Category తెలంగాణ

పర్యావరణహితంగా విశ్వనగరంగా హైదరాబాద్‌

ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం నాలాల్లో ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థాలు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి  కెటిఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6: ‌హైదరాబాద్‌ ‌నగరం విశ్వనగరంగా మారాలన్న, బాగుపడాలన్నా పౌరుల భాగస్వామ్యం తప్పనిసరి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ చేయలేమని అన్నారు. ప్రజలు ఇది తమ…

కరెంట్‌ ‌కోతలు లేవు… ఎక్కడ చూసినా వరి కోతలు..!

తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతి దేశానికి రోల్‌ ‌మోడల్‌ ‌తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాలకన్నా ముందున్నాం మిషన్‌ ‌భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు అందించాం మిషన్‌ ‌కాకతీయ వందశాతం సక్సెస్‌ ‌చేశాం గృహలక్ష్మి కింద ఇంటికి మూడు లక్షలు అందిస్తాం గన్‌పార్క వద్ద అమరులకు నివాళి.. సచివాలయంలో జెండా ఆవిష్కరణలో సీఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌…

కన్నీళ్లు పెట్టిన పల్లెలు కళకళలాడుతున్నాయ్‌…

పసి రాష్ట్రంగా అవతరించిన పదేండ్లలోనే  నూరేళ్ల అభివృద్ధి సాకారం దశాబ్ది ఉత్సవ వేడుకల్లో మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 2: ‌సమైక్యపాలనలో కన్నీళ్లు పెట్టిన పల్లెలు స్వరాష్ట్రంలో కళకళలాడుతున్నాయనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ప్రభుత్వ…

అవినీతి పాలకులను గద్దె దించుదాం ..!

టిజెఎస్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎ.‌కోదండరాం గన్‌ ‌పార్క్ ‌వద్ద ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అమరుల ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపు   రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్బంగా గన్‌ ‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళ్లర్పిస్తున్న కోదండరాం ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 02 : ‌రాష్ట్రంలో అవినీతి, నిరంకుశ పాలకులను గద్దె…

డిలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

ఆయా రాష్ట్రాలు తమ వాణిని వినిపించాల్సందే ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే30 :  2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్‌సభ స్థానాల వల్ల దక్షిణాది రాష్టాల్రకు  తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు జనాభా నియంత్రణ పద్ధతులు…

హజ్‌ ‌యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు

హజ్‌ ‌కమిటీ భవన్‌లో అధికారులతో మంత్రి  సమావేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే29: హజ్‌యాత్రకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌ ‌హజ్‌ ‌కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హజ్‌యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై సక్షించారు. ఎయిర్‌ ‌పోర్టు, రవాణా, పోలీసులు, జీహెచ్‌ఎం‌సీ, రోడ్లు…

రెజ్లర్లకు మంత్రి కెటిఆర్‌ ‌మద్దతు

వారిపట్ల పోలీసుల తీరు అమానుషం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే29: జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద ఆందోళన చేస్తున్న రెజర్లకు మంత్రి కేటీఆర్‌ ‌మద్దతు ప్రకటించారు. రెజర్లపై ఢిల్లీ పోలీసుల తీరును కేటీఆర్‌ ‌ఖండించారు. అంతర్జాతీయ వేదికపై దేశ ఖ్యాతిని చాటిన రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. రెజర్లకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలి. వారికి…

111‌జీఓ రద్దుతో హైదరాబాద్‌కు ముప్పు

అప్పులకుప్పగా తెలంగాణ నీతి ఆయోగ్‌కు వెళ్లకుండా ఏం చేస్తున్నట్లు అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి హాలు విస్మరించినందుకు ఎన్నిసార్లు తల నరుక్కోవాలి డియా సమావేశంలో   కేంద్రమంత్రి  కిషన్‌ ‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే27: నీతి ఆయోగ్‌ ‌కు దూరంగా ఉన్న సీఎంలపై  కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్‌ ‌కంటే కేసీఆర్‌…

ఢిల్లీ పై పెత్తనంకోసమే ఆర్డినెన్స్

‘‌సుప్రీం’ తీర్పును తుంగలో తొక్కిన కేంద్రం కేజ్రీవాల్‌ను ఎదుర్కోలేక గవర్నర్లతో పెత్తనం ఆర్డినెన్స్ ఉపసంహరించే వరకు పోరాటం కేజ్రీవాల్‌కు మద్దతుగా దేశవ్యాప్త ఉద్యమం మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ప్రభుత్వంపై సీఎం కెసిఆర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే27: ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోందని సిఎం కేసీఆర్‌ ఆరోపించారు. బీజేపీయేతర…