Category తెలంగాణ

గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు

పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల చిన్న చూపు చూస్తుందని గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు.బుధవారం పరిగి పట్టణ కేంద్రంలో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనను నిరసిస్తూ అమాయక గిరిజన మహిళపై విచక్షణ రహితంగా…

కాంగ్రెస్ పార్టీ లో చేరిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: వికారాబాద్ నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన డాక్టర్ చంద్రశేఖర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి తెలంగాణ సాధనకు పనిచేసి మంత్ర పదవికి రాజీనామా చేసిన డాక్టర్ చంద్రశేఖర్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, రాష్ట్ర…

అభివృద్ధిని చూసి ఓటు వేయండి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి 

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 23: మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఒకసారి చూడాలని, అభివృద్ధి, సంక్షేమం మరింత శరవేగంగా జరగాలి అంటే కారు గుర్తుకు ఓటు వేసి, భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో  నియోజకవర్గంలో…

కమ్యూనిటీ హాల్ పనులు ప్రారంభం. మాజీ కార్పొరేటర్ బాబూరావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల కొరకు బుధవారం మాజీ కార్పొరేటర్ పగుడాల బాబూరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసుల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కమ్యూనిటీ హాల్ కొరకు…

తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో పూర్వ వైభవం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 23 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ, మెరుగైన సూచనలు చేస్తూ గ్రామపంచాయతీలను దేశంలోని మిగతా గ్రామపంచాయతీలకు ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నాయని,   ప్రభుత్వ ప్రణాళికలను…

గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మౌలిక వసతులు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మౌలిక వసతులు కల్పిస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్దుతూ గ్రామ సర్పంచి రాములు నాయక్ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు . వికారాబాద్ మండలం కొటాలగూడ గ్రామపంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రకృతి వనం…

బహుజనులారా రండి ఏకమవుదాం

•ఓట్ల కోసం ఇచ్చే తాయిలాలకు బహుజనులు ఆశపడొద్దు •ఎలక్షన్స్ ఫండు కోసమే ఆగమేఘాలమీద లిక్కర్ టెండర్లు •లక్ష కోట్ల ప్రభుత్వ భూమి వేలం వేసి డబ్బు దన్నుకున్నారు •విలేకరులపై కేసీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి •బి.ఎస్.పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్. ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : బిజెపి, కాంగ్రెస్, బిఆరెస్ లో ఉన్న…

వికారాబాద్ మున్సిపల్ ఉద్యోగుల జిల్లా పోరం అధ్యక్షులుగా రామకృష్ణ

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: వికారాబాద్ జిల్లా మున్సిపల్ ఉద్యోగుల ఫోరం అధ్యక్షులుగా రామకృష్ణను ఎన్నుకున్నారు. తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల జిల్లా ఫోరం సర్వసభ్య సమావేశం ఆర్ జే ఫంక్షన్ హాల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా  ఎం శివకుమార్ టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు  అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా మున్సిపల్ ఉద్యోగుల…

సబితారెడ్డిని కలసి శుభాకాంక్షలు తెలిపిన కందుకూరు ఎంపిటిసి సురసాని రాజశేఖర్ రెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 23 : మహేశ్వరం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి సబితాఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన సందర్బంగా బుధవారం  మండల ఎంపిటిసిల ఫోరమ్ అధ్యక్షులు సురసాని రాజశేఖర్ రెడ్డి,నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి,బిసి సెల్ మండల్ ప్రధాన కార్యదర్శి కాసోజు ప్రశాంత్ చారి,యూత్ నాయకుడు…