Category తెలంగాణ

రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : రాష్ట్రంలో త్వరలో రానున్న ఎన్నికల్లో క్రైస్తవులు(బిసి-సి)లకు అన్ని రాజకీయ పార్టీలు 30 శాతం సీట్లు కేటాయించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు జెరూసలేం మత్తయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని నియోజకవర్గాల్లో క్రైస్తవ అభ్యర్థులను పోటీలో నిలుపుతామన్నారు. ఈ…

చంద్రయాన్‌-3 ‌విజయం.. యావద్భారతీయులది!

ప్రతి భారతీయుడూ గర్వించే ఉద్విగ్న క్షణమిది చంద్రయాన్‌ ‌సక్సెస్‌పై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో చంద్రుడి దక్షిణ ధృవంపై ‘విక్రమ్‌’ ‌ల్యాండింగ్‌ ‌దృశ్యాలను ఎల్‌ఈడీ స్క్రీన్‌పై వీక్షించిన కిషన్‌రెడ్డి, ఎంపీ డాక్టర్‌ ‌లక్ష్మణ్‌, ఇతర సీనియర్‌ ‌నాయకులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23:‌చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇస్రో పంపించిన ‘విక్రమ్‌’‌ల్యాండర్‌ ‌విజవంతంగా…

గోదావరి నీళ్లు తెస్తేనే.. కేసీఆర్‌ ‌కామారెడ్డిలో అడుగుపెట్టాలి

కాంగ్రెస్‌ ఏం ‌చేసిందో..నాగార్జున సాగర్‌ ‌కట్టమీద చర్చిద్దామా? బీఆర్‌ఎస్‌ ‌పాలనలో తెలంగాణ బొందలగడ్డగా మారింది కేసీఆర్‌ ‌కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దిగమింగాడు:టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి శ్రీకాంగ్రెస్‌ ‌పార్టీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌కాంగ్రెస్‌ ఏం ‌చేసిందో..నాగార్జున సాగర్‌ ‌కట్టమీద చర్చిద్దామా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌…

కేసీఆర్‌….‌ క్యాన్సర్‌ ‌కంటే డేంజర్‌

క్యాన్సర్‌ ‌మూడోదశకు చేరితే ఎంత డేంజరో… కేసీఆర్‌ 3‌వ సారి సీఎం అయితే అంతకంటే డేంజర్‌ నట్టేట ముంచిన బీఆర్‌ఎస్‌ ‌కు ఓటేస్తారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ‌కమార్‌ చేవెళ్ల,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌క్యాన్సర్‌ ‌వ్యాధి కంటే డేంజర్‌ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ…

అనతికాలంలోనే అభివృద్ధి

• ఇందుకు చేస్తున్న పనులే గీటురాళ్లు •విమర్శకులకు అభివృద్ధ్దితో సమాధానం చెప్పాం •కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలకు ప్రారంభం •ప్రగతిలో తెలంగాణ ఆదర్శం అన్న •కేసీఆర్‌ •‌మెదక్‌ ‌పర్యటనలో పలు అభివృద్ధ్ది పనులకు శ్రీకారం మెదక్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్: ‌తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. పరిపాలన చేతకాదన్న వారికి అభివృద్దితో…

నమ్మకం ఒక వైపు… అమ్మకం ఒక వైపు…

 టికెట్లు, సీట్లు, పదవులు అమ్ముకునే నాయకత్వం ప్రతిపక్షాలది  పది అసెంబ్లీ స్థానాలు గెలిచి కేసీఅర్‌ ‌కు అండగా నిలబడదాం  మెదక్‌ ‌ప్రగతి శంఖారావం బహిరంగ సభలో మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌మెదక్‌ ‌జిల్లా కావాలనేది కొన్ని దశాబద్దాల కల. ఇందిరాగాంధీ  మాట ఇచ్చారు. జిల్లా చేస్తాం, రైలు తెస్తాం అని…

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందుంది

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 23 : సమైక్యాంధ్ర పాలనలో వెనుకబడ్డ తెలంగాణ రాష్ట్రం నేడు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం ఆమనగల్లు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్  ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రూ.…

మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డికి మంత్రి సంతాపం

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 23: మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి తండ్రి జిల్లెల గూడ గ్రామ మాజీ సర్పంచ్ తీగల సత్యనారాయణ రెడ్డి భౌతికకాయానికి  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందిన తీగల సత్యనారాయణ రెడ్డికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి…

అవనగల్లులో బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 23 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం తెలంగాణ బిజెపి శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముట్టడిలో భాగంగా కల్వకుర్తికి తరలి వెళ్తున్న బిజెపి నాయకులను ఆమనగల్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్…