Category తెలంగాణ

జిఎస్టీ లెక్కలు తప్పయితే రాజీనామా మొఖాన కొడతా

కుర్‌కురేలు పంచిన కిషన్‌ ‌రెడ్డి ఆరోపణలు చేయడమా రాష్ట్రానికి ఓ నాలుగు మంచి పనులయినా చేశారా ఇప్పుడు  ట్రైలర్‌ ‌మాత్రమే..2023లో అసలు సినిమా చూపిస్తాం మోదీ దేశానికి ఏంచేశాడని దేవుడయ్యాడో చెప్పాలి సెస్‌ ‌పాలకమండి సభలో మంత్రి కెటిఆర్‌ ‌ఘాటు విమర్శలు రాజన్నసిరిసిల్ల,ప్రజాతంత్ర,జనవరి10: జిఎస్టీ వసూళ్లు, రాష్టాన్రికి కేటాయింపులపై కేంద్రంపై మంత్రి కెటిఆర్‌ ‌మరోమారు మండిపడ్డారు.…

నాకు గాడ్‌ఫాదర్‌ ‌తెలంగాణ ప్రజలే

బిఆర్‌ఎస్‌లో మనిషిగా కూడా విలువనివ్వలేదు అధికార మదంతో విర్రవీగుతున్నారు నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నా అక్రమాలతో పైకి రాలేదు..కష్టపడి వచ్చా పార్టీ మారాక అవమానాలపై వివరిస్తా ఆత్మయ సమావేశంలో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు ఖమ్మం,ప్రజాతంత్ర,జనవరి10: ప్రజల ఆశీర్వాదం ఉంటే పదవులు అవే వస్తాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అధికారం లేకున్నా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని…

కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌పై అపోహలు వీడండి

అపోహలతో ఆందోళనలకు దిగడం సరికాదు ప్రస్తుతం ఇది ముసాయిదా మాత్రమే రైతుల భూములు ఎక్కడికీ పోవు అభ్యంతరాలను నమోదు చేసుకుంటాం డియా ముందు వివరణ ఇచ్చిన కలెక్టర్‌ ‌జితేశ్వి పాటిల్‌ కామారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి7: కామారెడ్డి నూతన మాస్టర్‌ ‌ప్లాన్‌పై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అది కేవలం ముసాయిదా మాత్రమేనని జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి…

గరీబు గల్ఫ్ ‌కార్మికులను విస్మరించిన ప్రవాసి దివస్‌

‌సీఎస్‌ఆర్‌ ‌ఫౌండేషన్‌ ‌చైర్మన్‌ ‌చెన్నమనేని ఆవేదన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి 7: జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు మధ్యప్రదేశ్‌ ‌లోని ఇండోర్‌ ‌లో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న 17వ ‘ప్రవాసి భారతీయ దివస్‌’ ‌వేడుకలలో గరీబు గల్ఫ్ ‌కార్మికులను విస్మరించడం, ఎజెండాలో గల్ఫ్ ‌కార్మికుల సమస్యలకు చోటు దక్కక పోవడం పట్ల సీఎస్‌ఆర్‌…

కాంగ్రెస్‌తో బిఆర్‌ఎస్‌ ‌పొత్తు ఉండదు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి5: కాంగ్రెస్‌ ‌పార్టీతో బీఆర్‌ఎస్‌ ‌పొత్తు ప్రసక్తే లేదని మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు. 2023లో అతిపెద్ద జోక్‌ ఇదేనని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒం‌టిరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. తమకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పోలవరం విషయంలో సీఎం కేసీఆర్‌ ‌విశాల దృక్పథంతో పనిచేస్తారని తెలిపారు.…

‘‌ప్రజాతంత్ర’ 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అభినందనీయం

హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 5: ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక, వార పత్రిక నిరంతరం ప్రచురితమై 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్థానిక అర్‌అం‌డ్‌బి గెస్ట్ ‌హౌజ్‌లో గురువారం ప్రజాతంత్ర క్యాలెండర్‌, ‌డైరీ-2023ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులను, పలువురును ఉద్దేశించి మాట్లాడుతూ దేవులపల్లి…

ముందు సమస్యలను పరిష్కరించుకోండి

వ్యవసాయశాఖ ఉద్యోగులకు మంత్రి హరీష్‌ ‌రావు సూచన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి4: వ్యవసాయశాఖలో ప్రమోషన్స్‌పై మంత్రి హరీష్‌ ‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమోషన్‌ ఇవ్వమంటే వారంలో ఇస్తామని, కానీ అదనపు పోస్టులు ఇవ్వమంటే టైం పడుతుందని అన్నారు.వ్యవసాయశాఖలో కిరికిరి ఉన్నందునే ప్రమోషన్స్ ఆలస్యమవుతున్నాయని అన్నారు. ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకుంటే వెంటనే పదోన్నతులు ఇస్తామని…

‌ప్రజాతంత్ర పాతికేళ్ల ప్రస్థానం అభినందనీయం

డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరించిన భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ‌కొత్తగూడెం, ప్రజాతంత్ర, జనవరి 4 : ప్రజాతంత్ర నూతన సంవత్సర2023 క్యాలెండర్‌ ‌తోపాటు డైరీని జిల్లా  కలెక్టర్‌ అనుదీప్‌ ‌దురిశెట్టి  బుధవారం కలెక్టర్‌ ‌కార్యాలయంలో  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ25 సంవత్సరాలుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ  ప్రజా సమస్యలను ప్రభుతం దృష్టికి…

బిఆర్‌ఎస్‌కు ఎపితో ఏం పని

విశాఖపట్నం,జనవరి4: కేసీఆర్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌ ‌రాజు  సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం డియాతో మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తెలంగాణలో ఉండాలి.. ఏపీలో ఎందుకని ప్రశ్నించారు. ఏపీలోకి బీఆర్‌ఎస్‌ ‌రావడం కరెక్ట్ ‌కాదన్నారు. ఆంధ్రులను ఎన్నో మాటలు అన్నారని.. తిట్టిపోశారని రాష్ట్ర విభజన కారకుడు కేసీఆర్‌ అని అన్నారు. తెలంగాణ ఉద్యమ…