Category తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వంతో రత్నదీప్ అవగాహన ఒప్పందం : రత్నదీప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యష్ అగర్వాల్ వెల్లడి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : ప్రముఖ రిటైల్ చైన్ అయిన రత్నదీప్, తెలంగాణ ప్రభుత్వం, అకాడమీ ఫర్ స్కిల్, నాలెడ్జ్(టాస్క్), రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ) భాగస్వామ్యంతో ‘మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్(ఎంఓయు)’ కుదుర్చుకున్నట్లు రత్నదీప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యష్ అగర్వాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వరల్డ్ యూత్ స్కిల్ డే సందర్భంగా ‘రత్నదీప్ రిటైల్…

వ్యవస్థాపకులుగా ఎదగండి : విద్యార్థులకు ఎన్ఐఆర్ఎం డెరైక్టర్ డాక్టర్ వెంకటేష్ సూచన

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, జూలై 18: మనదేశంలో అంచనా, విశ్లేషణ సాధనాలు చాలా పరిమితంగా ఉన్నాయని, భవిష్యత్తు కోసం డేటాను విశ్లేషించే నెఫుణ్యం సాధిస్తే వ్యవస్థాపకులుగా ఎదిగి, సొంత కాళ్లపై నిలబడొచ్చని బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎం) డెరైక్టర్ డాక్టర్ హెచ్.ఎస్.వెంకటేష్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘జాతి నిర్మాణంలో రాక్ ఇంజనీరింగ్’ పాత్ర…

బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు పక్షపాతిగా నిలిచింది : బీఆర్ఎస్ రాష్ట్ర వింగ్ యూత్ నాయకుడు ఆలేటి సంతోష్ రెడ్డి

జగదేవపూర్, ప్రజాతంత్ర, జూలై 18: బీఆర్ఎస్ కు ఎదురు లేదని, ప్రతిపక్షాలకు అధికారం రాదని బీఆర్ఎస్ రాష్ట్ర వింగ్ యూత్ నాయకుడు అలేటి సంతోష్ రెడ్డి అన్నారు. జగదేవపూర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సబ్బండ కులాలకు సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. రైతే రాజు లక్ష్యంగా సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా,…

దేశంలో ఎక్కడ లేని విధంగా పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ : సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 18 : తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి వేతనాలు అందిస్తున్నారు. గత ప్రభుత్వాలలో 500, 1000 కూడా లేని వేతనాలను గ్రామాల్లో కార్మికులు గౌరవంగా బ్రతకాలనే ఉద్ధేశ్యంతో అడగకుండానే 8 వేల 500 రూపాయలకు పెంచారు.అలాగే ఈ మధ్యే 8500 నుండి 9 వేల 500 కి పెంచిన…

ఎస్.ఎన్.డి.పి పనులను పర్యవేక్షించిన సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర జూలై 18 : ఎస్.ఎన్.డి.పీ. పనుల్లో భాగంగా ఈ రోజు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి లింగోజిగూడా డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ నందు జరుగుతున్న పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం ఎస్.ఎన్.డి.పీ.అధికారులచే సమావేశం ఏర్పాటు చేసి పనుల్లో వేగం పెంచాలని…

నిరుపేద విద్యార్థి ఉన్నత చదువు కోసం ఉప్పల ట్రస్టు చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 18 : రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అప్ప రెడ్డిపల్లి గ్రామానికి చెందిన శీలం ముత్యాలు కూతురు, విద్యార్థిని సరిత ఆర్థిక ఇబ్బందుల దృశ్య ఉన్నత చదువు కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేస్ ఆర్థిక సాయం చేసి చేయూత అందించారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్…

కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక విష ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ : కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఖాన్

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 18: కాంగ్రెస్ మేధస్సు నుంచి పుట్టిన మానస పుత్రికయే ఉచిత విద్యుత్ పధకం దీనిని బిఆర్ఎస్ కాపీ కొట్టి నేడు కాంగ్రెస్ పై గ్లోబల్ ప్రచారం చేయడం సిగ్గుచేటు. కాంగ్రెస్ హయాంలో రైతులకు వ్యవసాయానికి చేసిన అభివృద్ధిని తెలంగాణ రైతాంగం మర్చిపోదు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన ప్రతి హామీని గతంలో అమలు…

గ్రామ పంచాయతీ కరోబత్ బిల్ కలెక్టర్ల న్యాయమైన కోరికలను పరిష్కరించాలి : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మల యాదగిరి

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 18: సిద్దిపేటలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ పక్కనే గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న మంత్రి హరీష్ రావుకు కనిపించడం లేదాకాంగ్రెస్ నాయకుల సూటి ప్రశ్న జిపి పరిశుద్ధ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతురాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు కారోబార్ బిల్ కలెక్టర్ లను సహాయక కార్యదర్శిగా నియమించాలని కోరుతూ 12 రోజులుగా…

సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 18: గ్రామాల్లో జరుపుకునే బోనాల ఊరేగింపు ప్రజలందరిని సుఖ సంతోషాలతో చూడాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ కోరారు. పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపుర్ మున్సిపాలిటీ పరిధి కొమరంభీమ్ ఇంద్రనగర్ కాలనీలో ఘనంగా నిర్వహిస్తున్న బోనాల జాతరలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…