Category తెలంగాణ

కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ఒక్కటే

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్‌ఎస్‌లో చేరుతారు తెలంగాణలో బిజెపి ప్రజాస్వా భ్రుత్వం రావడం ఖాయం ఇంటింటికీ బిజెపి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిన బిజెపి నేతలు, కార్యకర్తలు బిజెపి ఎవరితోనూ పొత్తు పెట్టుకోదన్న బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌రాష్ట్ర వ్యాప్తంగా…

మోసపోతే గోసపడతాం

మళ్ళీ గెలిస్తే పటాన్‌ ‌చెరు వరకు మెట్రో రైలు మేము మాట తప్పము..చెప్పింది చేస్తాం ఇంటింటికి మంచి నీళ్ళు, 24 గంటలు కరెంట్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం పటాన్‌ ‌చెరులో సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌కి సీఎం కేసీఆర్‌ ‌శంకుస్థాపన మూడు మున్సిపాలిటీలకు 30 కోట్లు…55 గ్రామ పంచాయితీలకు 15 లక్షల చొప్పున నిధులు పటాన్‌ ‌చెరుకు…

యోగ, ప్రాణాయామం చేస్తే మంచి జీవితం

నిత్యజీవితంలో యోగా భాగం కావాలి ప్రజలకు మంత్రి హరీష్‌ ‌రావు పిలుపు కాళేశ్వరం నుంచి రంగనాయక సాగర్‌కు నీరు విడుదల చేసిన మంత్రి వర్షాలు ఆలస్యం కావడంతో చర్యలు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌ప్రజలు హాస్పిటల్‌కు వెళ్లకుండా ఉంటేనే ఆరోగ్య తెలంగాణ సాకారవుతుందని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. పెద్దపెద్ద హాస్పిటల్స్ ‌కట్టడంతో…

రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ

పెట్టుబడి పెట్టనున్న లాయిడ్స్ ‌సంస్థ ట్విట్టర్‌ ‌ద్వారా తెలియచేసిన కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌ ‌నుంచి ప్రారంభించాయి. తాజాగా బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత బ్యాంకింగ్‌ ‌సంస్థ లాయిడ్స్ ‌గ్రూప్‌ ‌రాష్ట్రంలో పెట్టుబడి…

‌ప్రభుత్వం నన్ను వేదనకు గురి చేస్తుంది..!

నా ఫోన్‌ ‌టాప్‌ ‌చేస్తున్నారు.. :  మా భూమి దర్శకుడు బి. నరసింగరావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 19 : ‌తెలంగాణ చిత్రానికి ప్రపంచ గౌరవం తెచ్చిన దర్శకుడు బి. నరసింగరావు ఇటీవల కేటీఆర్‌పై ఫైర్‌ అయిన విషయం తెలిసిందే! నలభై రోజులుగా అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నా ఇవ్వవా? ఎక్కడ పుట్టిన కమలాలు మీరు అంటూ తీవ్రంగా…

తెలంగాణ పచ్చబడ్డది

బీడువారిన రాష్ట్రాన్ని తొవ్వకు తెచ్చుకుంటున్నం హరితం 7.7 శాతం పెరిగి గ్రామాలు పచ్చగున్నయి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్‌ ‌వన్‌ అని పేపర్లో రావడం సంతోషం కలిగించింది కాళేశ్వరంతో పాటే పాలమూరూ పూర్తయ్యేది కాంగ్రెస్‌ ‌నేతలు కోర్టుకు వెళ్లడంతోనే ఆలస్యం త్వరలో జంటజలాశయాలకు గోదావరి జలాల తరలింపు త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేయించే బాధ్యత నాది…

‌ఫస్ట్రేషన్‌తో పట్టపగలు పచ్చి అబద్ధాలు..?

రాష్ట్రానికి కేంద్రం ఖర్చు చేసిన నిధులపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రెజెంటేషన్‌పై రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు పూర్తి వివరాలను త్వరలో పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ద్వారా తెలియజేస్తామని ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌కేంద్ర  మంత్రి  కిషన్‌  ‌రెడ్డికి కన్ఫ్యూషన్‌ ఎక్కువ..కాన్సన్ట్రేషన్‌ ‌తక్కువ అని…ఫస్ట్రేషన్‌తో పట్టపగలు…

తాజా కేసు మాత్రమే కాదు, గత ‘ఉపా’ కేసులన్నిటినీ ఎత్తివేయాలి…

తాడ్వాయి పోలీస్‌ ‌స్టేషన్లో గత ఏడాది నమోదై, తాజాగా సంచలనం సృష్టించిన ఉపా కేసును ఎత్తివేయటానికి ముఖ్య మంత్రి అదేశాలు ఇచ్చినట్లు వార్తలు తెలుపుతున్నాయి. రానున్న ఎన్నికల దృష్ట్యా జరుగబోయే రాజకీయ నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. కానీ ఈ తాజా కేసు ఒక్కటే కాదు కనీసం డజనుకు…

సిఎం కెసిఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా…25 జిల్లాల్లో మెడికల్‌ ‌కాలేజ్‌లు

వొచ్చే విద్యా సంవత్సరానికి మిగిలిన 8 జిల్లాల్లో.. ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశం 9 ఏళ్లలో 21 మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు దేశంలో తెలంగాణ రికార్డు సృష్టించింది వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో మంత్రి హరీష్‌ ‌రావు ‘కంటి వెలుగు’పైనా సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి జిల్లాకు…