Category తెలంగాణ

కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కు దరఖాస్తు చేసుకున్న ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం కడ్తాల్ మండలం, మైసిగండి గ్రామానికి చెందిన టిపిసిసి సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి టీపీసీసీ ప్రతినిధి  కి దరఖాస్తు ఫారాలను అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…

టిప్పర్ ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై మేడిగడ్డ తాండ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం టిప్పర్ ఢీకొన్న సంఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. దీనికి సంబంధించి ఆమనగల్ ఎస్సై బలరాం నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆమునగల్ మున్సిపాలిటీలోని గుర్రం గుట్ట కాలనికి…

ముదిరాజ్ లకు రాజ్యాధికారం ఇవ్వకపోతే పార్టీలను బొందపెడతాం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: రాష్ట్రంలో ఏ పార్టీ అయిన ఎమ్మెల్యే అభ్యర్థి లిస్టులో ముదిరాజ్ లకు 18 సీట్లు కేటాయించాలని, ముదిరాజ్ లకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వకపోతే రాజకీయ పార్టీలను బొంద పెట్టేందుకు ముదిరాజ్ సమాజం సిద్ధంగా ఉందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తనయుడు కాసాని వీరేశ్…

పచ్చని చెట్ల తోనే కాలుష్య నివారణ : దేవిడి గీతా వేణుగోపాల్ రెడ్డి 

హయత్ నగర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25 : ప్రతి ఒక్కరు మొక్కలను విరివిగా నాటి,వృక్ష సంపదను పెంపొందించి, ప్రకృతిని కాపాడాలని పెద్ద అంబర్ పెట్ వార్డ్ కౌన్సిలర్ దేవిడి గీత వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం హరితహారంలో భాగంగా శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి తట్టిఅన్నారం పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ…

యాచారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ నేతలు

– మంత్రి హరీష్ రావు హంగులు ఆర్భాటాల తో శంకుస్థాపన చేసి హాస్పిటల్ కు కోటి యాభై లక్షలు మాత్రమే కేటాయించడం హాస్యాస్పదం – హాస్పిటల్ కు 20 కోట్లు కేటాయించి 50 పడకల హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయాలి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోదండ రెడ్డి, దండెం రాంరెడ్డి ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 25 :…

రెండవ రోజుకు చేరుకున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడదం తరిమికొడదాం

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 25 : బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడదం “తరిమికొడదాం” అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో శుక్రవారంకు రెండవ రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా ఈసి.చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ,ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం,నెరపల్లి గ్రామాల్లో కార్యకర్తలు,నాయకులతో కలసి గడప గడపకు ప్రచారం నిర్వహించారు.బిఆర్ఎస్ పాలనలో జరుగుతున్న మోసాలాకు యావత్ ప్రజానీకాన్ని ఏకం చేసి మార్పు కోసం…

గణేష్ గడ్డ సిద్ధి గణపతి హుండీ ఆదాయం 13,66,927

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలోని గణేష్ గడ్డ నందు స్వయంగా వెలిసిన సిద్ధి గణపతి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపును ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిద్ధి గణపతి ఆలయానికి సంబంధించిన 66 రోజుల హుండీ ఆదాయం 13,66,927( పదమూడు లక్షల ఆరవై ఆరు వేల తొమ్మిది…

నిజమైన సెక్యులర్ పరిపాలన సాగిస్తున్న సిఎం కెసిఆర్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25 : సిఎం కెసిఆర్ మత విశ్వాసాలను గౌరవించి, ఉద్యోగుల ఆద్యాత్మిక విలువలను పరిగణనలోకి తీసుకుని నిజమైన సెక్యులర్ ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తున్నారని అని క్రైస్తవ దర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షులు జెరుషలేం మత్తయ్య ప్రభుత్వాన్ని అభినందించారు. తెలంగాణ సెక్రటేరియట్ లో చర్చి ప్రారంభంపై క్రైసవ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి.…

పటాన్ చెరు ఇక రెవెన్యూ డివిజన్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలకు శుభవార్త పటాన్ చెరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శుక్రవారం పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల…