Category తెలంగాణ

టిఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే అభివృద్ధి సాధ్యం

బిజెపి ఎంపిలు నలురుగు రాజీనామా చేస్తే మరింత అభివృద్ధి ఎనిమిదేళ్లలో ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు కాంగ్రెస్‌ ‌గెలిస్తేనే ప్రజాస్వామ్యం నిలుస్తుందన్న పిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పొర్లగడ్డ తండాలో..మన మునుగోడు-మన కాంగ్రెస్‌ ‌యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి దళితులు, గిరిజనుల పూర్తి మద్దతు ఉందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌…

మరోమారు విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచే కుట్ర

4 వేల కోట్ల భారం మోపేందుకు కెసిఆర్‌ ‌స్కెచ్‌ ‌కేంద్రంపై విమర్శల వెనక కుతంత్రం పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ఘాటు విమర్శలు జనగామ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌రాష్ట్రంలో మరోసారి విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజలపై మరో…

బిజెపి సభకు అడ్డంకులు సృష్టించే యత్నం

కాళేశ్వరంలో అవినీతి జరగకుంటే ఎందుకు అడ్డుకుంటారు పోలీసులు, డబ్బుతో మునుగోడులో గెలవాలన్న పన్నాగం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌సీఎం కేసీఆర్‌ ‌వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ఫైర్‌ అయ్యారు. కాళ్లల్లో కట్టె పెట్టే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభకు అడ్డంకులు…

కేసీఆర్‌ ‌కబంద హస్తాల్లో తెలంగాణ బందీ

అమిత్‌షా సభతో తెలంగాణలో మార్పులు ఉప ఎన్నికతో నిధులు కేటాయిస్తున్నారు ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా రాజగోపాల్‌ ‌రెడ్డి, వివేక్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్‌ ‌గ్రాఫ్‌ ‌మరింతగా దిగజారుతుందని బీజేపీ నేత వివేక్‌ ‌వెంకటస్వామి అన్నారు. మునుగోడులో అమిత్‌ ‌షా సభ తర్వాత మార్పు వొస్తుందని…

కేసీఆర్‌ ‌సర్కార్‌ను గద్దె దించండి

సంచారజాతుల బాధలు చూస్తే దుఖ:మొస్తుంది బీసీల ద్రోహి కేసీఆర్‌ ‌పాలనకు చరమగీతం పాడుదాం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ జనగామ, ప్రజాతంత్ర, ఆగస్టట్ 19 : ‌సంచార జాతులు తల్చుకుంటే రాజ్యాలే మారిపోతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌కుమార్‌ అన్నారు.రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకాలను నోచుకోని సంచార జాతులకు సీఎం…

ఎనిమిదేండ్లలో అద్భుతమైన ప్రగతి

మూడు అంశాలతో ముందుకు వెళుతున్నాం ప్రపంచం భారత్‌వైపు చూస్తుంటే..ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి డిప్లొమాటిక్‌ ఔట్‌రిచ్‌ ‌కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ఎనిమిదేండ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల…

కాంగ్రెస్‌లో మర్రి వ్యాఖ్యల కలకలం

కాంగ్రెస్‌ ‌పార్టీలో ఇప్పుడు సీనియర్‌ ‌నేత మర్రి శశిధర్‌ ‌రెడ్డి వ్యవహారం కాక రేపుతోంది. రాజగోపాల్‌రెడ్డి తరవాత మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాను కలిసేందుకు ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, మర్రి శశిధర్‌ ‌రెడ్డిలు అపాయింట్‌మెంట్‌ ‌కోరారు. రాష్ట్రకాంగ్రెస్‌ ‌పరిస్థితులను వివరించాలని వారు చూస్తున్నారు. ఇదిలావుంటే మర్రి…

నన్నెందుకు సైలెంట్‌గా పెట్టారు..?

పార్టీ నాయకత్వం నిశ్శబ్దంలో ఉంచింది స్టేట్‌ ‌బిజెపి లీడర్‌షిప్‌పై రాములమ్మ అసంతృప్తి రాష్ట్ర పరిస్థితులపై జాతీయ నాయకత్వం దృష్టి పెట్టాలన్న విజయశాంతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌చూడబోతే రాష్ట్రంలోని కాంగ్రెస్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీల మాదిరిగానే బిజెపి పార్టీలోనూ అసంతృప్తి ఉన్నట్లే కనబడుతుంది. ఎప్పుడూ నవ్వుతూ, జోరుగా, హుషారుగా ఉంటూ పార్టీ కార్యకర్తలు, ప్రజలతో…

బీజేపీ రాక్షసానందం.. వక్ర బుద్ధి..!: మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌

మెచ్చుకున్న నోళ్లతోనే పుచ్చి పోయిన మాటలు మొన్నటి వరదల స్థాయి 108 మీటర్లు దాటింది..ఇది ప్రకృతి వైపరీత్యం ప్రాజెక్టులు పాడు కావాలి, తెలంగాణ బాగు పడొద్దు..బీజేపీ దుష్ట పన్నాగం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‘‘‌ప్రశ్నించక పోతే సై ప్రశ్నిస్తే నై అన్నట్టుగా బీజేపీ…