Category తెలంగాణ

నూతన సంవత్సర శుభాకాంక్షలు

పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంటు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబసభ్యులందరికీ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు                                                              …

టాటా ఛైర్మన్‌ ‌రతన్‌టాకు మంత్రి కెటిఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 29 : ‌టాటా గ్రూప్‌ ‌చైర్మన్‌, ‌భారతీయ పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరైన రతన్‌ ‌టాటా జన్మదినం సందర్భంగా రతన్‌ ‌టాటాకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ ‌చేశారు. పలు సందర్భాల్లో రతన్‌ ‌టాటాతో కొంత సమయం గడిపే అదృష్టం తనకు కలిగిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను…

దేశ ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారింది

దేశంలో విపరీతంగా అప్పులు ఎందుకు చేశారు తెలంగాణకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం ఎందుకు ఆపారు హిమాచల్‌లో గెలిపించుకోలేని నేత నడ్డా తిట్ల పురాణంతో వోట్లు రాలవని గుర్తించాలి మునుగోడుకు ఇచ్చిన హావి•లు ఏమయ్యాయి కరీంనగర్‌ ‌సభలో నడ్డా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : అప్పు‌ల గురించి…

ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్లే బాలిక మృతి పోస్ట్‌మార్టమ్‌ ‌ప్రాథమిక నివేదికలో వెల్లడి

మేడ్చెల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌దమ్మాయిగూడలో బంధువులు, స్థానికుల ఆందోళన మధ్య పోలీసులు బాలిక డెడ్‌ ‌బాడీని ఇంటికి తరలించారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య అంబులెన్సులో మృతదేహాన్ని ఇంటికి పంపారు. అయితే అంబులెన్సును చిన్నారి కుటుంబసభ్యులు, స్థానికులు, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోస్టు మార్టం రిపోర్టులో ఏం జరిగిందో చెప్పడంతో పాటు బాలిక…

బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌పైలెట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి, హీరోయిన్‌ ‌రకుల్‌లకు ఇడి సమన్లు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ ఎమ్మెల్యే పైలట్‌ ‌రోహిత్‌రెడ్డి, టాలీవుడ్‌ ‌హీరోయిన్‌ ‌రకుల్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌లకు ఈడీ శుక్రవారం నోటీసులు ఇచ్చింది. టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కేసులో వీళ్లిద్దరికీ నోటీసులిచ్చినట్లు తెలుస్తుంది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ నోటీసులపై ఎమ్మెల్యే పైలట్‌ ‌రోహిత్‌రెడ్డి స్పందిస్తూ..నోటీసులు అందాయని తెలిపారు.…

పీసీవీ 14 టీకాకు డ్రగ్స్ ‌కంట్రోలర్‌ అనుమతి

బిఇ సంస్థ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌హైదరాబాద్‌ ‌నగరంలోని బయోలాజికల్‌ ఈ ‌ఫార్మా సంస్థ  ఓ కీలక ప్రకటన చేసింది. ఆ సంస్థ తయారు చేసిన పీసీవీ14 టీకాకు డ్రగ్స్ ‌కంట్రోలర్‌ అనుమతి దక్కింది. 14-వాలెంట్‌ ‌పీడియాట్రిక్‌ ‌న్యూమోకోకల్‌ ‌కాంజుగేట్‌ ‌టీకాను ఇక నుంచి బీఈ సంస్థ ఇండియాలో ఉత్పత్తి చేయవచ్చు.…

రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లపై అధికారులతో సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ ‌సవి•క్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌దక్షిణాది పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో ఐదురోజుల పాటు విడిది చేయనున్నారు. ఈ మేరకు తఅధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని రామప్ప, భద్రాచలంతో పాటు హైదరాబాద్‌ ‌లో ఏర్పాటు చేసిన పలు…

పటాన్‌చెరు ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణం

నార్మల్‌ ‌డెలివరీ కోసం 12 గంటల పాటు నిరీక్షణ డ్యూటీ డాక్టర్‌ ‌నిర్లక్యంతో పసికందు బలి ఆలస్యంగా వెలుగులోకి వొచ్చిన వైనం పటాన్‌చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌ప్రభుత్వ హాస్పిటల్‌లో నార్మల్‌ ‌డెలివరీలకే ప్రధాన్యతనివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం సూచనలను వైద్యులు తూ.చ తప్పకుండా పాటిస్తున్నారనే చెప్పవచ్చు. పురిటి నొప్పుల బాధ భరించలేక ఆపరేషన్‌ ‌చేసి…