రబీలో 15 లక్షల పారాబాయిల్డ్ రైస్ సేకరణ
ఎఫ్సిఐని ఆదేశిస్తూ తెలంగాణకు కేంద్రం అనుమతి రా రైస్ సేకరన గడువు 31 వరకు పెంచిన కేంద్రం వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో కేందప్రభుత్వం 2021-22 రబీ పంట కాలానికి 15 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ను రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్…
