Category తెలంగాణ

వృద్ధాశ్రమాల ఏర్పాటు అభినందనీయం 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: వయోవృద్ధుల సంక్షేమం కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వాణి నగర్ లో నూతనంగా నిర్మించిన ది నెస్ట్ హోం ఫర్ ది ఏజ్ వృద్ధాశ్రమం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు…

ముదిరాజులకు చట్టసభల్లో స్థానం కల్పించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగష్టు 24: జగదేవపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎల్లమ్మ టెంపుల్ వద్ద రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత, ముదిరాజ్ మండల అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్, యూత్ మండల అధ్యక్షులు హేమ సురేష్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కెసిఆర్ ముదిరాజలకు చట్టసభలలో స్థానo కల్పించక…

గీతం స్మార్ట్ ఐడియాథాన్ ఘనంగా ప్రారంభం

పటాన్‌చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: గీతం స్మార్ట్ ఐడియాథాన్ ( అత్యుత్తమ ఆవిష్కరణలు చేసిన విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమం) గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ప్రాంగణంలో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ (సీఈఎం), బోస్టన్లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎడ్యుకేషన్ (ఎన్ఎయూసీఈఈ)ల…

ప్రణాళిక బద్ధంగా డివిజన్ల అభివృద్ధి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: బల్దియా పరిధిలోని డివిజన్ల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మాణిక్య ప్రభు మందిరం సమీపంలో 26 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: జిహెచ్ఎంసి పరిధిలోని వార్డులలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం పటాన్ చెరు పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, బల్దియ అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 24 : ఆమనగల్లు మున్సిపాలిటీ లోని ఆదర్శనగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న అలివేలు అనే వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉన్న ఫ్యాన్ కురేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆమనగల్ పట్టణానికి చెందిన ప్రేమ్ కుమార్ గత ఆరు…

టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడదం తరిమికొడదాం

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 24 : టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడదం “తరిమికొడదాం” అనే కార్యక్రమాన్ని  కాంగ్రెస్ ప్రారంభించింది.ఈసి చంద్రశేఖర్ గౌడ్ (మామ) ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం లోయపల్లి నుండి ప్రారంభమై చెన్నారెడ్డి గూడ వరకు కార్యక్రమం జరిగింది. బిఆర్ఎస్ పాలనలో జరుగుతున్న మోసాలాకు యావత్ ప్రజానీకాన్ని ఏకం చేసి మార్పు కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ…

బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన బిఆర్ఎస్ పార్టీ

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలకు 23 టికెట్లు మాత్రమే కేటాయించి సిఎం కెసిఆర్ బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి ఆందోళన వ్యక్తం చేశారు. కెసిఆర్ తన నిర్ణయం మార్చుకొని బిసిలకు కనీసం 50 టికెట్లు కేటాయించాలన్నారు.…

ఆరెకటికె కులస్థులకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : అన్నీ రాజకీయ పార్టీలు అర్హులైన ఆరె కటికలకు ఎమ్మెల్యే, ఎంపి టికెట్లు ఇవ్వాలని అఖిల భారతీయ కటిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సంతోష్ హింగోలేకర్ విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాలుగు ఖాళీ నియోజక వర్గంలో ఒకటి ఆరేకటికలకు కేటాయించాలని కోరారు.…