Category తెలంగాణ

రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ వర్షాలు

నగరంలో అర్థరాత్రి వర్షబీభత్సం పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు..నీటమునిగిన పలు కాలనీలు జంట జలాశయాలతో పాటు హుస్సేన్‌ ‌సాగర్‌కు వరద శ్రీరాంసాగర్‌, ‌కాళేశ్వరం, సాగర్‌ ‌జలాశయాలకు వరద ప్రవాహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. పలు ప్రాజెక్టుల్లోకి మళ్లీ వరద పెరిగింది. గోదావరి పరివాహకం…

మరో మూడ్రోజులు భారీ వర్షాలు

వాతావరణశాఖ హెచ్చరిక మూసీ పరివాహకంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. బుధవారం నిజామాబాద్‌, ‌జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగాం, సిద్ధిపేట,…

వరద నీటిని దాటి విధులకు హాజరైన ఏఎన్‌ఎం

‌కొడంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : అదును దొరికితే చాలు  సాకులు చూపి విధులకు డుమ్మాలు కొట్టే నేటి సమాజంలో  ఓ ఏ ఎన్‌ ఎమ్‌ ‌జోరు వానను లెక్కచేయక  పారుతున్న వాగును దాటి  వైద్యం అందించిన ఘనత వికారాబాద్‌ ‌జిల్లా దౌల్తాబాద్‌ ‌పి హెచ్‌ ‌సి పరిధిలో చోటు చేసుకుంది.   వికారాబాద్‌ ‌జిల్లా…

బిజెపి జేబు సంస్థగా ఈడి

విచారణపేరుతో వేధించడం దారుణం మోడీ అవినీతి చిట్టాలను వెలికి తీయాలి విపక్ష గొంతును నొక్కేందుకు బెదిరింపు కేసులు గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్‌ ‌నేతల మండిపాటు తెలంగాణ ఇచ్చిన సోనియాకు మద్దతు : గాంధీ భవన్‌ ‌సత్యాగ్రహ దీక్షలో గద్దర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా…

ఐటిఐల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో ఈ విద్యా సంవత్సరానికి గాను వివిధ రకాల కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. ఇంజినీరింగ్‌, ‌నాన్‌ ఇం‌జినీరింగ్‌ ‌కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి పాస్‌/‌ఫెయిల్‌ ‌లేదా 8వ తరగతి పాస్‌ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు…

కాళేశ్వరం అవినీతిపై హైకోర్టు సిటింగ్‌ ‌జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి

అఖిల పక్ష సమావేశంలో నేతల డిమాండ్‌ ‌కేసీఆర్‌ ‌సర్కార్‌పై క్రిమినల్‌ ‌చర్యలు తీసుకోవాలి : ప్రొ. కోదండరామ్‌ ‌కృష్ణారెడ్డిని తక్షణమే అరెస్ట్ ‌చేయాలి : మధుయాష్కి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలపై హైకోర్టు సిటింగ్‌ ‌జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. నాసిరకం నిర్మాణానికి బాధ్యులైన మెగా ఇంజనీరింగ్‌…

ప్రకృతి వైద్యం పట్ల పెరుగుతున్న ఆసక్తి..!

మెరుగయిన సేవలు అందిస్తాం.. అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశాలు హైదరబాద్, జూలై 26: అమీర్ పేట గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్ ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, వసతులు కల్పించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంగవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలలో నేచురోపతి…

69 ‌వేల కోట్ల నుంచి 3.12 లక్షల కోట్లకు అప్పులు

రాష్ట్రంలో అప్పులే తప్ప అభివృద్ధి శూన్యం మండిపడ్డ కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌ ‌న్యూ దిల్లీ, జూలై 25 : తెలంగాణను కేసీఆర్‌ అప్పు‌ల రాష్ట్రంగా మర్చారని కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2014 లో తెలంగాణ అప్పు రూ. 69 వేల కోట్లు ఉంటే..2022 నాటికి రూ.3 లక్షల12…

బిజెపి ఆదేశిస్తే కెసిఆర్‌పై పోటీ ఎంఎల్‌ఏ ఈటల వెల్లడి

జడ్చర్ల, ప్రజాతంత్ర, జూలై 25 : బీజేపీ అధిష్టానం ఆదేశాలతో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తామని ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం దేవరకద్ర నియోజకవర్గంలో ‘ప్రజా ఘోస- బీజేపీ భరోసా’ కార్యక్రమానికి వెళ్తూ.. జడ్చర్లలో ఈటల వి•డియాతో మాట్లాడుతూ.. అనేక మంది టీఆర్‌ఎస్‌ ‌నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ను…