Category తెలంగాణ

సెక్యూరిటీ లేకుండా ఓయూ కేయూ కి వెళ్లి వచ్చే దమ్ము ఉందా? మంత్రి కేటీఆర్‌, ‌తలసానికి భట్టి సవాల్‌

‌విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ ఉచ్చులోకి దింపుతున్నారని వ్యాఖ్యలు చేసిన మంత్రులు కేటీఆర్‌,  ‌తలసానిలు ఓసారి ఉస్మానియా, కేయూ యూనివర్సిటీ కి సెక్యూరిటీ లేకుండా వెళ్లి వస్తే అప్పుడు  నిరుద్యోగుల బాధ ఏంటో తెలుస్తుంది అని మండిపడ్డారు. సెక్యూరిటీ లేకుండా ఓయూ కేయూ కి వెళ్లి వచ్చేద్దాము ఈ మంత్రులకు ఉందా అని సవాల్‌ ‌విసిరారు. వంద…

ధరణి సృష్టి కర్త – స్కామ్‌ ‌స్టర్ ‌సోమేశ్‌ ‌కుమార్‌..!

సోమేశ్‌ ‌కుమార్‌ ‌ను చీఫ్‌ అడ్వైజర్‌ ‌గా తొలగించాలి ప్రజలకు ఉపయోగపడే స్కీంలకు సలహాలు ఇవ్వాలే.. కానీ స్కాంలకు కాదని బ్యూరోక్రాట్స్ ‌కు హితవు సెక్యూరిటీ లేకుండా ఓయూ, కేయూలకు వెళ్లే మ్ము కేటీఆర్‌, ‌తలసానికి ఉందా? సవాల్‌ ‌విసిరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రియాంకను విమర్శించే అర్హత, జ్ఞానము తలసానికి లేదని 55వ…

మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి ఎదురుగానే. ఎమ్మెల్యే రేగా,పొదెం మధ్య తీవ్రవాగ్వివాదం-.

  ఇరువర్గాలు ఎమ్మెల్యే గెలుపుపైనే సవాళ్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తునికాకు బోనస్‌ ‌చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని దుమ్ముగూడెం మండలంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. తునికాకు బోనస్‌ ‌చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్‌, ‌పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గిరిజన…

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి  పరిశీలనకై.. మాల్దీవుల నుంచి 17 మంది జర్నలిస్టుల బృందం రాక

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు  మాల్దీవుల దేశం నుంచి 17 మంది జర్నలిస్టుల బృందం నేడు హైదరాబాద్‌ ‌కు చేరుకున్నది. ఈ జర్నలిస్టుల బృందం 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది.  హైదరాబాద్‌లోని భారత్‌ ‌బయోటెక్‌, ‌రెడ్డి ల్యాబ్స్, ‌టి హబ్‌ ‌లతోపాటు వివిధ ప్రదేశాలను సందర్శిస్తారు. ఈ రోజు ఉదయం…

నేటి మిట్టమధ్యాహ్నం జీరో షాడో

అరుదైన ఘట్టం కోసం ఎదురుచూపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 8 : ఈ నెల 9న నగరంలో అరుదైన సంఘటన ఆవిష్క•తం కాబోతున్నది. మంగళవారం మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12:14 అంటే రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయం కానుంది. మంగళవారం సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని…

మత మౌఢ్యంపై పోరాడాల్సిందే

హరేకృష్ణ దీనిని ముందుకు తీసుకెళ్లాలి హరేకృష్ణ హెరిటేజ్‌ ‌టవర్‌కు శంకుస్థాపన మతమౌఢ్యం పెచ్చరిల్లడంపై కెసిఆర్‌ ఆం‌దోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే8: మతం మన జీవితంలో విడదీయరానిదే అయినా.. మత మౌఢ్యం ప్రమాద కరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌  అన్నారు. మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని వెల్లడించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత…

తెలంగాణ అభివృద్ధి బిఆర్‌ఎస్‌తోనే సాధ్యం

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్‌ ‌వన్‌ : ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు బెల్లంపల్లి  మే 8, ప్రజాతంత్ర :  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 55 ఏళ్లు పరిపాలించిన మీరు గుడ్డి గుర్రాల పండ్లు తోమారా…? అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ…

హైదరాబాద్‌ ‌యూత్‌ ‌డిక్లరేషన్‌

అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు 1) తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మరియు తల్లి/తండ్రి/భార్యకు రూ. 25000ల నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్‌. 2) ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు, జూన్‌ 2‌న వారికి…

ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ప్రియాంక గాంధీ

మహేశ్వరం, ప్రజాతంత్ర మే 8: విద్యార్థులు, యువకుల ఆత్మ బలిదానలతో చలించిపోయిన సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం అవశ్యకతను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ప్రజల ఆకాంక్షతో ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల యొక్క ఏ ఒక్క ఆకాంక్ష నెరవేరలేదని   ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం…