Category తెలంగాణ

జిఎస్టీపై ఎందుకు మాటమార్చారు కెసిఆర్‌పై రేవంత్‌ ‌విమర్శలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : జిఎస్టీపై మాటమార్చారని సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. జీఎస్టీ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ తార్మానం చేసి మోడీని పొడిగిన కేసీఆర్‌ ఈ ‌రోజు నాలుక మడతేశారని ఆరోపించారు. ఆ రోజు జీఎస్టీకి మద్దతిచ్చి ఇవాళ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. పాలు,…

నిరుద్యోగం ప్రతి ప్రభుత్వానికీ ఒక సవాల్‌

దళితబంధు పుట్నాలు, బఠాణీల పంపిణీ కాదు… సంపద పెంచాలన్నది, పేదరిక నిర్మూలన లక్ష్యం దళిత పారిశ్రామకవేత్తలకు పూర్తి సహకారం ఉన్నత విద్యావంతులు స్వయం ఉపాధి రంగాలను ఎంచుకోవాలి డిక్కీ సదస్సులో మంత్రి కెటిఆర్‌ ‌ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేని ప్రధాని..ఆయనను ఏమంటారంటూ ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : నిరుద్యోగం అన్ని ప్రభుత్వాలకు సవాల్‌గా మారిందని, అవకాశాలను…

సిద్ధిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నాం

జీరో ల్యాండ్‌ ‌ఫిల్‌ ‌పట్టణమే లక్ష్యం పొడి చెత్త రీసైక్లింగ్‌, ‌తడిచెత్తతో సేంద్రీయ జీవ ఎరువు..బయోగ్యాస్‌ 14‌వ వార్డులో రూ.1.20కోట్లతో వివిధ పనులకు మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన వెల్‌నెస్‌ ‌సెంటర్‌ ‌సిబ్బంది పని తీరుపై మంత్రి అసంతృపి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 20 : సిద్ధిపేటను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వొస్తున్నారు. పట్టణం అన్నీ…

వాయిదాపడ్డ ఎంసెట్‌ ‌రీ షెడ్యూల్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై19: భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగాల్సిన టీఎస్‌ ఎం‌సెట్‌ అ‌గ్రికల్చర్‌, ఈసెట్‌ ‌ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాయిదా పడ్డ ఈ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ నెల 30, 31 తేదీల్లో ఎంసెట్‌…

రెండో రోజు ధరలపై దద్దరిల్లిన పార్లమెంట్‌

న్యూ దిల్లీ, జూలై19 : ధరల పెంపు, ద్రవ్యోల్బణంపై విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. వరుసగా రెండోరోజూ వాయిద పర్వం సాగింది. దీంతో పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ధరల పెంపు, ద్రవ్యోల్బణం పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్‌ ‌వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌…

తగ్గుముఖం పట్టిన గోదావరి

మూడవ ప్రమాద హెచ్చరికకు దిగువన ప్రవహిస్తున్న వరద పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు – సాధారణ స్థితి పరిస్థితి వచ్చేంతవరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలి భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 19 : వారం రోజులకుపైగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన గోదావరి వరద తగ్గుముఖం పడుతుంది. సోమవారం రాత్రి కాస్త పెరిగినప్పటికి మంగళవారం ఉదయం నుండి…

గోదావరి వరదను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం

వరద పోటెత్తినప్పటికి ప్రాణాపాయం లేకుండాప్రజలను కాపాడాం తగ్గుముఖం పట్టినందున పారిశుధ్య వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి విలేఖరుల సమావేశంలో కలెక్టర్‌ అనుదీప్‌ , ‌రాష్ట్ర పంచాయితీరాజ్‌ ‌కమిషనర్‌• ‌హనుమంతరావు, ప్రజారోగ్య సంచారకులు డాక్టర్‌ శ్రీ‌నివాస్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 19 : గోదావరి వరద భయానక వాతావరణం సృష్టించినప్పటికి ఎటువంటి ప్రాణ నష్టం జరుగకుండా వరదలను సమర్ధవంతంగా…

మాజీ ఎమ్మెల్యే అలిరెడ్డి ప్రవీణ్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక

విపక్షనేత మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిక వరదలనుంచి ప్రజలను ఆదుకోవడంలో కేసిఆర్‌ ‌విఫలం క్లౌడ్‌ ‌బరస్ట్ ‌వ్యాఖ్యలపై మరోమారు మండిపడ్డ రేవంత్‌ ‌న్యూ దిల్లీ ,జూలై19: టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి మాజీ ఎమ్మెల్యే అలిరెడ్డి ప్రవీణ్‌ ‌రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్‌ ‌గూటికి చేరారు. కాంగ్రెస్‌ ‌పార్టీ పార్లమెంటరీ నాయకుడు మల్లిఖార్జునఖర్గే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌…

యువత కోసం బీజేపీ ఏం చేసింది..? చేసిందేం లేదు… చేసేదేం లేదు

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జూలై 19: బీజేపీ కేంద్ర ప్రభుత్వం యువతకు చేసిందేమి లేదని, బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుడే తప్పా యువత కోసం చేసింది సున్నా అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు.…