Category తెలంగాణ

28‌న రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 భద్రాచలం, రామప్ప దేవాలయాలను దర్శించుకోనున్న రాష్ట్రపతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈ నెల 28 బుధవారం రోజున రాష్ట్ర పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆమె  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని, ములుగు జిల్లా వెంకటాపూర్‌ ‌మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకుని…

బీఆర్‌ఎస్‌ ఒక వైరస్‌ ..‌బీజేపీ ఒక వ్యాక్సిన్‌

ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలి డ్రగ్స్ •కేసు వ్యవహారిన్ని విడిచిపెట్టేది లేదు ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌నేడు కరీంనగర్‌లో యాత్ర ముగింపు సభ ముఖ్య అతిథిగా హాజరుకానున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‘‌బీఆర్‌ఎస్‌ ఒక వైరస్‌..‌బీజేపీ ఒక వ్యాక్సిన్‌’…

తలసరి ఆదాయంలో దక్షిణ భారత దేశంలో రంగారెడ్డి జిల్లా టాప్‌

‌రెండో స్థానానికి పరిమితమైన బెంగళూర్‌ అర్బన్‌ ‌జిల్లా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ రాష్ట్రం తన సత్తా చాటింది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. దేశ తలసరి ఆదాయం సగటు కన్నా ఎక్కువగా ఉంది. పలు సందర్భాల్లో…

మహిళలను కించపరిచే విధంగా పోస్టులు

వ్యక్తిగత విమర్శలకు తావిచ్చే విధంగా మహిళలపై చాలా సందర్భాల్లో మీమ్స్ ‌కాంగ్రెస్‌ ‌స్ట్రాటజీ కార్యాలయం ఘటనపై పోలీసుల వివరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌కాంగ్రెస్‌ ‌స్ట్రాటజీ కార్యాలయం ఘటనపై పోలీసులు స్పందించారు. మహిళలను కించపరిచే విధంగా పోస్టులు చేస్తున్నారని జాయింట్‌ ‌సీపీ తెలిపారు. మహిళలపై చాలా సందర్భాల్లో మీమ్స్ ‌పెడుతున్నారని అన్నారు. మహిళ…

కౌలు రైతును ఆదుకోకపోతే వ్యవసాయం ఎలా బాగుపడుతుంది?

రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతు స్వరాజ్య వేదిక రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొ. కోదండరామ్‌ ‌వ్యవసాయ రంగ ధ్వంసానికి కెసిఆర్‌ ‌కంకణం కట్టుకున్నాడు కౌలు రైతు చట్టం అమలు చేయక అన్యాయానికి గురవుతున్నారు ఆందోళన వ్యక్తం చేసిన వక్తలు ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‌వ్యవసాయంలో నష్టాలను తట్టుకోలేక…

రాష్ట్రంలో వైద్యవిద్యలో విప్లవం

33 జిల్లాలో 33 మెడికల్‌ ‌కాలేజీలు సిద్దిపేట పిజి మెడికల్‌ ‌విద్యార్థుల పరిచయ కార్యక్రమంలో మంత్రి హరిష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వైద్యవిద్యపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. 33 జిల్లాల్లో 33 మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని…

కేసీఆర్‌ ఓ ‌చెల్లని రూపాయి ..

రాష్ట్రాన్ని బర్బాత్‌ ‌చేసి దేశంలో ఏం చేస్తావ్‌? ‌నీ బిడ్డకు లిక్కర్‌ ‌కేసుతో సంబంధం లేదని యాగం సాక్షిగా ప్రమాణం చేసి చెప్పు సమైక్యాంధ్ర చిచ్చును మళ్ళీ రగిలించి యువతను ఆత్మహత్యలకు పురిగొల్పే యత్నం ప్రజా సంగ్రామ యాత్ర  సందర్భంగా విలేఖరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12…

తెలంగాణ ఆడపిల్లలకు కళ్ల నుంచి నీళ్లు కాదు..నిప్పులు వొస్తాయి

కేంద్రాన్ని వ్యతిరేకిస్తే ఏజెన్సీలతో దాడులు ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అపహాస్యం చేస్తుంది వెనక్కి తగ్గేది లేదు…ఎదుర్కుంటం టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌తెలంగాణ ఆడపిల్లల కళ్ల నుంచి నీళ్లు రావని, నిప్పులు వొస్తాయని టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత బిజెపి పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి కేసులైనా తాను…

మైత్రీమూవీ మేకర్స్ ‌కార్యాలయాల్లో ఐటి సోదాలు

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 12 : ‌ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ‌కార్యాలయాల్లో  ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి15 చోట్ల  సోదాలు కొనసాగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ‌పుష్ప, శ్రీమంతుడు, సర్కార్‌ ‌వారి పాట ,రంగస్థలం, జనతా గ్యారేజ్‌ ‌మూవీతో పాటు పలు సినిమాలు నిర్మించారు. గతేడాది పుష్ప అంతర్జాతీయ…