Category తెలంగాణ

ఫిబ్రవరి 17న కొత్త సచివాలయ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌ ‌జన్మదినం రోజున సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి వెల్లడించారు. నూతన సచివాలయానికి డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌పేరును పెట్టిన…

సీఎం సభకు ఊరూ వాడ కదలాలి

భారీ జన సమీకరణ దిశగా సమావేశాలు  కేసీఆర్‌ ‌చలువ వల్లే ఉమ్మడి ఖమ్మం ప్రగతి వివరాలు వెల్లడించిన మంత్రులు హరీష్‌రావు,   పువ్వాడ అజయ్‌, ‌పార్టీ నాయకులు ఖమ్మం/కొత్తగూడెం, జనవరి 16 : దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ఖమ్మం జిల్లా వేదికగా ఈ నెల 18న భారీ బహిరంగ సభ ద్వారా శంఖారావం…

తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కృషి

కనెక్టివిటీతో దేశంలో అభివృద్ధి వందేభారత్‌ ‌రైలు ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ హైదరాబాద్‌, ‌జనవరి 16 : తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. గతంలో 250 కోట్లు కూడా ఇచ్చేవారు కాదని..  కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వం 3వేల కోట్లకు పైగా ఇస్తుందన్నారు. సికింద్రాబాద్‌లో వందేభారత్‌ ఎక్స్ ‌ప్రెస్‌ను ఆయన…

వంద లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారు

ఏం అభివృద్ధి సాధించారో చెప్పండి తెలంగాణలో ప్రతిపైసా అప్పుతో అభివృద్ధి ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధానిపై మంత్రి కెటిఆర్‌ ‌విమర్శలు దావోస్‌ ‌సదస్సుకు స్విట్జర్లాండ్‌ ‌చేరుకున్న మంత్రి దావోస్‌, ‌జనవరి 16 : ప్రధానిగా మోడీ ఒక్కరే వంద లక్షల కోట్లు అప్పులు చేశారని, ఈ అప్పులన్నీ ఏ పనికి పెట్టారో ప్రధాని సమాధానం చెప్పాలని…

ఎనిమిదో నిజాం నవాబు ముకరంజా మృతి

నేడు హైదరాబాద్‌కు భౌతిక కాయం సంతాపం వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్‌ అధికార లాంఛనాలతో  అంత్యక్రియలకు ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 16 : ఎనిమిదో నిజాం నవాబ్‌ ‌భర్కత్‌ అలీఖాన్‌ ‌వల్షన్‌ ‌ముకరం ఝా బహదూర్‌ ‌మృతి చెందారు. శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆయన కన్నుమూశారు. హైదరాబాద్‌లో అంత్యక్రియలు చేయాలని బహదూర్‌ ‌చివరి…

జాతీయ రాజకీయాలను మలుపు తిప్పనున్న ఖమ్మం సభ

దేశంలో తెలంగాణ నమూనాపై సర్వత్రా చర్చ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి,  ఖర్చు రెట్టింపు చేసిన మోదీ ప్రభుత్వం సభ సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 13 : ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్‌ ‌సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌కు ఈ…

‌ప్రజాతంత్ర చిరకాలం కొనసాగాలి

క్యాలెండర్‌, ‌డైరీ ఆవిష్కరణలో కెప్టెన్‌ ‌వి.లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌, ‌కమలానంద భారతి స్వామిజీల ఆకాంక్ష. హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 13 : అనేక కష్ట నష్టాలను అదిగమించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రజాతంత్ర తెలంగాణ దినప త్రిక మరిన్ని ఉత్సవాలు జరుపుకోవాలని, తన ఆశయం కోసం చిరకాలం కొనసాగాలని మాజీ ఎంపి కెప్టెన్‌ ‌వి.లక్ష్మీకాంతరావు,…

రాష్ట్ర కొత్త సిఎస్‌గా శాంతికుమారి

సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయంతో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ…బాధ్యతల స్వీకరణ ప్రభుత్వ పథకాలను సమర్థంగా ముందుకు తీసుకువెళతా : సిఎస్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే ఆమె బాధ్యతలు కూడా స్వీకరించారు.…