Category తెలంగాణ
రాష్ట్ర జెన్కో, ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు
సమాజం పట్ల యువత అవగాహన పెంచుకోవాలి
నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి యువజన సదస్సులో వర్చువల్గా ప్రసంగించిన మంత్రి కెటిఆర్ యువతలో సమాజం పట్ల అవగాహన, నైతిక విలువలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తమదైన లక్ష్యాలను నిర్ధేశించుకుని యువత ముందుకు సాగాలని, వారిని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రంగారెడ్డి…
రాష్ట్ర వ్యవహారంపై రాహుల్ వద్దే తేల్చుకుంటా
మునుగోడు వ్యవహారం నాతో చర్చించడం లేదు నన్ను పార్టీ నుంచి పంపించాలన్న కుట్ర జరగుతోంది తనను తిట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోరు మీడియాతో ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై గుర్రుగా ఉన్న ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యవహారాన్ని రాహుల్గాంధీ దగ్గరనే తేల్చు కుంటానని ప్రకటించారు. ఆయనకు రాష్ట్ర…
ప్రగతి భవన్లో రాఖీ సందడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : రక్షా బంధన్ వేడుకలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. అక్కాచెల్లెళ్ల రాకతో సీఎం కేసీఆర్ నివాసంలో సందడి నెలకొంది. అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ కేసీఆర్ కు రాఖీలు కట్టారు. అనంతరం సీఎం వాళ్ల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు సీఎం కేసిఆర్…
మునుగోడులో పోటీపై నీ సలహాలు అక్కర్లేదు
బండి సంజయ్కు సీపీఐ నారాయణ కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన సీపీఐ నారాయణ ఈసారి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మాటల తూటాలు పేల్చారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పోటీ చేసిన మునుగోడులో పోటీ చేయాలా? వద్దా? అనేది…
ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబిత

ఇంజినీరింగ్లో లక్ష్మీసాయి లోహిత్రెడ్డికి మొదటి ర్యాంకు త్వరలోనే కౌన్సిలింగ్ మొదలు పెడతామని వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్12 : తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్లో టాప్-10 ర్యాంకులు సాధించిన వారి పేర్లను వెల్లడించారు. హైదరాబాద్ జేఎన్టీయూహెచ్ ప్రాంగణంలో మంత్రి ఫలితాలను విడుదల…
16,ఆగస్ట్ న సామూహిక జాతీయ గీతం ఆలాపన
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్12 :స్వతంత్ర భారత వజ్రోత్సవాలు – తెలంగాణ రాష్ట్రం వేడుకలలో భాగంగా, సామూహిక జాతీయ గీతం ఆలాపన (జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించడం) కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం,16 ఆగస్ట్ న నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించినట్లు కమిషనర్,…
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే బిజెపి లక్ష్యం
బి జె పి లో మహిళలకే అధిక ప్రాధాన్యత సృష్టికి మూలం స్త్రీ, స్త్రీ లేనిదే మనుగడ లేదు మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బిజెపి దే రాజకీయాల్లో మహిళలకు పదవులు ఇచ్చింది ప్రధాని మోదీ ఒక్కరే: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ రామన్నపేట, ప్రజాతంత్ర, ఆగస్టు12 : మహిళలను పారిశ్రామికవేత్తలుగా…
