Category తెలంగాణ

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిజెపి షాక్‌

పార్టీ నుంచి బహిష్కరిస్తూ నోటీస్‌ ‌పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ‌బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ‌వేటు పడింది. బీజేపీ హైకమాండ్‌ ‌రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్‌ ‌చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్‌ 2‌లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ…

దిల్లీ లిక్కర్‌ ‌కుంభకోణంలో… టిఆర్‌ఎస్‌ ‌నేతలు, కవితల పాత్రపై విచారణ జరపాలి

వేల కోట్లు ఎలా సంపాదించిందో దర్యాప్తు చేయాలి కాంగ్రెస్‌ ‌నేతలు భట్టి, మధుయాష్కీల డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, అగస్ట్ 23 : ‌దిల్లీ లిక్కర్‌ ‌కుంభకోణంలో తెలంగాణ నేతలకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో టిఆర్‌ఎస్‌ ‌నేతలకు, కవితకు ఉన్న సంబంధాలను బహిర్గతం చేయాలని తెలంగాణ…

జనగామ జిల్లాలో బండి సంజయ్‌ అరెస్ట్

జనగామ/కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ‌జనగామ జిల్లాలో మంగళవారం ఉదయం జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ ‌మండలంలోని పామునూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మదీక్షను జిల్లా పోలీస్‌ ‌భగ్నం చేసింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను అరెస్టు చేస్తున్న తరుణంలో బిజెపి శ్రేణులకు పోలీసులకు…

మును‘గోడు’ వినేదెవరు.. గెలిచేదెవరు..?

పార్టీల భవిష్యత్‌కు ఈ ఎన్నిక కీలకం సాధారణ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న పార్టీలు ప్రజాతంత్ర డెస్క్, ఆగస్ట్ 21: ‌మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. సాధారణ ఎన్నికలకు ముందు జరగనున్న ఉప ఎన్నిక కావడంతో ఈ ఎన్నిక ప్రభావం భవిష్యత్తు ఎన్నికలపై ఉంటుందని భావిస్తున్న అన్ని రాజకీయ…

స్వాతంత్యోద్య్రమ స్ఫూర్తిని కొనసాగించాలి !

‘‘‌మోదీ ప్రభుత్వం కూడా గత ఎనిమిదేళ్ళ కాలంలో నయా ఉదారవాద విధానాలను దూకుడుగా అమలు చేసింది. దీనివల్ల పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి. 2011లో కేవలం 55 మందిగా వున్న శత కోటీశ్వరుల సంఖ్య 2021లో 140కి పెరిగింది. వీరి ఆస్తుల మొత్తం విలువ 59,600 కోట్ల డాలర్లకు చేరింది. ఇది జిడిపిలో 19.6 శాతంగా…

మహనీయుల త్యాగాలు భవిషత్‌ ‌తరాలకు తెలియాలి : మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 21: ‌దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల త్యాగాలు, వారి పోరాటాలు భవిష్యత్తు తరాలకు తెలియ జేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని .. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం మీర్‌ ‌పేట్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలోని చంద…

అత్యంత వైభవంగా స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు

 నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: ఆదివారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు హైదరాబాద్‌ ‌లోని వివిధ వాయిద్య విధ్వంసులచే 75 పార్కులలో ఏర్పాటు చేసిన ‘‘శుభోదయం -మార్నింగ్‌ ‌రాగాస్‌’’ ఆహ్లాదపరచాయి.హైదరాబాద్‌ ‌మునిసిపల్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ , గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మరియు తత్వ ఆర్టస్, ‌హైదరాబాద్‌ ‘‘‌స్వతంత్ర…

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ ‌భవనాన్ని ప్రారంభించనున్నారు. సెప్టెంబర్‌ 5‌న నిజామాబాద్‌ ‌జిల్లా కలెక్టరేట్‌ను, సెప్టెంబర్‌ 10‌న జగిత్యాల కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ‌ప్రారంభించనున్నారు. టీఆర్‌ఎస్‌…

హెరాఫెరీ…గోల్‌మాల్‌ ‌బైపోల్‌

‌మునుగోడు ఉప ఎన్నిక ఎవరి కోసం కేవలం ఉప ఎన్నిక కాదు..బతుకు దెరువు ఎన్నిక మరో ఏడాదిలో ఎన్నికలుండగా ఉప ఎన్నిక ఏంది ప్రాణం పోయినా బాయిలకాడ మీటర్లు పెట్టేది లేదు మీటర్లు పేట్టే బిజెపి కావాల్నా..వద్దనే టిఆర్‌ఎస్‌ ‌కావాల్నా 24 గంటలు కరెంటు ఇస్తుంటే అది కూడా బంద్‌ ‌చేసే ప్రయత్నం ఆలోచించి వోటేయండి..ఈ…