Category తెలంగాణ

మైనార్టీలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25:  2014 ఎన్నికల ప్రచారంలో షాద్ నగర్ ఎన్నికల బహిరంగ సభలు కేసీఆర్  మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అధికారంలో వచ్చిన నాలుగు నెలల లోపు అమలు చేసి తీరుతామని కెసిఆర్ వాధా చేశారు. రెండు పర్యాయాలు పూర్తి చేసుకున్న రిజర్వేషన్ పై స్పందించకపోవడం చాలా దారుణం అని యువజన కాంగ్రెస్…

బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల అందరూ నా కుటుంబ సభ్యులే  బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25:   బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల అందరూ నా కుటుంబ సభ్యులే అని,   కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా అని ఉప్పల్ నియోజకవర్గ  బి ఆర్  ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  అన్నారు.శుక్రవారం మల్లాపూర్ వార్డ్ కార్యాలయం లో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి…

ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: సీఎం కెసిఆర్ ముచ్చటగా మూడోసారి బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో వారి స్వగృహం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధిస్తూ భారత దేశం…

సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవ్వాలి

కూకట్ పల్లి ప్రజాతంత్ర ఆగస్ట్ 25: త్వరలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో పోటీలో వుండాలని మా అందరి మద్దతు తప్పకుండా  వుంటుందని  తెలియజేశారుఓల్డ్ బోయినపల్లి కి చెందిన యువకులు  కూకట్ పల్లి నందు గల తమ  పార్టీ కార్యాలయానికి వచ్చి  గొట్టుముక్కల వెంకటేశ్వరరావు(జీవిఆర్)ని  కలిసి వారి సంపూర్ణ  మద్దతు తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాల…

.దళిత పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలవాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మాకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం ఆమోదయోగ్యం అని ప్రజా సైన్యం పార్టీ జాతీయ అధ్యక్షులు వేములవాడ రాజ్ కుమార్ అన్నారు. దళిత పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలవాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్…

మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25 : ఉపాధి కల్పిస్తానని డిక్కీ సంస్థ పేరుతో దళితులను లక్ష్యంగా చేసుకుని ఎస్.బి.ఐ బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని సుమారు 60 మంది బాధితుల నుంచి ఒక్కొక్కరి దగ్గర రెండు నుంచి మూడు లక్షలు వసూలు చేసి మోసం చేసిన పుట్టపాగ శ్రీనివాస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని తమకు…

గొల్ల కురుమల ఆర్థిక స్వావలంబనకే గొర్రెల పంపిణీ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: దేశంలోనే మొట్టమొదటిసారిగా గొల్ల కురుమల ఆర్థిక స్వావలంభన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రెండవ విడత గొర్రెల పంపిణీలో భాగంగా  పటాన్ చెరు మండలం పోచారం గ్రామంలో 12 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా…

ఆగి ఉన్న టిప్పర్ కు కంటైనర్ ఢీ

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపైన గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న టిప్పర్ ను, కంటైనర్ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మహారాష్ట్రకు చెందిన రెండు టిప్పర్లు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి గచ్చిబౌలి వైపు…

కారంతో స్నానం..మద్యం,సిగరెట్ల నైవేద్యం..కారణం ఇదే

ఆర్మూర్,ప్రజాతంత్ర,ఆగస్టు24: పాలాభిషేకం,జలాభిషేకం గురించి తెలుసు.తమ నేతలకు అభిమానం ఎక్కువైతే మద్యంతో అభిషేకాలు చేయడం గురించి విన్నాం.మరి కొందరు అందం కోసం చందనం,గులాబీ రేకులతో స్నానం చేస్తారని తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా కారంతో స్నానం చేయడం చూశారా.లేదా మీరే ఎప్పుడైనా కారంతో స్నానం చేశారా.?ఏంటీ కారంతో స్నానమా అనుకుంటున్నారా.అవును.. ఓ ప్రాంతంలో కారంతో స్నానం చేస్తున్నారు. వివరాల్లోకి…