Category తెలంగాణ

నేడు నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ ‌బహిరంగ సభ

హాజరు కానున్న సిఎం కెసిఆర్‌..‌గురుద్వారాలో ప్రత్యేక పూజలు సభకు భారీగా ఏర్పాట్లు..పర్యవేక్షించిన మంత్రి ఇందకరణ్‌ ‌రెడ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : నేడు మహారాష్రలోని నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ ‌బహిరంగ సభ జరుగనుంది. తెలంగాణ రాష్ట్రం వెలుపల నిర్వహించే తొలి సభ కావడంతో సార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ విస్తరణలో భాగంగా…

కాంగ్రెస్‌ ‌పార్టీ ‘హాత్‌ ‌సే..హాత్‌ ‌జోడో’ యాత్ర..!

మేడారం నుంచి ప్రారంభం అసెంబ్లీలో గవర్నర్‌ ‌ప్రసంగంతో బీఆరెఎస్‌, ‌బిజేపిల బంధం తెలిసిపోయింది డియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : ములుగు నియోజకవర్గం పరిధిలోని సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారం నుంచి ఫిబ్రవరి 6న ‘హాత్‌ ‌సే..హాత్‌ ‌జోడో’ యాత్ర ప్రారంభమవుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి…

తెలంగాణ మాజీ సిఎస్‌ ‌సోమేశ్‌కు హైకోర్టు వారెంట్‌

‌హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 3 : తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌కు హైకోర్టు బెయిలబుల్‌ ‌వారెంట్‌ ‌జారీ చేసింది. జూబ్లీహిల్స్ ‌హౌసింగ్‌ ‌సొసైటీలో ఒక ప్లాట్‌కు సంబంధించిన వ్యవహారంలో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. కోర్టుకు హాజరుకావాలని పలుమార్లు ఆదేశించిన సోమేష్‌ ‌కుమార్‌  ‌గైర్హాజరయ్యారు. దీంతో సోమేశ్‌ ‌కుమార్‌కు బెయిలబుల్‌ ‌వారెంట్‌ ‌జారీ చేసింది.…

హైదరాబాద్‌ ‌చేరుకున్న మహిళా క్రికెటర్లు

విమానాశ్రయంలో ఘనంగా స్వాగతించిన మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 2 : ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన అండర్‌-19 ఉమెన్స్ ‌వరల్డ్ ‌కప్‌ ‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. జట్టులో తెలంగాణకు చెందిన క్రీడాకారిణిలు జి.త్రిష, యశశ్రీ, ఫిట్‌ ‌నెస్‌ ‌ట్రైనర్‌ ‌శాలినీ ఇంగ్లాండ్‌ ‌నుంచి హైదరాబాద్‌ ‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా  శంషాబాద్‌…

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఐటీ రైడ్స్

వసుధ ఫార్మా, పెట్రో కెమికల్‌ ‌సంస్థలో సోదాలు 40 ప్రాంతాల్లో 50 బృందాలతో ఏకకాలంలో తనిఖీలు హైదరాబాద్‌, ‌జనవరి 31 : మరోసారి ఏపీ, తెలంగాణలో ఐటి సోదాలు జరుగుతున్నాయి. వసుధ ఫార్మా కంపెనీ, పెట్రో కెమికల్‌ ‌సంస్థలో 50 టీమ్స్ ఏకంగా 40 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వసుధ…

డిజిపి కార్యాలయ ముట్టడికి బిజెవైఎం యత్నం

తోపులాటలో బిజెవైఎం నేత భానుప్రకాశ్‌కు గాయాలు హాసిటల్‌కి తరలించి చికిత్స…పోలీసులపై మండిపడ్డ బండి సంజయ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 28 : ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు మద్దతుగా బీజేవైఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. డీజీపీ ఆఫీసు ముట్టడికి వెళ్లిన నేతలు, కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు…

డబ్బింగ్‌ ఆర్టిస్ట్ శ్రీ‌నివాస మూర్తి కన్నుమూత

హైదరాబాద్‌, ‌జనవరి 27 : ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్ శ్రీ‌నివాస మూర్తి కన్నుమూశారు. చెన్నైలో ఇవాళ ఆయన గుండెపోటుతో మరణించారు. శ్రీనివాస మూర్తి తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. డబ్బింగ్‌ ‌రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఆయన తెలుగులో సూర్య, అజిత్‌, ‌మోహన్‌ ‌లాల్‌, ‌రాజశేఖర్‌, ‌విక్రమ్‌ ఇలా ఎంతో మంది స్టార్‌ ‌హీరోల పాత్రలకు…

ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం పుల్లూరు బండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి23 :సిద్దిపేట గ్రామీణ మండలంలోని పుల్లూరు బండ జాతర చివరి రోజు భక్తజన సంద్రాన్ని తలపించింది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి కళ్యాణోత్స కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నది.…

27 ‌నుంచి శారదాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు

తెలుగు రాష్ట్రాల సిఎంలకు ఆహ్వానాలు అందచేత ఇరు రాష్ట్రాల సిఎంలు కలుసుకునే ఛాన్స్‌పై ఊహాగానాలు విశాఖపట్టణం, జనవరి 21 : విశాఖ వేదికగా సిఎం జగన్‌, ‌తెలంగాణ సిఎం కెసిఆర్‌ ‌భేటీ కాబోతున్నా రన్న ప్రచారం సాగుతుంది. విశాఖలోని శారదాపీఠం  వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా…