Category తెలంగాణ

తప్పుడు రిటర్న్‌లు సమర్పిస్తే జరిమానా, జైలు

ఐటి అధికారి తీవ్ర హెచ్చరిక హైదరాబాద్‌, ‌జూలై 8 : ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆదాయ వివరాలను తప్పుగా సమర్పించినా, అర్హత లేని మినహాయింపులు కోరినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆంధ్రా, తెలంగాణ ఇన్‌కమ్‌ ‌ట్యాక్స్ ‌చీఫ్‌ ‌కమిషనరు మిథాలీ మధుస్మిత పేర్కొన్నారు. జైలుశిక్షతోపాటు 12 శాతం వడ్డీ, 200 శాతం పన్ను ఫెనాల్టీ…

సింగపూర్‌లో నేడు బోనాలు

ఇక్కడ పర్యటనలో ఉన్న మంత్రులకు ఆహ్వానం సింగపూర్‌, ‌జూలై 8 : సింగపూర్‌లో ఏడోసారి జరుగబోయే బోనాల పండుగకు తెలంగాణ కల్చరల్‌ ‌సొసైటీసింగపూర్‌ ‌ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా శ్రీ అరసకేసరి శివన్‌ ‌టెంపుల్‌ ‌లో సింగపూర్‌ ‌బోనాల పండుగ 9 జూలై న జరుగనున్నది. భాగ్యనగరంలో ఉజ్జయిని మహంకాళి…

ఆల్‌ ‌టైమ్‌ ‌రికార్డు స్థాయికి సింగరేణి నికర లాభాలు

2022-23 సంవత్సరానికి రూ.2,222 కోట్లు ప్రకటించిన సంస్థ ఛైర్మన్‌ ‌మరియు ఎండీ శ్రీధర్‌ ‌గతఏడాదితోపోలిస్తే 81 శాతం, తెలంగాణ రాక పూర్వంతో పోలిస్తే 430 శాతం వృద్ధి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులై 7 : సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 33,065 కోట్ల రూపాయల టర్నోవర్‌తో రూ.2,222 కోట్ల నికర…

గిడ్డంగుల కార్పోరేషన్‌ ‌ఛైర్‌పర్సన్‌గా సాయిచంద్‌ ‌భార్య రజని

నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులై 7 : రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్‌ ‌చైర్‌పర్సన్‌గా వేద రజని నియామకం అయ్యింది. ఆ సంస్థ చైర్మన్‌గా ఉన్న గాయకుడు సాయిచంద్‌.. ఇటీవలే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయిచంద్‌ ‌భార్య రజనికే ఆ పోస్టును ఇవ్వాలని సీఎం కేసీఆర్‌…

ఆశాలకు తెలంగాణలో అత్యధిక వేతనాలు

శిల్పకళావేదిక కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు 15 వేల మందికి నియామక పత్రాలు అందచేత శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జులై 7 :  దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారని ఆర్థిక, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్‌ ‌బిల్లులను కూడా ప్రభుత్వమే భరిస్తున్నదని…

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

అయిదు బోగీలు పూర్తిగా…ఒకటి పాక్షికంగా దగ్ధం చైన్‌ ‌లాగి అప్రమత్తం చేయడంతో తప్పిన ముప్పు…ప్రాణ నష్టం యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జూలై 7 : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య హౌరా నుంచి సికింద్రాబాద్‌ ‌వొస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోని రెండు బోగీల్లో ఒక్కసారిగా మంటలు…

మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తున్నాం…బహిష్కరిస్తున్నాం

పక్కా తెలంగాణ వ్యతిరేకి…మోదీ ఏ మొహం పెట్టుకు రాష్ట్రానికి వొస్తున్నారు గుజరాత్‌కు 20 వేల కోచ్‌ ‌ఫ్యాక్టరీ…మాకేమో 520 కోట్ల వ్యాగన్‌ ‌ఫాక్టరీ బిక్షం వేస్తున్నారా..? విభజన హామీలు ఒక్కటీ నెరవేర్చ లేదు వరంగల్‌ ‌టూర్‌కు మావారెవరూ వెళ్లరు స్పష్టం చేసిన మంత్రి కెటిఆర్‌ ‌బిజెపిని, మోదీని ఎందుకు విమర్శించడంటూ రేవంత్‌ను ప్రశ్నించిన మంత్రి బిఆర్‌ఎస్‌…

బిజెపి అధికారంలోకి రావడం ఖాయం: ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ‌స్పష్టం చేశారు. బీజేపీని ఎవరూ వీడరని ఈటల రాజేందర్‌ ‌పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ల మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌తో బీజేపీ మధ్య అవగాహన ఉందనేది…

సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి

తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన అద్భుతమైన ప్రతిభ ఉన్న కళాకారుడని నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌సాయిచంద్‌ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. తన సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న…