‌కేజీవ్రాల్‌, ‌భగవంత్‌…

మైనర్‌ ‌బాలిక హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి..

ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు ఏర్పాటు చేసి సత్వరమే శిక్ష విధించాలి.. బాలిక కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌స్పందించాలి.. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్‌ ‌దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని అంగడిపేటలో మైనర్‌ ‌బాలికపై గ్యాంగ్‌ ‌రేప్‌ ‌చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా…

నేడు ఇండియా-న్యూజీలాండ్‌ ‌మధ్య ఫస్ట్ ‌వన్డే మ్యాచ్‌

ఉప్పల్‌ ‌స్టేడియంలో భారీ బందోబస్తు 2500 పోలీస్‌ ‌బలగాలు రాచకొండ కమిషనర్‌ ‌డిఎస్‌ ‌చౌహన్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 17 : ఉప్పల్‌ ‌స్టేడియంలో జరిగే భారత్‌, ‌న్యూజిలాండ్‌ ‌మ్యాచ్‌ ‌కోసం 2500 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రాచకొండ కమిషనర్‌ ‌డిఎస్‌ ‌చౌహన్‌ ‌తెలిపారు. మ్యాచ్‌ ‌కోసం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచే అభిమానులను…

ఉప్పల్‌ ‌స్టేడియంలో ఓటములే ఎక్కువ…ఏడింటిలో మూడింట మాత్రమే గెలుపు

హైదరాబాద్‌, ‌జనవరి 17 : భాగ్యనగరంలో క్రికెట్‌ ‌సందడి నెలకొంది. న్యూజిలాండ్‌, ‌భారత్‌ ‌మధ్య జరిగే వన్డే సిరీస్‌లో భాగంగా ఫస్ట్ ‌వన్డేకు ఉప్పల్‌ ‌స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ‌వన్డేపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఉప్పల్‌లో నాలుగేళ్ల తర్వాత వన్డే మ్యాచ్‌ ‌జరగనుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ ‌మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో…