Category తెలంగాణ

బండి సంజయ్‌ అరెస్ట్‌పై హైకోర్టులో నేడు విచారణ

పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 5(ఆర్‌ఎన్‌ఎ) : ‌బండి సంజయ్‌ అ‌క్రమ అరెస్టుపై బీజేపీ లీగల్‌ ‌సెల్‌ ‌దాఖలు చేసిన హెబియస్‌ ‌కార్పస్‌ ‌పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీనిపై గురువారం విచారణ జరుపుతామని పేర్కొంది. హౌస్‌ ‌మోషన్‌ ‌విచారణకు న్యాయస్థానం నిరాకరించి, రెగ్యులర్‌ ‌విచారణ జరుపుతామని వెల్లడించింది. ఈ పిటిషన్‌లో మొత్తం ఆరుగురిని…

బండి సంజయ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు

ధృవీకరించిన వరంగల్‌ ‌సిపి రంగనాథ్‌ ‌పాలకుర్తిలో హెల్త్ ‌చెకప్‌..‌వాహనాలు మారుస్తూ తరలింపు అరెస్ట్ ‌తీరుపై భగ్గుమన్న బిజెపి శ్రేణులు పలు చోట్ల అందోళనలతో ఉద్రిక్తత..పోలీసుల లాఠీఛార్జ్ వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌బిజెపి అధ్యక్షుడు సంజయ్‌ అరెస్టును వరంగల్‌ ‌సీపీ రంగనాథ్‌ ‌ధృవీకరించారు. మొత్తం మూడు కేసులు నమోదు చేశామనిచెప్పారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాల…

పదో తరగతి ప్రశ్న పత్రాల వెల్లడిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు

బండి సంజయ్‌ అరెస్టు మేజిస్ట్రేట్‌ ‌ముందు హాజరుపరిచిన పోలీసులు బిజెపి కార్యకర్తల ఆందోళన ఉమ్మడి వరంగల్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చట్ట ప్రకారమే అరెస్టు సిపి రంగనాథ్‌ ‌సంజయ్‌ ‌తీరును నిరసిస్తూ బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల ఆందోళన కాళోజీ జంక్షన్‌, (‌హన్మకొండ), ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌హన్మకొండ జిల్లా కమలాపూర్‌ ‌మండలంలోని ప్రభుత్వ బాలుర…

పేపర్‌ ‌లీకేజీపై సిఎం కెసిఆర్‌ ఎం‌దుకు మాట్లాడరు

ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని వొదిలిపెట్టేది లేదు బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌నిరుద్యోగులను ఫూల్స్ ‌చేసిన కెసిఆర్‌  : ‌సిఎం మాటలను జతచేస్తూ బండి ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీకేజీ కేసుపై సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు మాట్లాడడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆ‌గ్రహం…

‌ప్రగతిభవన్‌ ‌డొంక కదులుతుంది

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‘‌టీఎస్‌పీఎస్సీ పేపర్‌ ‌లీక్‌…‌తీగలాగితే ప్రగతిభవన్‌ ‌డొంక కదిలిందా?.. విచారణలో ‘బావ’.. తెలంగాణ సీఎంవోలో బావమరిది?.. వి•కు అర్థం అవుతుందా పరువు గల కేటీఆర్‌ ‌గారూ…?’ అంటూ టిఎస్‌పిఎస్‌సి విచారణలో పురోగతిపై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌ట్వీట్‌ ‌చేశారు.టీఎస్‌పీఎస్సీ పేపర్‌ ‌లీకేజ్‌ ‌కేసులో సెక్రటరీ అనితా రామచంద్రన్‌, ‌కమిటీ సభ్యుడు…

సంఘటిత శక్తి ప్రదర్శిస్తే రైతుదే రాజ్యం

రైతులు తలచుకుంటే సాధ్యంకానిదేదీ లేదు నల్లచట్టాల విషయ&ంలో అది రుజువయింది రైతులు చనిపోయినా క్షమాపణ చెప్పని ప్రధాని బిఆర్‌ఎస్‌లో చేరిన మహారాష్ట్ర రైతులతో సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు. రైతులు తలచుకుంటే సాధ్యం కానిదేదీ…

కోటికి చేరువగా కంటివెలుగు పరీక్షలు…

రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న కార్యక్రమం ఇప్పటివరకు 47 రోజుల్లో 96,07,764 మందికి కంటి పరీక్షలు 15,65,000 మందికి రీడింగ్‌ అద్దాలు 11.68 లక్షల మందికి ప్రిస్కిప్షన్‌ అద్దాలు అవసరమని గుర్తింపు కంటి సమస్యలు లేని వారు 68,73,020 హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 01 : ‌ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  కంటి వెలుగు  వైద్య శిబిరాలలో…

తెలుగు రాష్ట్రాలకు రెండో వందేభారత్‌ ‌రైలు

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 1 : ‌తెలుగు రాష్ట్రాల మధ్యన రెండవ వందేభారత్‌ ‌రైలు పరుగుపెట్టనుంది. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్‌ 8‌వ తేదీన సికింద్రాబాద్‌ ‌నుండి ఘనంగా ప్రారంభించనున్నారు. వరుసగా రెండు రైళ్లను అందించినందుకు ప్రధాని మోడీకి కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్‌-‌తిరుపతి మధ్యన ఈ సేవలు అందనున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌,…

నేడు హైదరాబాద్‌ ఉప్పల్‌ ‌స్టేడియంలో తొలి ఐపిఎల్‌

సన్‌ ‌రైజర్స్ ‌హైదరాబాద్‌-‌రాజస్థాన్‌ ‌రాయల్స్ ‌మధ్య పోరు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సిపి చౌహాన్‌ హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 1 : ఐపీఎల్‌ 16‌వ సీజన్‌ ‌లో భాగంగా హైదరాబాద్‌ ‌లోని ఉప్పల్‌ ‌స్టేడియం వేదికగా 7 మ్యచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో  ఈనెల 2వ తేదీ ఆదివారం మొదటి మ్యాచ్‌ ‌సన్‌ ‌రైజర్స్ ‌హైదరాబాద్‌-‌రాజస్థాన్‌ ‌రాయల్స్…