సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 24 : తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష, కేజీబీవీ లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం కడ్తాల, తలకొండపల్లి, మాడుగుల, ఆమనగల్లు మండలాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆమనగల్ మండల విద్యావనరుల కార్యాలయం ముందు ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు…
