Category తెలంగాణ

‌ప్రభుత్వ హాస్పిటళ్లలో సేవలు మరింత విస్తృతం

సాయంత్రం కూడా ఓపి సేవలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ హాస్పిటల్స్‌కు రోగుల తాకిడి ఎక్కువైనందున.. ఇక నుంచి సాయంత్రం కూడా ఓపీ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి…

బీజేపీ అంటేనే జూట పార్టీ

లంగాణ గడ్డ..టీఆర్‌ఎస్‌ అడ్డ్డా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 22 : బీజేపీ అంటేనే బేకార్‌, ‌జూటా పార్టీ అని, తన పేరును సార్థక నామధేయంగా చేసుకుందని ట్రబుల్‌ ‌షూటర్‌ ‌రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావ్‌ అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్‌…

మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు

హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత లోతట్టు ప్రాంతాలు జలమయం…ప్రజలకు ఇబ్బందులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్‌ ‌పోలీసుల ఆదేశాలు రెండ్రోజల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక కాళేశ్వరం వద్ద మరోమారు పొంగి ప్రవహిస్తున్న గోదావరి శ్రీశైలానికి ఎగువ నుంచి వరదతో నేడు గేట్లు ఎత్తివేతకు రంగం సిద్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : శుక్రవారం…

ఇడి చీఫ్‌గా బండి సంజయ్‌ని నియమించారా ?

థాంక్స్ ‌మోడీగారూ… బిజెపి డబుల్‌ ఇం‌జన్‌ అం‌టే  ‘మోడీ / ఈడీ’ మంత్రి కెటిఆర్‌ ‌సెటైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : సీఎం కేసీఆర్‌కు కూడా ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ ‌స్ట్రాంగ్‌  ‌కౌంటర్‌ ఇచ్చారు. బండి సంజయ్‌ని ఈడీ చీఫ్‌గా నియమించిన ప్రధానికి…

‘‌కాళేశ్వరం’పై సుప్రీమ్‌ ‌కోర్టు విచారణ

తదుపరి విచారణ 27కు వాయిదా న్యూ దిల్లీ, జూలై 22 : కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీమ్‌ ‌కోర్టు  విచారణ చేపట్టింది. ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై కోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ భూనిర్వాసితులు..సుప్రీమ్‌ ‌కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు…

భదాద్రి జిల్లాలో వరద నష్టం 130 కోట్లు

10,831 ఎకరాల పంట….35 హెక్టార్లలో ఉద్యానవన పంట నష్టం కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్‌ ‌పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌మండలాల్లో బృందం విస్తృత పర్యటన బూర్గంపాడు, ప్రజాతంత్ర, జూలై 22 : ఇటీవల భద్రాచలం వద్ద గోదావరికి భారీ వరదల వొచ్చిన కారణంగా దెబ్బతిన్న పంటలు, దెబ్బతిన్న ఇళ్లు, రహదారులు, మిషన్‌ ‌భగీరథతో పాటు వివిధ…

శాంతించిన గోదావరి

వరదలకు వేలాది ఎకరాలు మునక ఇంకా పునరావాస కేంద్రాల్లోనే వరద బాధితులు వేగంగా పారిశుధ్య కార్యక్రమాలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 21 : పది రోజులుగా వరద ముంపులోనే ఉన్న ఇళ్ళు ఇప్పుడిప్పుడే వరదనీటి నుండి బయటపడుతున్నాయి. గోదావరి కొంత శాంతించింది. గురువారం సాయంత్రానికి 45 అడుగులు తగ్గుముఖం పట్టింది. దీని కారణంగా కొన్నికాలనీలు వరదముంపు…

‌ప్రాజెక్టుకు ఇన్వెస్ట్‌మెంట్‌ ‌క్లియరెన్స్ ‌లేనేలేదు

అందుకే జాతీయ హోదా స్కీమ్‌లో దానిని చేర్చలే ఎంపి ఉత్తమ్‌ ‌ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక జవాబు న్యూ దిల్లీ, జూలై 21 : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేసీఆర్‌ ‌కోరినట్లు తెలిపిన కేంద్ర గిరిజన సంక్షేమం,జలశక్తి శాఖ సహాయ మంత్రి…

నదులకు నడక నేర్పిన కేసీఆర్‌…

‌కాళేశ్వరం మోటార్లకు ఈతెందుకు నేర్పలేదు..? తెలంగాణ కల్వకుంట్ల జాగీరా? పదవులన్నీ కేసీఆర్‌ ‌కుటుంబానికేనా? ఉద్యోగులకు ఠంచన్‌గా జీతాలు రావాలన్నా..అభివృద్ధి జరగాలన్నా బిజెపితోనే సాధ్యం బిజెపి జెండాను చూస్తేనే టిఆర్‌ఎస్‌కు గజగజ క్లౌడ్‌ ‌బరస్ట్‌తో అంతర్జాతీయ జోకర్‌గా మారిన కేసీఆర్‌ ‌కేసీఆర్‌ ‌విచారణను ఎదుర్కునక తప్పదు సిద్ధిపేట జిల్లాలో జనం గోస-బిజెపి భరోసా యాత్రను ప్రారంభించిన బిజెపి…