Category తెలంగాణ

సీఎం కేసీఆర్ కు అపూర్వ స్వాగతం పలికిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో  బీఆర్ఎస్ పార్టీని గుండెలనిండా ఆశీర్వదించి ఘన విజయాన్ని అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలోని…

ఉప్పల్   ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ని  కలిసిన  బి  ఆర్ ఎస్ ముఖ్య నాయకులు 

 ఉప్పల్, ప్రజాతంత్ర  , ఆగస్ట్ 23:  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉప్పల్ నియోజకవర్గ  బి  ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గా బండారి లక్ష్మారెడ్డి ని ప్రకటించడం అభినందనీయం అని, వివాదాలు అన్ని పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పని చేసి మరోసారి ఉప్పల్ గడ్డమీద గులాబీ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తాం అని …

పటాన్‌చెరు టికెట్ పై సీఎం పునరాలోచించాలి 

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: పటాన్‌చెరు ఎమ్మెల్యే టికెట్ పై సీఎం కేసీఆర్ పునరాలోచించాలని బీసీ బహుజన నేతలు కోరారు. బీసీ వర్గాల నేత నీలం మధు కు పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుతూ బుధవారం పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ నుండి చౌరస్తా వరకు సబ్బండ వర్గాల నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులతో పాటు బహుజన…

ఎల్. బి .నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 22: నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు మునుగోడు మాజీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఈ మేరకు టిపిసిసిఅధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టి ఆర్ ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేరు ఖరారు కాగా బిజెపి అభ్యర్థి ఎవరో…

గిరిజన మహిళపై థర్డ్ ‌డిగ్రీ కేసు

హైదరాబాద్‌, ఆగస్ట్ 22(ఆర్‌ఎన్‌ఎ) : స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎల్బీనగర్‌లో గిరిజన మహిళపై పోలీసులు దాడి చేసిన ఘటనపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనపై చీఫ్‌ ‌జస్టిస్‌కి జడ్జి సూరేపల్లి నంద లేఖ రాశారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ డీజీపీ, హోమ్‌ ‌ప్రిన్సిపల్‌…

కాంగ్రెస్‌ ‌గెలుస్తుంది…రూ.4 వేల పెన్షన్‌ ఇస్తుంది

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌గెలుస్తుందని, ఇందిరమ్మ రాజ్యం వొస్తుంది..నెలకు రూ.4 వేల పెన్షన్‌ ఇచ్చి తీరుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ ‌బాధితులకు, పైలేరియా, డయాలిసిస్‌ ‌పేషంట్లకు నెలకు రూ.…

మెదక్‌ వేదికగా నేడు సీఎం కేసీఆర్‌ ప్రగతి శంఖారావం

మెదక్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో మంత్రి హరీష్‌ రావు మెదక్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 22:  అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్‌ఎస్‌ మొదటి సభ నూతన ఉత్సాహంతో జరుగుతుందని,  కేసీఆర్‌ వ్యూహం ఎవరూ ఊహించలేదు. సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయని మంత్రి హరీష్‌ రావు  పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో మంత్రి మాట్లాడుతూ..…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సీఎం ప్రకటన సరైంది కాదు

ఐజేయూ, టీయూడబ్ల్యూజే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు సోమవారం ప్రెస్‌ ‌మీట్‌లో ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామనీ, అయితే ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు ఇస్తున్న మీడియా సంస్థల్లో పని చేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేది లేదని ప్రకటించడం మాత్రం ఏ విధంగానూ…

నేడు జాబిల్లిని చేరనున్న విక్రమ్‌ ‌ల్యాండర్‌

ప్రత్యక్ష వీక్షణకు స్కూళ్లలో ఏర్పాట్లు చంద్రయాన్‌-3 ‌సేఫ్‌ ‌ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 22 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ‌ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్‌-3 ‌సేఫ్‌ ‌ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం చేసింది.…