Category తెలంగాణ

సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 24 : తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష, కేజీబీవీ లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం కడ్తాల, తలకొండపల్లి, మాడుగుల, ఆమనగల్లు మండలాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆమనగల్ మండల విద్యావనరుల కార్యాలయం ముందు ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు…

అన్న మీ వెంటే మా పయనం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 24:నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా పటాన్ చెరు అభిమానులు, సబ్బండవర్గాల జాతులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చింది. పటాన్ చెరు బీఅర్ఎస్ టికెట్ నీలం మధుకు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గొంతెత్తారు. మీ వెంటే మా పయనం అంటూ, నిరంతరం ప్రజలలో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమాన నాయకుడు…

బంజారా ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తా

 మేడ్చల్ ప్రజాతంత్ర ఆగస్ట్ 24 : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్ ఇండియా బంజారా సంఘం అధ్యక్షులుగా ఎంపికై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నానావత్ రెడ్యా నాయక్ ను, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకురా మల్లారెడ్డి, గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్  నివాసంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ…

ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, అగస్ట్ 24 : కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ప్రతినిత్యం హైదరాబాదులో వేలాదిమంది ప్రజలు కొత్తగా వస్తున్నారని ఈ నేపద్యంలోనే ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్య గాని, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి సమస్యలు చిన్న చిన్నవి తలెత్తిన పునరుద్ధరిస్తూ వస్తున్నామని, ప్రజలు కూడా ఇందుకు సహకరిస్తున్నందుకు…

మెగా అవెన్యూ ప్లాంటేషన్ లో భారీగా మొక్కలు నాటాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: ఈనెల 26న నిర్వహించనున్న మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్ కు ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సామూహిక హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం పరిగి మండలంలోని మున్సిపల్ మరియు గ్రామీణ…

ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా పని చేయాలి : జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్, ప్రజాతంత్ర, అగస్ట్ 24 : ఉద్యోగ నిర్వహణలో తమ విధులను సక్రమంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో కారుణ్య నియామకాల కింద జిల్లా వ్యాప్తంగా 11 మందికి నియామక పత్రాలను అందచేసి వారికి శుభాకాంక్షలు…

కర్ణాటక తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర ఆగస్ట్, 24: ఈనెల 26న చేవెళ్లలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తోనే తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు చరమగీతం పాడేందుకు పునాదులు పడతాయని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్ లో ఈ నెల 26న…

ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుక

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు నాలుగు ‘డ్రీమ్-డిసైడ్-డిక్లరేషన్-డేట్‘లను అనుసరించాలని ముఖ్య అతిథి మేజర్ జయసుధ సూచించారు. ఈ మేరకు గురువారం ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ ఇన్వెస్టిచర్ వేడుకను నిర్వహించింది. క్రమశిక్షణ కనబరుస్తున్న యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాయకత్వం ప్రాక్టికల్ డెమోక్రసీ…

ఏక్ బార్, ధోబార్, తీన్ బార్ కెసిఆర్ ఏ ముఖ్యమంత్రి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 24 : ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అభివృద్ధి సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీ గెలుపుకు నాంది పలుకుతాయని ఏక్ బార్, దోబార్, తీన్ బార్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ సీఎం అవుతారని ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లపురం శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు…