Category తెలంగాణ

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం

దుండగుడి కాల్పుల్లో తెలంగాణ యువతి దుర్మరణం రంగారెడ్డి,మే8 : అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. టెక్సాస్‌లోని ప్రీమియం ఔట్‌లెట్‌ ‌మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదేళ్ల చిన్నారి సహా ఏడుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా.. టెక్సాస్‌ ‌కాల్పుల్లో మృతి చెందిన వారిలో తెలంగాణకు చెందిన…

సీఎం ప్రైవేట్‌ ‌సెక్రటరీగా మహారాష్ట్ర వ్యక్తి శరత్‌ ‌మర్కట్‌

ఏడాదికి రూ. 18 లక్షల జీతం..పార్టీలో చేరినందుకు నజరానా రహస్యంగా సంబంధిత జీవో 647 ఇక్కడి నిరుద్యోగులను పట్టించుకునేది లేదు కానీ…పరాయి వ్యక్తులకు ఇక్కడి ప్రజల సొమ్ము? బీఆర్‌ఎస్‌ ‌విస్తరణ కోసం ప్రజాధనం దుర్వినియోగం కేసీఆర్‌ ‌తీరుపై విరుచుకుపడ్డ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 05 : మహారాష్ట్రకు చెందిన శరత్‌…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఈడి దూకుడు

మరోమారు టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవిత మాజీ ఆడిటర్‌ ‌బుచ్చిబాబుకు నోటీసులు న్యూ దిల్లీ, మే 3 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌దూకుడు పెంచింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్‌  ‌బుచ్చిబాబుకు మరోసారి నోటీసులు పంపింది. దీంతో దిల్లీలోని ఈడీ కార్యలయానికి బుచ్చిబాబు వెళ్లారు. దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌కు సంబంధించి…

హైదరాబాద్‌ ‌వస్త్ర వ్యాపారాలపై ఐటి నజర్‌

‌పలు చోట్ల ఏకకాలంలో ఐటి సోదాలు హైదరాబాద్‌, ‌మే 2 : హైదరాబాద్‌లో మరోమారు ఐటీ సోదాల కలకలం రేగింది. వస్త్ర వ్యాపారులకు చెందిన ఇల్లు సహా దుకాణాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకంగా 40 చోట్ల ఒకే సమయంలో అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. బంజారాహిల్స్, ‌జూబ్లీహిల్స్, ‌మాదాపూర్‌, ‌కూకట్‌పల్లి, అర్‌పేట,…

నూతన సచివాలయం తన ఛాంబర్‌ ‌లో ఆసీనులైన సందర్భంగా…. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు సంతకాలు చేసిన ఫైళ్ళ వివరాలు :

1. దళితబంధు పథకం 2023-24 సంవత్సరంలో అమలుకు సంబంధించిన ఫైలు మీద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నూతన సచివాలయంలో తొలి సంతకం చేశారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో అమలు చేసిన హుజూరాబాద్‌ ‌మినహా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజక వర్గానికి 1100 లబ్ధిదారుల చొప్పున దళిత బంధు పథకాన్ని వర్తింపచేయాలనే ఫైలుమీద సిఎం కేసీఆర్‌ ‌సంతకం…

సమాచార శాఖ కమిషనర్ గా కోరెం అశోక్ రెడ్డి …

హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్28 : రాష్ట్ర స్థాయి అధికారి హోదాలో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా, కోతగట్టు గ్రామానికి చెందిన  కోరెం అశోక్ రెడ్డి కి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐ. ఏ.ఎస్.) హోదా  కల్పించిన   రాష్ట్ర  ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది …. కోరెం అశోక్ రెడ్డి  ఇంటర్మీడియట్ పూర్తయిన…

మే 1 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 1 నుంచి జూన్‌ 2‌వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణకు ప్రతీ గురువారం ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నారు. మే 4, 11, 18, 25, జూన్‌ 1‌వ తేదీన ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నట్లు…

మే 2 నుంచి 4 వరకు…యాదాద్రిలో నారసింహ జయంతి ఉత్సవాలు

భారీగా ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్య క్షేత్రంలో నృసింహ జయంత్యుత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రిలో ఏటా నృసింహ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఈ యేడాది మే 2వ తేదీ నుంచి 4వ…

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక…

అత్యంత అధునాతనంగా నిర్మాణం…కొత్త సచివాలయం ఇలాంటిది దేశంలో ఇంకెక్కడా లేదు రేపు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌చేతుల వి•దుగా ప్రారంభం అన్నీ ప్రత్యేకతలే ..: మంత్రి వేముల అధికారులతో కలిసి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ అంజనీ కుమార్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌కొత్తగా నిర్మించిన కొత్త తెలంగాణ సచివాలయ భవనం అత్యంత సువిశాలమైనదని,…