Category తెలంగాణ

పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

కార్మికుల డిమాండ్లనను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి జాతీయ బిసి సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి తాండూరు, ప్రజాతంత్ర, జూలై 14: పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు.…

వైద్యారోగ్య శాఖలో 156 వైద్యుల పోస్టుల భర్తీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 : తెలంగాణ వైద్యారోగ్య శాఖ, ఆయూష్‌ ‌విభాగంలో 156 వైద్యుల పోస్టుల భర్తీకి మెడికల్‌ ‌హెల్త్ ‌సర్వీసెస్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఆయుర్వేదం 54, హోమియో 33, యునాని 69 మొత్తం 156 మంది మెడికల్‌ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు…

ప్రతి ఒక్కరిలోనూ ఓటు చైతన్యం రావాలి

– ఆగస్టు 11 నుంచి రెండో విడత ఓటు చైతన్య యాత్ర. – తెలంగాణ ఉద్యమకారుడు పోరాటాల రామన్న పరిగి, ప్రజాతంత్ర, జూలై 13: ప్రతి ఒక్కరిలో ఓటు చైతన్యం రావాలని అలా జరిగినప్పుడు మాత్రమే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారతాయని తెలంగాణ ఉద్యమకారుడు పోరాటాల రామన్న అన్నారు. గురువారం ఒక ఆయన విలేకరులతో మాట్లాడుతూ…. పార్టీలు…

కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు రైతు వ్యతిరేక పార్టీలే : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోలన్ శంకర్ రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 13: యావత్ తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి మోసం చేయగా, రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సింగిల్ విండో మాజీ చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ లో ఏర్పాటు…

ఆమనగల్లులో నేడు బిజెపి ఒకరోజు రిలే నిరాహార దీక్ష

ఆమనగల్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకల నుంచి 150 పడకల స్థాయికి పెంచాలని కోరుతూ ఈనెల 14న (శుక్రవారం) బిజెపి ఆమనగల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు మండన్ శ్రీకాంత్ సింగ్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ  గత అసెంబ్లీ…

ఉచిత విద్యుత్‌ ‌రద్దు కాంగ్రెస్‌ ‌దుర్మార్గపు ఆలోచన

కాంగ్రెస్‌ ‌పార్టీ నైజం బయటపడింది రేవత్‌ ‌వ్యాఖ్యలపై• మండిపడ్డ కెటిఆర్‌ ‌సహా బిఆర్‌ఎస్‌ ‌మంత్రులు జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : ఉచిత విద్యుత్‌ ‌కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్‌ ‌పార్టీదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ అన్నారు. విద్యుత్‌ ఇవ్వకుండా గతంలో రైతులను…

రేవంత్‌ ఉచిత కరెంట్‌ ‌వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

ఆయన నిర్ణయాలు ఫైనల్‌ ‌కావంటూ కాంగ్రెస్‌ ఎం‌పి కోమటిరెడ్డి ఆగ్రహం సీతక్క సిఎం అంటూ చేసిన వ్యాఖ్యలపైనా గుస్సా రేవంత్‌ ‌వ్యాఖ్యలకు బిఆర్‌ఎస్‌ ‌వక్రభాష్యాలు : మండిపడ్డ పార్టీ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : తానా సభలో రేవంత్‌ ‌రెడ్డి ఉచిత కరెంట్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం…

రాంగ్‌రూట్‌లో వేగంగా వొచ్చిన బస్సు

కారును ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం బస్సు డ్రైవర్‌ ‌తప్పిదమే అని గుర్తించిన పోలీసులు లక్నో, జూలై 11 : ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్లీ-రట్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై రాంగ్‌ ‌రూట్‌లో వేగంగా వచ్చిన ఓ స్కూల్‌ ‌బస్‌ ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు ప్రాణాలు…

‘ఉమ్మడి పౌర స్మృతి’ తో దేశ ప్రజల మధ్య బిజెపి చిచ్చు

ప్రజలను చీల్చే నిర్ణయాలను నిర్ద్వందంగా తిరస్కరిస్తాం గంగా జమునా తహజీబ్‌ను కాపాడేందుకు పార్టీలకతీతంగా అందరూ ముందుకు రావాలి ముస్లిం లా బోర్డు కార్యవర్గం, ఎంఐఎం ప్రతినిధులతో భేటీలో తమ వైఖరిని స్పష్టం చేసిన సిఎం కెసిఆర్‌ ఉభయ సభల్లో కార్యాచరణకు ఎంపిలకు సిఎం దిశానిర్దేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : దేశాభివృద్ధిని విస్మరించి ఇప్పటికే…