Category తెలంగాణ

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

జగదేవపూర్, ప్రజాతంత్ర, జులై 18: జగదేవపూర్ మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లో ఆర్యవైశ్య సేవా సమితి సహకారం తో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సేవాసమితి సభ్యులు మాట్లాడుతూ… ప్రతి నెల అమావాస్య రోజున పెద్దల జ్ఞాపకార్థం గా 300 వందల మందికి పైగా అన్నదానం…

ఖబర్దార్ బిఆర్ఎస్ పార్టీనాయకులరా.. ఎల్లకొండ గ్రామo కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సాధించింది : నవపేట్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 17: నవాబు పేట మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామానికి బిఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని ఎల్లకొండ గ్రామానికి 80 శాతం పనులు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసిందని నవాబుపేట్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ సోమవారం ఎల్లకొండ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఆయన…

కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ ఉద్యోగులని పర్మినెంట్ చేస్తున్నారు : సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుధాకర్

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 17 : ప్రభుత్వ శాఖలలో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ ఉద్యోగులని పర్మినెంట్ చేస్తున్నారని,గ్రామ పంచాయితీ కార్మికులు ఎం పాపం చేశారని,వారిని పర్మినెంట్ చేయడం లేదని సిఐటీయు రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంచాల మండల కేంద్రంలో జరుగుతున్న గ్రామ పంచాయితీ ఉద్యోగ కార్మికులు చేస్తున్న సమ్మె శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు.ఈ…

3 కోట్లతో ప్రతి కాలనీలో సిసి రోడ్లు.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు : ఎల్లకొండ గ్రామ సర్పంచ్ రావు గారి వెంకటరెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర జులై 17: గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు గ్రామంలోని పొలాలకు వెళ్లే ఫార్మషన్ రోడ్లను దాదాపు మూడు కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో ఎమ్మెల్యే యాదయ్య ప్రోత్సాహంతో అభివృద్ధిలో తీర్చిదిద్దడం జరిగిందని ఎల్లకొండ గ్రామ సర్పంచ్ రావు గారి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో…

శోభాయమానంగా శ్రీ కాళికాదేవి ఉత్సవ ఊరేగింపు .. ఊరేగింపు ఉత్సవంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర జులై 17 : తాండూరు పట్టణంలోని కాళికాదేవి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. సోమవారం శ్రీ కాళికాదేవి అమ్మవారి ఉత్సవ ఊరేగింపు శోభాయమానంగా నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు రెండో రోజు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాలలో భాగంగా సాయంత్రం…

ముదిరాజులకు బిసి-ఎ రిజర్వేషన్ అమలు చేయాలి : ముదిరాజ్ సంక్షేమ సమితి కార్యదర్శి నర్సింహులు ముదిరాజ్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: సమాజంలో ముదిరాజులపై జరుగుతున్న అనచివేత, జాతి వెనుకబాటు అంశాలను సామాజిక కోణంలో ఆలోచించి ప్రతి ముదిరాజ్ బిడ్డ అవగాహనతో ముందుకు రావలసిన అవసరం ఉందని ముదిరాజ్ సంక్షేమ సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలుగారి నర్సింహులు ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు సోమవారం నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన…

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

జగదేవపూర్, ప్రజాతంత్ర, జులై 17: జగదేవపూర్ మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లో ఆర్యవైశ్య సేవా సమితి సహకారం తో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సేవాసమితి సభ్యులు మాట్లాడుతూ… ప్రతి నెల అమావాస్య రోజున పెద్దల జ్ఞాపకార్థం గా 300 వందల మందికి పైగా అన్నదానం నిర్వహించడం…

గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమ్మె పట్ల వివక్ష తగదు : కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 17: రాష్ట్రంలో 12,769 గ్రామాలలో 50వేల మంది పంచాయతీ సిబ్బంది ఎండ వాన చలి లో ప్రజలకు ప్రత్యక్ష సేవలందిస్తున్నారు .వీరిలో నూటికి 80శాతం మంది దళితులేనని న్యాయమైన డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. సోమవారం…

సంక్షేమ పథకాలు అందని గల్ఫ్ కార్మికులు : టిపిసిసి గల్ఫ్ ఎన్నారై కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి

– రేషన్ కార్డుల్లో గల్ఫ్ కార్మికుల పేర్లు తొలగిస్తున్నారు – గల్ఫ్ రైతులకు రైతు బీమా వర్తింపజేయాలి హైదరాబాద్ , ప్రజాతంత్ర , జూలై 17: పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబీమా వర్తింపజేయాలని టిపిసిసి గల్ఫ్ ఎన్నారై కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన…